Home Search
ఐపీఎల్ - search results
If you're not happy with the results, please do another search
భారత్ Vs ఇంగ్లాండ్ టెస్ట్ సిరీస్: తొలి 2 టెస్టులకు 17 మందితో ఇంగ్లాండ్ జట్టు ప్రకటన
భారత్ క్రికెట్ జట్టు ఇంగ్లాండ్ లో పర్యటిస్తున్న విషయం తెలిసిందే. ఆగస్టు 4, 2021 నుంచి సెప్టెంబర్ 14, 2021 మధ్య ఇంగ్లాండ్ తో భారత్ జట్టు 5 టెస్టులు ఆడనుంది. ఈ...
అశ్లీల చిత్రాల కేసులో శిల్పాశెట్టి భర్త రాజ్ కుంద్రా అరెస్ట్
ప్రముఖ వ్యాపారవేత్త, నటి శిల్పాశెట్టి భర్త రాజ్ కుంద్రాను సోమవారం నాడు ముంబయి పోలీసులు అరెస్ట్ చేశారు. అశ్లీల చిత్రాలకు సంబంధించిన కేసుపై రాజ్ కుంద్రాను అరెస్ట్ చేసినట్టు పోలీసులు పేర్కొన్నారు. అశ్లీల...
టీ20 ప్రపంచ కప్-2021 కూడా యూఏఈ లోనే?
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)-2021 లో మిగిలిన మ్యాచులను యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ) లో నిర్వహించాలని భారత్ క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) ఇప్పటికే నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. కాగా...
సన్రైజర్స్ హైదరాబాద్ కెప్టెన్ మార్పు, డేవిడ్ వార్నర్ నుంచి కేన్ విలియమ్సన్ కు బాధ్యతలు
ప్రస్తుతం జరుగుతున్న ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)-2021 లో వరుస పరాజయాలు ఎదుర్కొంటున్న సన్రైజర్స్ హైదరాబాద్ జట్టులో కీలక మార్పు చోటుచేసుకుంది. సన్రైజర్స్ హైదరాబాద్ కెప్టెన్ బాధ్యతలను డేవిడ్ వార్నర్ నుంచి కేన్...
భారత్ నుంచి వచ్చే విమానాలపై ఆస్ట్రేలియా నిషేధం, మే 15 వరకు అమలు
భారత్ లో కరోనా సెకండ్ వేవ్ విజృంభణతో రోజువారీగా భారీ సంఖ్యలో కరోనా కేసులు నమోదవుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో యూకే, యుఎఇ, కెనడా, న్యూజిలాండ్, హాంకాంగ్ వంటి పలు దేశాలు...
కరోనాపై పోరు: పీఎం కేర్స్ కు పాట్ కమ్మిన్స్ 50 వేల డాలర్లు విరాళం
కరోనా మహమ్మారిపై భారత్ చేస్తున్న పోరాటానికి పలు దేశాలు, సంస్థలు మద్దతు తెలుపుతున్నాయి. ఈ నేపథ్యంలో ఆస్ట్రేలియా పేస్ బౌలర్ పాట్ కమ్మిన్స్ కూడా గొప్ప మనసు చాటుకున్నారు. భారత్ లోని ఆసుపత్రులకు...
ఎంఎస్ ధోని తల్లిదండ్రులకు కరోనా పాజిటివ్, ఆసుపత్రిలో చికిత్స
దేశంలో కరోనా సెకండ్ వేవ్ విజృంభణ కొనసాగుతుంది. రోజువారిగా భారీ సంఖ్యలో పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. ఈ క్రమంలో పలువురు ప్రముఖులు, వారి కుటుంబసభ్యులు కూడా కరోనాబారిన పడుతున్నారు. తాజాగా భారత్ క్రికెట్...
ఢిల్లీ క్యాపిటల్స్ కు షాక్, అక్షర్ పటేల్ కు కరోనా పాజిటివ్
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)-2021 ఏప్రిల్ 9న ప్రారంభం కానున్న సంగతి తెలిసిందే. అయితే ఇండియాలోనే జరగనున్న ఈ సీజన్ ప్రారంభానికి మరో ఆరురోజులే ఉండగా, ప్రస్తుత కరోనా పరిస్థితులు ఇబ్బంది కల్గించే...
కరోనా వ్యాక్సిన్ల పంపిణీపై ప్రధాని మోదీకి కృతజ్ఞతలు తెలిపిన క్రిస్ గేల్
కరోనా మహమ్మారిపై పోరాటంలో భాగంగా 'వ్యాక్సిన్ మైత్రి' పేరిట భారత్ పలు దేశాలకు కరోనా వ్యాక్సిన్లలను సరఫరా చేస్తున్న సంగతి తెలిసిందే. అందులో భాగంగా జమైకాకు కూడా భారత్ కరోనా వ్యాక్సిన్లను పంపించింది....
క్రికెట్ కు రిటైర్మెంట్ ప్రకటించిన బ్యాటింగ్ ఆల్ రౌండర్ యూసఫ్ పఠాన్
టీమిండియా బ్యాటింగ్ ఆల్ రౌండర్ యూసఫ్ పఠాన్ అంతర్జాతీయ క్రికెట్కు గుడ్బై చెప్పాడు. అన్ని ఫార్మాట్లకు రిటైర్మెంట్ ఇస్తున్నట్లుగా శుక్రవారం నాడు ట్విట్టర్ లో యూసఫ్ పఠాన్ ప్రకటన చేశాడు. "అన్ని రకాల...