Home Search
టీడీపీ - search results
If you're not happy with the results, please do another search
పల్నాడు బాధితులను తరలిస్తామంటున్న పోలీసులు
గుంటూరులో టీడీపీ ఏర్పాటు చేసిన వైసీపీ బాధిత పునరావాస శిబిరంలో ఉన్న వ్యక్తులను వారి సొంత ఊర్లకు తీసుకెళ్లేందుకు తాము సిద్ధమని పోలీసులు ముందుకు వచ్చారు. టీడీపీ పార్టీ రేపు చలో ఆత్మకూరు...
అమరావతికి గెజిట్ నోటిఫికేషన్ కూడ ఇవ్వలేదు
వైసీపీ అధికారంలోకి వచ్చి 100 రోజులు పూర్తి చేసుకున్న సందర్భంగా తాడేపల్లిలో ఏర్పాటుచేసిన విలేకర్ల సమావేశంలో పురపాలకశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ మాట్లాడారు. నాయకుడు అంటే ఎలా ఉండాలో జగన్ చూపిస్తున్నాడని, తుగ్లక్...
ఇస్రో కు దేశమంతా అండగా ఉంది- సీఎం జగన్
భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన చంద్రయాన్-2 ఆఖరి క్షణాల వరకు సజావుగా సాగి చివరిలో చేజారిపోవడంతో దేశంలోని ప్రతి ఒక్కరిని భావోద్వేగానికి గురిచేస్తుంది. ఈ అంశంపై ఆంధ్రప్రదేశ్...
తూర్పు గోదావరి జిల్లా నేతలతో చంద్రబాబు సమావేశం
టీడీపీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు తూర్పు గోదావరి జిల్లాలో పర్యటిస్తున్నారు. గత సార్వత్రిక ఎన్నికలలో పరాజయం తరువాత డీలా పడిన నాయకులు, కార్యకర్తల్లో ఉత్తేజం నింపి, తెలుగుదేశం పార్టీకి పునరుజ్జీవం...
పోలవరం పనులు ఎందుకు ఆపారో ప్రభుత్వం వివరణ ఇవ్వాలి
తెలుగుదేశం పార్టీ నేత, మాజీ మంత్రి దేవినేని ఉమా మహేశ్వరరావు ఈ రోజు మాజీ మంత్రి కొల్లు రవీంద్రతో కలిసి విజయవాడ లో నిర్వహించిన మీడియా సమావేశంలో మాట్లాడారు. ఆంధ్రప్రదేశ్ ప్రజల జీవనాడి...
పవన్ కళ్యాణ్ పై విజయసాయి రెడ్డి విమర్శలు
వైసీపీ పార్టీ నాయకుడు, రాజ్యసభ ఎంపీ విజయసాయి రెడ్డి, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పై ట్విట్టర్ వేదికగా విమర్శలు చేసారు. కొంతమంది చేసే చౌక బారు ప్రచారంలో పవన్ కళ్యాణ్ పావుగా...
బీజేపీలో చేరిన రేవూరి, రవీంద్రనాయక్
తెలంగాణ ప్రాంత సీనియర్ టీడీపీ నాయకుడు, మాజీ ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి, మాజీ ఎంపీ రవీంద్రనాయక్ ఈ రోజు ఢిల్లీలో భారతీయ జనతా పార్టీలో చేరారు. వీరికి బీజేపీ పార్టీ జాతీయ...
వైఎస్సార్ విగ్రహం ఆవిష్కరించిన సీఎం జగన్
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వై.ఎస్ జగన్ మోహన్ రెడ్డి సెప్టెంబర్ 2 సోమవారం నాడు విజయవాడ నగరంలోని పోలీస్ కంట్రోల్ రూమ్ సమీపంలో దివంగత నాయకుడు వైఎస్ రాజశేఖరరెడ్డి విగ్రహాన్ని ఆవిష్కరించారు. గతంలో...
జిల్లాల వారీగా పర్యటనలు చేయనున్న చంద్రబాబు
టీడీపీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు ఇకనుంచి జిల్లాల వారీగా రాష్ట్రవ్యాప్తంగా పర్యటించనున్నారు. గత సార్వత్రిక ఎన్నికలలో ఘోర పరాజయం తరువాత డీలా పడిన స్థానిక నాయకులు, కార్యకర్తల్లో ఉత్తేజం నింపి,...
రాజధానిపై సీఎం జగన్ మౌనం వీడాలి
మాజీ మంత్రి, టీడీపీ ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు ఈ రోజు విశాఖపట్నంలో మీడియా సమావేశంలో మాట్లాడారు. ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిపై మంత్రులు వరుసగా చేస్తున్న వ్యాఖ్యల వలన రాష్ట్ర ప్రజల్లో అయోమయం నెలకుందని...