Home Search
గవర్నర్ తమిళిసై - search results
If you're not happy with the results, please do another search
గవర్నర్ తమిళిసై భర్త సౌందరరాజన్ ను సన్మానించిన సీఎం కేసీఆర్
తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు ఈ రోజు రాజ్ భవన్ లో రాష్ట్ర గవర్నర్ డా. తమిళిసై సౌందరరాజన్ తో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ భర్త, ప్రముఖ...
తెలంగాణ రాష్ట్ర ఎన్నికల కమీషనర్ గా పార్థసారథి పదవీ బాధ్యతల స్వీకరణ
తెలంగాణ రాష్ట్ర ఎన్నికల కమీషనర్ గా రిటైర్డ్ ఐఏఎస్ అధికారి సి.పార్థసారథి సెప్టెంబర్ 9, బుధవారం నాడు రాష్ట్ర ఎన్నికల సంఘం కార్యాలయంలో పదవీ బాధ్యతలు స్వీకరించారు. తొలుత కార్యాలయం లో సాంప్రదాయ...
ఖైరతాబాద్ లో ధన్వంతరి నారాయణ మహాగణపతి గా దర్శనం
తెలుగు రాష్ట్రాల్లో వినాయకచవితి పండుగ పూజలు, ఉత్సవాలు ఘనంగా మొదలయ్యాయి. వినాయక చవితి పండగ సందర్భంగా హైదరాబాద్ లోని ఖైరతాబాద్ లో ప్రతిష్టించే మహాగణపతి విగ్రహానికి దేశవ్యాప్తంగా ఎంతో ప్రాముఖ్యత ఉన్న సంగతి...
తెలంగాణ రాష్ట్రంలో 5 ప్రైవేట్ యూనివర్సిటీలకు అనుమతి
తెలంగాణ రాష్ట్రంలో త్వరలో 5 ప్రైవేట్ విశ్వవిద్యాలయాలు ప్రారంభం కాబోతున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం తాజాగా 5 ప్రైవేట్ విశ్వవిద్యాలయాల ఏర్పాటుకు అనుమతులను మంజూరు చేసింది. ఇందుకు సంబంధించిన ఆర్డినెన్సుకు రాష్ట్ర గవర్నర్ తమిళిసై...
కార్మికులకు మే డే శుభాకాంక్షలు చెప్పిన పలువురు ప్రముఖులు
అంతర్జాతీయ కార్మికుల దినోత్సవం సందర్భంగా తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్, ముఖ్యమంత్రి కే.చంద్రశేఖర్ రావు, ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి, టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు, జనసేన అధినేత...
తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం
తెలంగాణ శాసనసభ బడ్జెట్ సమావేశాలు ఈ రోజు (మార్చ్ 6, శుక్రవారం) ఉదయం 11 గంటలకు ప్రారంభమయ్యాయి. సమావేశాలు ప్రారంభమయిన వెంటనే అసెంబ్లీకి చేరుకున్న రాష్ట్ర గవర్నర్ తమిళి సై సౌందరరాజన్ కు...
నేటి నుంచి మేడారం హుండీల లెక్కింపు ప్రారంభం
తెలంగాణ కుంభమేళాగా పేరొందిన మేడారం జాతరకు భక్తజనం పోటెత్తిన సంగతి తెలిసిందే. ఫిబ్రవరి 5వ తేదీ నుంచి 8వ తేదీ వరకు మేడారం జాతర అంగరంగ వైభవంగా జరిగింది. తెలుగురాష్ట్రాల నుంచే కాకుండా...
మహత్మా గాంధీ వర్ధంతి సందర్భంగా నివాళులు అర్పించిన ప్రముఖులు
ఈ రోజు జాతిపిత మహాత్మా గాంధీ 72వ వర్ధంతి సందర్భంగా ఢిల్లీలోని రాజ్ఘాట్ వద్ద పలువురు ప్రముఖులు ఘనంగా నివాళులర్పించారు. భారత రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ రాజ్ఘాట్ వద్దకు చేరుకొని, రాజ్ఘాట్పై పుష్పగుచ్చం...
రాజ్భవన్లో ఎట్హోం కార్యక్రమానికి హాజరైన సీఎం కేసీఆర్, మంత్రులు
జనవరి 26న గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని రాజ్భవన్లో తెలంగాణ రాష్ట్ర గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ ఎట్హోం కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి తెలంగాణ ముఖ్యమంత్రి కే.చంద్రశేఖర్ రావు, శాసన సభ స్పీకర్ పోచారం...
తెలంగాణలో ఘనంగా గణతంత్ర దినోత్సవ వేడుకలు
తెలంగాణ రాష్ట్రంలో 71వ గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. హైదరాబాద్ లోని నాంపల్లిలోగల పబ్లిక్ గార్డెన్స్ లో నిర్వహించిన గణతంత్ర వేడుకల్లో తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు....