Home Search
ఏపీపీఎస్సీ - search results
If you're not happy with the results, please do another search
ఏపీపీఎస్సీ ఛైర్మన్గా మాజీ డీజీపీ గౌతమ్ సవాంగ్ నియామకం, ప్రభుత్వం ఉత్తర్వులు జారీ
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. మాజీ డీజీపీ గౌతమ్ సవాంగ్ ను ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (ఏపీపీఎస్సీ) ఛైర్మన్గా నియమించింది. ఈ మేరకు ప్రభుత్వం శనివారం నాడు అధికారిక...
ఏపీపీఎస్సీ ఛైర్మన్ గా మాజీ డీజీపీ గౌతమ్ సవాంగ్ ?
మాజీ డీజీపీ గౌతమ్ సవాంగ్ ను ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (ఏపీపీఎస్సీ) ఛైర్మన్గా నియమించాలని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తుంది. రెండ్రోజులు క్రితం రాష్ట్ర డీజీపీగా విధులు నిర్వర్తించిన...
ఏపీపీఎస్సీ ఇన్చార్జి చైర్మన్గా ఏవీ రమణారెడ్డి నియామకం
ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (ఏపీపీఎస్సీ) ఇన్చార్జి చైర్మన్ గా ఏవీ రమణారెడ్డి నియమితులయ్యారు. ఈ మేరకు సోమవారం నాడు రాష్ట్ర గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ ఉత్తర్వులు జారీ చేశారు. ఇప్పటివరకు ఏపీపీఎస్సీ...
గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగుల శాఖాపరమైన పరీక్షలకు ఏపీపీఎస్సీ నోటిఫికేషన్ జారీ
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గ్రామ, వార్డు సచివాలయాల యొక్క కొన్ని డిపార్ట్మెంట్ల ఉద్యోగులకు ప్రొబేషన్ పూర్తవుతున్న నేపథ్యంలో వారికి శాఖాపరమైన పరీక్షలను (స్పెషల్ సెషన్) నిర్వహించేందుకు ఆంధ్ర ప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (ఏపీపీఎస్సీ)...
త్వరలో 1180 పోస్టుల భర్తీ, ఏపీపీఎస్సీకి అనుమతులు జారీ చేసిన ఏపీ ప్రభుత్వం
రాష్ట్రంలోని నిరుద్యోగులకు ఏపీ ప్రభుత్వం శుభవార్త అందించింది. వివిధ శాఖల్లో ఖాళీగా ఉన్న 1180 పోస్టుల భర్తీకి ప్రభుత్వం ఆమోదం తెలిపింది. ముందుగా ఈ పోస్టుల భర్తీకై ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్(ఏపీపీఎస్సీ)...
ప్రిలిమ్స్ రద్దుకు ఏపీపీఎస్సీ కీలక ప్రతిపాదనలు?
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉద్యోగాల నియామకంలో భాగంగా నిర్వహించే పరీక్షల్లో గ్రూప్-1 మినహా మిగిలిన గ్రూప్-2, గ్రూప్-3, ఇతర కేడర్ పోస్టులకు ప్రిలిమ్స్ను (ప్రాథమిక పరీక్ష) తొలగించాలని ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (ఏపీపీఎస్సీ)...
సచివాలయాల్లో 8402 పోస్టుల ఖాళీలు ఏపీపీఎస్సీ ద్వారా భర్తీ చేస్తాం: మంత్రి పెద్దిరెడ్డి
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గ్రామా, వార్డు సచివాలయాల్లో 8,402 పోస్టులు ఖాళీగా ఉన్నాయని రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి వెల్లడించారు. మంగళవారం నాడు సచివాలయంలో పంచాయతీరాజ్ శాఖపై మంత్రి సమీక్ష నిర్వహించారు....
గ్రూప్-1 మెయిన్స్ పరీక్షల వాయిదా వేసిన ఏపీపీఎస్సీ
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గ్రూప్-1 మెయిన్స్ పరీక్షలు మరోసారి వాయిదా పడ్డాయి. ముందుగా నిర్ణయించిన షెడ్యూల్ ప్రకారం నవంబర్ 2 నుంచి నవంబర్ 13 వరకు జరగాల్సిన గ్రూప్-1 మెయిన్స్ పరీక్షలను వాయిదా వేస్తున్నట్లుగా...
గ్రూప్-1, గెజిటెడ్ సహా పలు ఉద్యోగ నియామక పరీక్షలకు ఏపీపీఎస్సీ కొత్త షెడ్యూల్ విడుదల
రాష్ట్రంలో పలు ఉద్యోగ నియామక పరీక్షలకు ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ కొత్త తేదీలను ఖరారు చేసింది. రాష్ట్రంలో కరోనా వ్యాప్తి నేపథ్యంలో పరీక్షలు వాయిదా పడడంతో ఏపీపీఎస్సీ తాజాగా షెడ్యూళ్లను సవరించింది....
ఏపీపీఎస్సీ మెయిన్స్ పరీక్షలు వాయిదా
అక్టోబర్, నవంబర్ నెలల్లో వివిధ విభాగాలకు సంబంధించిన పోస్టుల భర్తీకి నిర్వహించాల్సిన మెయిన్స్ పరీక్షలను వాయిదా వేసినట్టు అక్టోబర్ 15 మంగళవారం నాడు ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (ఏపీపీఎస్సీ) కార్యదర్శి ఒక...