Home Search
కరోనా - search results
If you're not happy with the results, please do another search
కరోనాపై పోరుకు రూ.30 కోట్ల భారీ విరాళం ప్రకటించిన సన్రైజర్స్ హైదరాబాద్
దేశంలో కరోనా మహమ్మారిపై పోరాటంలో భాగంగా పలు సంస్థలు ముందుకొస్తున్నాయి. ఈ క్రమంలో కరోనా సెకండ్ వేవ్ తో బాధపడుతున్నవారికి అండగా ఉండేందుకు సన్ టీవీ (సన్రైజర్స్ హైదరాబాద్) రూ.30 కోట్లు విరాళాన్ని...
ఏపీలో కరోనా: కొత్తగా 14986 కరోనా కేసులు, 16167 రికవరీలు నమోదు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా వ్యాప్తి కొనసాగుతుంది. ఆదివారం ఉదయం 9 గంటల నుంచి సోమవారం ఉదయం 9 గంటల వరకు రాష్ట్రంలో 60,124 శాంపిల్స్ కు కరోనా పరీక్షలు నిర్వహించగా 14,986 మందికి...
మహారాష్ట్రలో కొత్తగా 37236 కరోనా కేసులు, 549 మరణాలు నమోదు
మహారాష్ట్ర రాష్ట్రంలో కరోనా సెకండ్ వేవ్ తీవ్రత కొనసాగుతుంది. రోజువారీగా నమోదయ్యే కరోనా కేసులు కొద్దిగా తగ్గుముఖం పట్టినప్పటికీ, మరణాలు పెద్ద సంఖ్యలో చోటుచేసుకుంటున్నాయి. ఈ క్రమంలో మే 10, సోమవారం కూడా...
జూనియర్ ఎన్టీఆర్ కు కరోనా పాజిటివ్, ఐసోలేషన్ లో ఉన్నానని వెల్లడి
దేశవ్యాప్తంగా పలువురు సినీ ప్రముఖులు ఇప్పటికే కరోనా వైరస్ బారినపడిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ప్రముఖ కథానాయకుడు జూనియర్ ఎన్టీఆర్ కు కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయింది. ఈ విషయాన్ని...
దేశంలో కొత్తగా 366161 కరోనా కేసులు, 353818 రికవరీలు నమోదు
భారత్ లో కరోనా మహమ్మారి విజృంభణ కొనసాగుతుంది. గత 24 గంటల్లో 3,66,161 పాజిటివ్ కేసులు నమోదవగా, 3754 మంది మరణించారు. దీంతో మే 10, సోమవారం ఉదయానికి దేశంలో కరోనా బాధితుల...
తెలంగాణలో కరోనా : కొత్తగా 4826 మందికి పాజిటివ్, 32 మరణాలు
తెలంగాణ రాష్ట్రంలో కరోనా వ్యాప్తి ప్రభావం కొనసాగుతుంది. కొత్తగా 4826 మందికి కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయింది. దీంతో మే 10, సోమవారం సాయంత్రం 5:30 గంటల నాటికీ మొత్తం కరోనా...
కరోనాతో ప్రముఖ జర్నలిస్ట్, నటుడు టీఎన్ఆర్ కన్నుమూత
ప్రముఖ జర్నలిస్ట్, యూట్యూబ్ యాంకర్, నటుడు తుమ్మల నరసింహారెడ్డి (టీఎన్ఆర్) కన్నుమూశారు. కొన్ని రోజుల క్రితం కరోనా వైరస్ బారినపడిన ఆయన హైదరాబాద్ లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ సోమవారం...
పుదుచ్చేరి ముఖ్యమంత్రి ఎన్.రంగసామికి కరోనా పాజిటివ్
పుదుచ్చేరి ముఖ్యమంత్రి ఎన్.రంగసామికి కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయింది. స్వల్ప లక్షణాలు ఉండడంతో పుదుచ్చేరిలోని ఇందిరాగాంధీ ప్రభుత్వ వైద్య కళాశాల ఆసుపత్రిలో ఆయన కరోనా పరీక్షలు చేయించుకోగా ఫలితం పాజిటివ్ గా...
కరోనా వ్యాప్తి : అత్యధికంగా పాజిటివ్ కేసులు, మరణాలు నమోదైన 10 రాష్ట్రాలివే…
దేశంలో కరోనా సెకండ్ వేవ్ విజృంభణ కొనసాగుతుంది. మే 9, ఆదివారం ఉదయం 8 గంటల వరకు మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 2,22,96,414 కు, కరోనా మరణాల సంఖ్య 2,42,362 కు...
కరోనాతో 24 గంటల్లో 572 మంది మృతి, మరో 48401 పాజిటివ్ కేసులు నమోదు
మహారాష్ట్రలో కరోనా మహమ్మారి ఉధృతి కొనసాగుతుంది. గతకొన్నిరోజులుగా ప్రజలు పెద్ద సంఖ్యలో కరోనా బారినపడుతున్నారు. ఆదివారం కూడా కొత్తగా 48,401 పాజిటివ్ కేసుల నమోదుకావడంతో మొత్తం కేసుల సంఖ్య 51,01,737 కి చేరింది....