Home Search
బీజేపీ - search results
If you're not happy with the results, please do another search
త్రిపుర ముఖ్యమంత్రి బిప్లవ్ కుమార్ దేవ్ ఆకస్మిక రాజీనామా
త్రిపుర ముఖ్యమంత్రి బిప్లవ్ కుమార్ దేవ్ ఆకస్మికంగా రాజీనామా చేశారు. శనివారం ఆయన తన రాజీనామాను గవర్నర్ సత్యదేవ్ నారాయణ్ ఆర్యకు సమర్పించారు. అయితే ఇటీవలి ఢిల్లీ పర్యటన తర్వాత త్రిపుర ముఖ్యమంత్రి...
హైదరాబాద్లో నేషనల్ సైబర్ ఫోరెన్సిక్ ల్యాబ్ ప్రారంభించిన కేంద్ర హోంమంత్రి అమిత్ షా
కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఒకరోజు పర్యటన నిమిత్తం హైదరాబాద్ విచ్చేశారు. తన పర్యటనలో భాగంగా తొలుత శంషాబాద్ ఎయిర్ పోర్ట్ చేరుకున్న ఆయనకు తెలంగాణ బీజేపీ నేతలు.. కేంద్ర మంత్రి జి...
తెలంగాణ: నేడు కేంద్ర హోం మంత్రి అమిత్ షా రాక.. తెలంగాణకు చేసిందేమిటంటూ 27 ప్రశ్నలు సంధించిన మంత్రి...
కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఈరోజు తెలంగాణా పర్యటనకు రానున్న నేపథ్యంలో.. తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్ఎస్) పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ మరియు రాష్ట్ర మంత్రి కేటీఆర్ బీజేపీ పార్టీ తెలంగాణ రాష్ట్రానికి...
బండి సంజయ్పై పరువు నష్టం దావా వేసిన మంత్రి కేటీఆర్, 48 గంటల్లో క్షమాపణ చెప్పాలని డిమాండ్
తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ పై టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ పరువునష్టం దావా వేశారు. ఈ మేరకు మంత్రి కేటీఆర్ తన న్యాయవాది ద్వారా పరువునష్టం, అపవాదు...
రాజస్థాన్ లో 3 రోజుల ‘నవ్ సంకల్ప్ చింతన్ శిబిర్’ కార్యక్రమాన్ని ప్రారంభించిన కాంగ్రెస్ పార్టీ
రాజస్థాన్ లోని ఉదయ్పూర్లో నేటి నుంచి కాంగ్రెస్ పార్టీ మూడు రోజుల మేధోమథన సదస్సు 'చింతన్ శిబిర్' సమావేశాన్ని ప్రారంభించింది. ఈ మేధోమథన సెషన్లో దేశవ్యాప్తంగా 400 మంది సీనియర్ కాంగ్రెస్ నేతలు...
కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు డా.కేఏ పాల్ భేటీ
ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు డా.కేఏ పాల్ గురువారం రాత్రి ఢిల్లీలో బీజేపీ కీలక నేత, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాతో భేటీ అయ్యారు. ఇటీవల రాజన్న సిరిసిల్ల జిల్లా పర్యటన సందర్భంగా...
నిరాధార ఆరోపణలు చేస్తే న్యాయపరమైన చర్యలు తీసుకుంటాం – బండి సంజయ్ను హెచ్చరించిన మంత్రి కేటీఆర్
తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్పై ఐటీ మరియు పురపాలక శాఖ మంత్రి కేటీ రామారావు మండిపడ్డారు. బండి సంజయ్ తనపై చేసిన ఆరోపణలను నిరూపించాలని, లేని పక్షంలో చట్ట పరమైన...
పెంచిన విద్యుత్ ఛార్జీలను తక్షణమే ఉపసంహరించుకోవాలి, సీఎం కేసీఆర్ కు బండి సంజయ్ బహిరంగ లేఖ
రాష్ట్రంలో పెంచిన విద్యుత్ ఛార్జీలను తక్షణమే ఉపసంహరించుకోవాలి లేదా రెఫరెండమ్ కు సిద్ధం కావాలని డిమాండ్ చేస్తూ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావుకు తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ బహిరంగ లేఖ...
మే 14న తెలంగాణలో పర్యటించనున్న కేంద్ర హోమ్ శాఖ మంత్రి అమిత్ షా
తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ రాష్ట్రంలో రెండో విడత ‘ప్రజా సంగ్రామ యాత్ర’ చేపడుతున్న సంగతి తెలిసిందే. నేటితో యాత్ర 26వ రోజుకు చేరుకోగా, రెండో విడత ప్రజా సంగ్రామ...
జయశంకర్ భూపాలపల్లిలో రూ. 102 కోట్ల విలువజేసే అభివృద్ధి పనులను ప్రారంభించిన మంత్రి హరీష్ రావు
తెలంగాణ రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి హరీష్ రావు నేడు ఉమ్మడి వరంగల్ జిల్లాలో పర్యటించారు. ఈ సందర్భంగా.. రూ. 102 కోట్ల విలువజేసే వివిధ అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు....