Home Search
సీఎం జగన్ - search results
If you're not happy with the results, please do another search
మూడు రాజధానుల నిర్ణయంపై పవన్ కళ్యాణ్ స్పందన
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ శీతాకాల సమావేశాల చివరి రోజున రాష్ట్రానికి మూడు రాజధానులు రావాల్సిన పరిస్థితి కనిపిస్తోందని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ స్పందించారు....
ఆర్టీసీ విలీనం బిల్లును అసెంబ్లీలో ప్రవేశపెట్టిన మంత్రి పేర్ని నాని
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ శీతాకాల సమావేశాలు కొనసాగుతున్నాయి. డిసెంబర్ 16, సోమవారం నాడు ప్రభుత్వం పలు బిల్లులను సభలో ప్రవేశ పెట్టగా, వాటిపై సుదీర్ఘంగా చర్చించి ఆమోదిస్తున్నారు. ఈ క్రమంలోనే ఆర్టీసీ విలీనం బిల్లును...
వివేకా కేసులో సిట్ విచారణకు హాజరైన ఆదినారాయణ రెడ్డి, సీబీఐకి అప్పగించాలని డిమాండ్
మాజీ ఎంపీ, వైసీపీ నాయకుడు వైఎస్ వివేకానందరెడ్డి హత్యకేసులో సిట్ బృందం విచారణను కొనసాగిస్తుంది. గత కొన్ని రోజులగా ఎస్పీ అన్బురాజన్ నేతృత్వంలో ఈ కేసుకు సంబంధించి పలువురి కీలక వ్యక్తులను సిట్...
ఏపీ మంత్రివర్గం భేటీ, మహిళా భద్రత బిల్లుకు ఆమోదం
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అధ్యక్షతన డిసెంబర్ 11, బుధవారం నాడు సచివాలయంలో మంత్రివర్గం సమావేశం అయింది. ఈ మంత్రి వర్గ సమావేశంలో ముందుగా పొందుపరిచిన 22 అంశాలపై చర్చించి...
వైసీపీలో చేరిన గోకరాజు గంగరాజు సోదరులు
బీజేపీ మాజీ ఎంపీ గోకరాజు గంగరాజు కుటుంబ సభ్యులు డిసెంబర్ 9, సోమవారం నాడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. గోకరాజు గంగరాజు కుమారుడు గోకరాజు వెంకట కనక రంగరాజు, గోకరాజు గంగరాజు...
ఏపీ అసెంబ్లీ ఫస్ట్ డే హైలైట్స్
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ శీతాకాల సమావేశాలు డిసెంబర్ 9, సోమవారం నాడు ప్రారంభమయ్యాయి. అసెంబ్లీ స్పీకర్ తమ్మినేని సీతారాం ఉదయం 9 గంటలకు సమావేశాలను ప్రారంభించారు. సమావేశాలు మొదలైన వెంటనే స్పీకర్ ప్రశ్నోత్తరాలు చేపట్టారు....
ప్రోటోకాల్ ఓఎస్డీగా పీవీ సింధుకు ఏపీ ప్రభుత్వం పోస్టింగ్
భారత బ్యాడ్మింటన్ స్టార్ పూసర్ల వెంకట సింధు (పీవీ సింధు) కు డిసెంబర్ 6, శుక్రవారం నాడు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక పోస్టింగ్ ఇచ్చింది. డిప్యూటీ కలెక్టర్గా శిక్షణా కాలం పూర్తి చేసుకుని...
డిసెంబర్ 26న కడప స్టీల్ప్లాంట్ శంకుస్థాపన
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నేతృత్వంలోని ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. డిసెంబర్ 4, బుధవారం నాడు కడప జిల్లాలో స్టీల్ప్లాంట్ నిర్మాణానికి అనుమతిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు...
అవినీతిపై ఫిర్యాదులకు 14400 నంబరుతో కాల్ సెంటర్ ఏర్పాటు
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి రాష్ట్రంలో పారదర్శక పాలనే లక్ష్యంగా మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. అవినీతిపై రాష్ట్ర ప్రజలు నుంచి ఫిర్యాదులను స్వీకరించేందుకు ప్రభుత్వం ప్రత్యేక కాల్ సెంటర్...
ఏపీలో అవినీతి అధ్యయనం చేసేందుకు ఐఐఎం తో ఒప్పందం
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి రాష్ట్రంలో అవినీతి అధ్యయనంపై మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్రంలో అన్ని ప్రభుత్వ విభాగాల్లో అవినీతికి సంబంధించిన అంశాలపై అధ్యయనం చేసేందుకు అహ్మదాబాద్ లోని...