Home Search
మోదీ - search results
If you're not happy with the results, please do another search
దేశంలో ఇప్పుడు కావాల్సింది రాజకీయం కాదు, యుద్ధనీతి : సీఎం కేసీఆర్
భారత్-చైనా సరిహద్దు ప్రాంతాల పరిస్థితులపై చర్చించడానికి ప్రధాని నరేంద్ర మోదీ జూన్ 19, శుక్రవారం సాయంత్రం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా అఖిలపక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశ ప్రారంభంలో గాల్వన్ లోయ ఘటనలో...
కల్నల్ సంతోష్ బాబు కుటుంబానికి రూ.5 కోట్ల నగదు, సీఎం కేసీఆర్ ప్రకటన
గాల్వన్ లోయలో చైనా సైనికులతో జరిగిన ఘర్షణల్లో మరణించిన కల్నల్ సంతోష్ బాబు కుటుంబానికి రాష్ట్ర ప్రభుత్వం పూర్తి అండగా నిలుస్తుందని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు ప్రకటించారు. ఆయన కుటుంబానికి ప్రభుత్వం తరుఫున...
రూ. 50 వేల కోట్లతో “గరీబ్ కల్యాణ్ రోజ్గార్ అభియాన్”, జూన్ 20న ప్రారంభం
దేశవ్యాప్తంగా రెండు నెలల పాటుగా లాక్ డౌన్ విధించిన నేపథ్యంలో పలు నగరాల నుంచి పెద్ద ఎత్తున స్వస్థలాలకు వెళ్లిన వలస కార్మికులు, గ్రామీణ పౌరులకు జీవనోపాధి అవకాశాలు కల్పించడమే లక్ష్యంగా “గరీబ్...
భారత-చైనా సరిహద్దు పరిస్థితులపై జరిగే అఖిలపక్ష భేటీలో పాల్గొననున్న 20 పార్టీలు
భారత-చైనా సరిహద్దు ప్రాంతాల పరిస్థితులపై చర్చించడానికి, ప్రధాని నరేంద్ర మోదీ జూన్ 19, శుక్రవారం సాయంత్రం 5 గంటలకు అఖిలపక్ష సమావేశానికి పిలుపునిచ్చిన సంగతి తెలిసిందే. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జరిగే ఈ...
దేశ రక్షణ విషయంలో ఏమాత్రం రాజీపడొద్దు, అంతా ఒక్కతాటిపై నిలవాలి – సీఎం కేసీఆర్
దేశ రక్షణ విషయంలో ఏమాత్రం రాజీపడవద్దని, దేశమంతా ఒక్కతాటిపై నిలవాలని, ఈ విషయంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం, తెలంగాణ ప్రజలు కేంద్ర ప్రభుత్వానికి అండగా నిలుస్తామని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు స్పష్టం చేశారు....
లాక్డౌన్ పొడిగింపు వార్తలపై క్లారిటీ ఇచ్చిన కేంద్రం
దేశవ్యాప్తంగా ప్రతిరోజూ పెద్దసంఖ్యలో కరోనా పాజిటివ్ కేసులు నమోదవుతున్న నేపథ్యంలో మరోసారి దేశంలో పూర్తిస్థాయి లాక్డౌన్ విధించనున్నట్లు వస్తున్న ఊహాగానాలు, వార్తలను కేంద్ర ప్రభుత్వం మరోసారి ఖండించింది. మరోవైపు గుజరాత్ సహా మరికొన్ని...
లాక్డౌన్ పొడిగింపుపై మరోసారి స్పష్టత నిచ్చిన కేంద్రం
దేశంలో ప్రతిరోజూ పెద్దసంఖ్యలో కరోనా పాజిటివ్ కేసులు నమోదవుతున్న నేపథ్యంలో మరోసారి దేశవ్యాప్తంగా పూర్తిస్థాయి లాక్డౌన్ విధించనున్నట్లు వస్తున్న ఊహాగానాలు, వార్తలను కేంద్ర ప్రభుత్వం మరోసారి ఖండించింది. అలాగే ఢిల్లీలో జూన్ 18...
లాక్డౌన్ 5.0 : దేశంలో మరో రెండువారాలు లాక్డౌన్ పొడిగింపు?
భారత్ లో కోవిడ్-19(కరోనా వైరస్) మహమ్మారి తీవత్ర రోజురోజుకి మరింతగా పెరుగుతుంది. గత పదిరోజులుగా పెద్ద సంఖ్యలో కరోనా పాజిటివ్ కేసులు నమోదు అవుతున్నాయి. మే 27, బుధవారం ఉదయానికి దేశంలో కరోనా...
పాకిస్తాన్ లో ఘోర విమాన ప్రమాదం, జనావాసాల మధ్య కూలిన పీఐఏ విమానం
పాకిస్థాన్లో మే 22, శుక్రవారం నాడు ఘోర విమాన ప్రమాదం చోటు చేసుకుంది. పాకిస్తాన్ ఇంటర్నేషనల్ ఎయిర్ లైన్స్ (పీఐఏ) కు చెందిన విమానం కరాచీలో కుప్పకూలిపోయింది. లాహోర్ నుండి కరాచీకి వెళ్లే...
భారత్ కు ప్రపంచ బ్యాంకు సుమారు రూ.7500 కోట్ల భారీ సాయం
భారత్ లో కోవిడ్ -19(కరోనా వైరస్) సంక్షోభం నేపథ్యంలో ప్రపంచ బ్యాంకు భారీ సాయం ప్రకటించింది. సామాజిక భద్రతా ప్యాకేజి కింద ప్రపంచ బ్యాంకు భారత్ కు ఒక బిలియన్ డాలర్లు (సుమారు...