Home Search
ప్రధాని మోదీ - search results
If you're not happy with the results, please do another search
కల్నల్ సంతోష్బాబుకు మహా వీర్ చక్ర పురస్కారం, రాష్ట్రపతి నుంచి అందుకున్న కుటుంబసభ్యులు
కల్నల్ సంతోష్బాబుకు కేంద్ర ప్రభుత్వం “మహా వీర్ చక్ర” పురస్కారం ప్రకటించిన విషయం తెలిసిందే. సైనిక బలగాలకు ఇచ్చే అత్యంత ప్రతిష్ఠాత్మక వార్టైం గ్యాలంట్రీ అవార్డుల్లో మహా వీర్ చక్ర రెండో అత్యున్నత...
వీర్చక్ర పురస్కారం అందుకున్న అభినందన్ వర్థమాన్
దేశంలో పుల్వామా దాడి అనంతరం, భారత్ పాకిస్తాన్ మీద చేసిన సర్జికల్ స్ట్రైక్స్ లో భాగంగా పరాయి దేశంలో శత్రువులు చేతికి చిక్కినా కూడ అత్యంత ధైర్య సాహసాలు చూపించిన వింగ్ కమాండర్...
తక్షణమే ఆందోళన విరమించేది లేదు, వ్యవసాయ చట్టాల రద్దు ప్రకటనపై రాకేష్ టికాయత్ స్పందన
కేంద్రం నూతనంగా తీసుకొచ్చిన మూడు వ్యవసాయ చట్టాలను రద్దు చేస్తునట్టుగా ప్రధాని నరేంద్ర మోదీ సంచలన ప్రకటన చేసిన విషయం తెలిసిందే. కాగా ప్రధాని ప్రకటనపై రైతు ఉద్యమ నేత, భారతీయ కిసాన్...
అధికారంలో ఉన్న వ్యక్తులకంటే ప్రజల శక్తి ఎల్లప్పుడూ గొప్పది, సాగుచట్టాల రద్దుపై మంత్రి కేటీఆర్
కేంద్రప్రభుత్వం తీసుకొచ్చిన మూడు వ్యవసాయ చట్టాలను రద్దు చేస్తునట్టుగా శుక్రవారం ఉదయం ప్రధాని నరేంద్ర మోదీ ప్రకటించిన సంగతి తెలిసిందే. పార్లమెంట్ శీతాకాల సమావేశాల్లో చట్టాల రద్దుపై ప్రకటన చేయనున్నట్టు తెలిపారు. ప్రధాని...
రాష్ట్రపతి భవన్ లో ఘనంగా 2021 పద్మ అవార్డుల ప్రదానోత్సవం
దేశంలో పలు రంగాల్లో విశిష్టమైన సేవలు, అసాధారణ విజయాలకు గుర్తింపుగా ప్రతి సంవత్సరం పలువురికి పద్మ విభూషణ్, పద్మ భూషణ్ మరియు పద్మశ్రీ పురస్కారాలు అందిస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో 2021...
పద్మ భూషణ్ పురస్కారాన్ని అందుకున్న భారత స్టార్ షట్లర్ పీవీ సింధు
దేశంలో పలు రంగాలలోని వ్యక్తులకు విశిష్టమైన, అసాధారణ విజయాలు,సేవలకు గుర్తింపుగా ప్రతి సంవత్సరం పద్మ విభూషణ్, పద్మ భూషణ్ మరియు పద్మశ్రీ పురస్కారాలు అందిస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో 2020 సంవత్సరానికి...
రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ ను కలిసిన టీడీపీ అధినేత చంద్రబాబు
తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సోమవారం నాడు ఢిల్లీలో రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ ను కలుసుకున్నారు. ముందుగా రాష్ట్రంలో ఇటీవల చోటుచేసుకున్న పరిణామాలపై రాష్ట్రపతికి నివేదిక అందించేందుకు...
కేంద్ర కేబినెట్ కీలక నిర్ణయాలు: రైల్వే ఉద్యోగులకు బోనస్, 7 పీఎం మిత్ర పార్క్ల ఏర్పాటు
ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన బుధవారం నాడు జరిగిన కేంద్ర మంత్రివర్గ సమావేశంలో పలు కీలక నిర్ణయాలను తీసుకున్నారు. సమావేశం అనంతరం కేబినెట్ నిర్ణయాలను కేంద్ర ప్రసార సమాచార శాఖ మంత్రి అనురాగ్...
జాతిపిత మహాత్మా గాంధీకి ఘన నివాళులు అర్పించిన పలువురు ప్రముఖులు
భారతదేశ వ్యాప్తంగా జాతిపిత మహాత్మా గాంధీ 152 వ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహిస్తున్నారు. మహాత్మా గాంధీ దేశానికి సేవలను, ఆయన ఆశయాలను ప్రజలు గుర్తుచేసుకుంటున్నారు. ఈ సందర్భంగా ఢిల్లీలోని రాజ్ఘాట్ వద్ద...
బెంగాల్లో బీజేపీకి షాక్, టీఎంసీలో చేరిన మాజీ కేంద్రమంత్రి, ఎంపీ బాబుల్ సుప్రియో
పశ్చిమబెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో ఎంతపోరాడినా అధికారం దక్కించుకోలేని బీజేపీ పార్టీకి, తాజాగా ఆ రాష్ట్రంలో మరో ఎదురుదెబ్బ తగిలింది. రాష్ట్ర బీజేపీలో కీలకంగా వ్యవహరించిన నేత, మాజీ కేంద్రమంత్రి, పార్టీ సిట్టింగ్ ఎంపీ...