Home Search
పువ్వాడ అజయ్ కుమార్ - search results
If you're not happy with the results, please do another search
ఉమ్మడి ఖమ్మం జిల్లా నేతలతో సీఎం కేసీఆర్ సమావేశం, బీఆర్ఎస్ సభ ఏర్పాట్లపై చర్చ?
జనవరి 18వ తేదీన ఖమ్మంలో భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) బహిరంగ సభ జరగనుంది. బీఆర్ఎస్ పేరుతో జాతీయ పార్టీగా అవతరించిన తర్వాత రాష్ట్రంలో తొలిసారిగా భారీ బహిరంగ సభ జరగనుండగా, ఈ...
తెలంగాణ భవన్ లో ఘనంగా బీఆర్ఎస్ ఆవిర్భావ వేడుకలు, బీఆర్ఎస్ జెండా ఆవిష్కరించిన సీఎం కేసీఆర్
హైదరాబాద్ లోని తెలంగాణ భవన్లో "భారత్ రాష్ట్ర సమితి" పార్టీ ఆవిర్భావ వేడుకలు ఘనంగా జరిగాయి. ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు సారథ్యంలోని తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్ఎస్) పార్టీ పేరును ‘భారత్ రాష్ట్ర...
ఎఫ్ఆర్వో శ్రీనివాస రావు కుటుంబసభ్యులకు రూ.50 లక్షల ఎక్స్ గ్రేషియా చెక్కు అందజేత
ఖమ్మం జిల్లాలోని రఘునాథపాలెం మండలం ఈర్లపుడి గ్రామంలో దివంగత ఫారెస్ట్ రేంజర్ (ఎఫ్ఆర్వో) శ్రీనివాస రావు కుటుంబాన్ని సోమవారం చీఫ్ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్ (సీసీఎఫ్) భీమా నాయక్, స్థానిక నాయకులు, అధికారులు...
ఫారెస్టు రేంజ్ ఆఫీసర్ శ్రీనివాసరావు మరణం పట్ల సీఎం కేసీఆర్ తీవ్ర దిగ్భ్రాంతి, రూ.50 లక్షల ఎక్స్గ్రేషియా ప్రకటన
భధ్రాద్రి కొత్తగూడెం జిల్లాలో గుత్తికోయల దాడిలో మరణించిన ఫారెస్టు రేంజ్ ఆఫీసర్ శ్రీనివాస రావు మరణం పట్ల ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు తీవ్ర దిగ్భ్రాంతిని, విచారాన్ని వ్యక్తం చేశారు. వారి కుటుంబానికి సీఎం...
తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం.. పలు బిల్లులు ప్రవేశపెట్టిన మంత్రులు
సోమవారం ఉదయం తెలంగాణ అసెంబ్లీ ఉభయ సభలలో (శాసనసభ, శాసన మండలి) సమావేశాలు ప్రారంభం అయ్యాయి. సోమవారం ఉదయం సమావేశాలు మొదలైన వెంటనే ఇటీవలే మరణించిన పాలేరు మాజీ ఎమ్మెల్యే భీమపాక భూపతిరావు...
ఎన్టీఆర్ జయంతి : ఎన్టీఆర్ ఘాట్ వద్ద నివాళుర్పించిన పలువురు ప్రముఖులు
తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడు, విశ్వ విఖ్యాత నటసార్వభౌమ నందమూరి తారక రామారావు 99వ జయంతి సందర్భంగా కుటుంబ సభ్యులు, సినీనటులు, పలు పార్టీల రాజకీయ ప్రముఖులు నివాళులర్పించారు. శనివారం ఉదయం హైదరాబాద్ నెక్లెస్...
ప్రగతి భవన్లో మంత్రులతో సీఎం కేసీఆర్ భేటీ, ధాన్యం కొనుగోళ్ల అంశంపై చర్చ
రాష్ట్రంలోని యాసంగి వరి ధాన్యం కొనుగోళ్ళ అంశంపై గురువారం నాడు కేంద్ర ఆహార, ప్రజా పంపిణీ శాఖ మంత్రి పీయూష్ గోయల్ తో తెలంగాణ రాష్ట్ర మంత్రులు సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి, గంగుల...
తెలంగాణ రాష్ట్రంలో ధాన్యం సేకరణపై కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ ప్రకటన
తెలంగాణ రాష్టంపై ఎలాంటి వివక్ష చూపడం లేదని కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ స్పష్టం చేశారు. గురువారం పీయూష్ గోయల్తో తెలంగాణ రాష్ట్ర మంత్రులు, టీఆర్ఎస్ ఎంపీలు భేటీ అయ్యారు. టీఆర్ఎస్ మంత్రులు...
రేపు ఖమ్మం ప్రభుత్వ ఆసుపత్రిలో క్యాథ్ ల్యాబ్ను ప్రారంభించనున్న మంత్రి హరీశ్ రావు
తెలంగాణ రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్ రావు రేపు (జనవరి 28, శుక్రవారం) ఖమ్మం జిల్లాలో పర్యటించనున్నారు. ఈ పర్యటనలో భాగంగా ఖమ్మం జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో ఏర్పాటు...
సిరిసిల్లలో పర్యటిస్తున్న సీఎం కేసీఆర్, పలు అభివృద్ధి పనులు ప్రారంభం
ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు జూలై 4, ఆదివారం నాడు రాజన్న సిరిసిల్ల జిల్లాలో పర్యటిస్తున్నారు. ఈ పర్యటనలో భాగంగా పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించారు. ముందుగా తంగళ్లపల్లి మండలం మండేపల్లి వద్ద రూ.రూ.83.37...