Home Search
%E0%B0%B8%E0%B1%80%E0%B0%8E%E0%B0%82 %E0%B0%9C%E0%B0%97%E0%B0%A8%E0%B1%8D%E2%80%8C - search results
If you're not happy with the results, please do another search
టార్గెట్ వైసీపీ.. అవన్నీ నిజమేనా!
అంధ్రప్రదేశ్ రాజకీయాలు రసకందాయంలో పడ్డాయి. అధికార పార్టీయే లక్ష్యంగా అన్ని పార్టీలు వ్యూహాలు రచిస్తుంటే.. సింహం సింగిల్ గానే అంటూ వారిని ఢీ కొట్టేందుకు వైసీపీ ప్రతివ్యూహాలు పన్నుతోంది. అయితే.. జనసేన, టీడీపీ,...
హస్తిన కేంద్రంగా ఏపీ పొత్తుల లెక్కలు
ఏపీ సీఎం జగన్ ఢిల్లీ వెళ్లి తిరిగి ఏపీ వచ్చిన దగ్గర నుంచి .. ప్రధాని మోడీని కలిసి జగన్ ఏం చర్చించారు? పొత్తుల గురించా.. లేక పాలనాపరమైన అంశాల గురించా అన్న...
జగన్కు షాక్.. వైసీపీకి అంబటి రాయుడు రాజీనామా
అసెంబ్లీ ఎన్నికల ముంగిట వైసీపీ హైకమాండ్కు ఊహించని షాక్ తగిలింది. క్రికెటర్, కాపు సామాజిక వర్గానికి చెందిన అంబటి రాయుడు వైసీపీకి బిగ్ షాక్ ఇచ్చారు. వైసీపీ తీర్థం పుచ్చుకొని కనీసం వారం...
ఢిల్లీలో సీఎం రేవంత్ రెడ్డి బిజీబిజీ..
ముఖ్యమంత్రి హోదాలో తొలిసారి ఢిల్లీ పర్యటన చేపట్టిన రేవంత్ రెడ్డి.. బిజీబిజీగా గడుపుతున్నారు. వరుసగా కేంద్ర మంత్రులతో సమావేశమవుతూ రాష్ట్రానికి నిధులు తీసుకొచ్చేందుకు కృషి చేస్తున్నారు. ఈ మేరకు కేంద్ర గృహనిర్మాణ, పట్టణ...
ఏపీలో ఊపందుకుంటోన్న సినిమా రాజకీయాలు
ఆంధ్రప్రదేశ్ పాలిటిక్స్ ఇప్పుడు సినిమాల కేంద్రంగా తిరుగుతున్నాయి. వైసీపీకి అనుకూలంగా గతంలో లక్ష్మీస్ ఎన్టీఆర్ వంటి సినిమాలు తీసిన రామ్ గోపాల్ వర్మ..తాజాగా వ్యూహం సినిమా తీసిన సంగతి తెలిసిందే. సీఎం జగన్...
యుద్ధం ఇప్పుడే మొదలయింది: నారా లోకేష్
ప్రజలు పాదయాత్ర చేస్తే పోరాటం అవుతుందని.. రాక్షస పాలనలో పోరాటం చేస్తే విప్లవం అవుతుందని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ అన్నారు. విజయనగరంలో జరిగిన యువగళం ముగింపు సభలో మాట్లాడుతూ...
తెలంగాణలో షర్మిలకు చాన్స్ ఉందా?
జగనన్న వదిలిన బాణంలా రాజకీయాల్లో గుర్తింపు పొందిన షర్మిల తదనంతరం.. అన్నతోనే విభేదాలు తలెత్తాయి. దీంతో వైఎస్సార్ తెలంగాణ పార్టీ (వైఎస్సార్టీపీ) స్థాపించి తెలంగాణ రాజకీయాల్లో అడుగు పెట్టారు. తండ్రి బాటలో పయనిస్తూ.....
సీఎం జగన్ను కలిసిన ఏపీ ఉద్యోగ సంఘాల నేతలు.. జీపీఎస్ సహా పలు నిర్ణయాలపై కృతజ్ఞతలు
ఆంధ్రప్రదేశ్ లోని ప్రభుత్వ ఉద్యోగ సంఘాల నేతలు పలువురు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని కలిశారు. శుక్రవారం తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో ఆయనను మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. ఈ సందర్భంగా కాంట్రాక్టు...
నిర్మల్ హృదయ్ భవన్ను సందర్శించిన సీఎం జగన్.. నూతన భవనం ప్రారంభం
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఈరోజు (మంగళవారం, మే 30, 2023) విజయవాడలో పర్యటించారు. పర్యటనలో భాగంగా ఆయన నగరంలోని రాఘవయ్య పార్క్ సమీపంలోని ప్రముఖ మిషనరీస్ ఆఫ్ చారిటీ...
ఏపీలో రాజకీయంగా సంచలనం సృష్టించడానికే సీఎం జగన్ పేరు ప్రస్తావన – సీబీఐపై సజ్జల రామకృష్ణారెడ్డి ఫైర్
మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసుకి సంబంధించి అనూహ్యంగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి పేరును సీబీఐ ప్రస్తావించడం రాష్ట్ర రాజకీయాల్లో...