Home Search
నితీష్ కుమార్ - search results
If you're not happy with the results, please do another search
కమలదళం వ్యూహం.. ‘ఇండియా’లో కల్లోలం..
ఇండియా ( ది ఇండియన్ నేషనల్ డెవలప్మెంటల్ ఇన్క్లూసివ్ అలయన్స్) లక్ష్యం రానున్న ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీని కూల్చివేయడం. దానికోసం ఒకటి.. రెండు కాదు.. ఏకంగా దేశంలోని 26 రాజకీయ పార్టీలు...
ఇండియా కూటమితో నితీశ్ తెగతెంపులు
బీహార్లో అధికార కూటమి జేడీయూ, ఆర్జేడీల బంధం బీటలు వారేలా కనిపిస్తోందన్న వార్తలు ఇప్పుడు గట్టిగా వినిపిస్తున్నాయి. బీజేపీ మద్దతుతో కొత్త ప్రభుత్వం రానుందని తెలుస్తోంది. బీహార్ ముఖ్యమంత్రిగా నితీశ్ కుమార్ కొనసాగుతారని,...
ప్రధాని అభ్యర్థి ఎవరనే దానిపై సర్వే ఏం తేల్చింది?
కొన్నాళ్లుగా ఇండియా కూటమి ప్రధాని అభ్యర్థిగా ఎవరు ఉంటారనే చర్చ దేశవ్యాప్తంగా జరుగుతోంది. ఈనెల డిసెంబర్ 19న ఢిల్లీలో జరిగిన విపక్షాల కూటమి అయిన ఇండియా సమావేశంలో.. కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే...
మోడీకి పోటీగా ఆ ఇద్దరు నేతలు..?
పార్లమెంట్ ఎన్నికలు దగ్గరపడుతున్నకొద్దీ.. దేశవ్యాప్తంగా రాజకీయాలు భగ్గుమంటున్నాయి. మరో నాలుగైదు నెలల్లో ఎన్నికలు జరగనున్నాయి. పదేళ్లుగా అధికారంలో ఉన్న బీజేపీని ఎలాగైనా గద్దె దించాలని ఇండియా కూటమి తహతహలాడుతోంది. అధికారంలోకి రావడమే లక్ష్యంగా...
ప్రధాని అభ్యర్థిగా ఖర్గే పేరు
పార్లమెంట్ ఎన్నికలు దగ్గరకు రానుండటంతో.. ప్రతిపక్ష ఇండియా కూటమి దూకుడు పెంచుతోన్నట్లే కనిపిస్తుంది. ఐదు రాష్ట్రాలలో తాజాగా అసెంబ్లీ ఎన్నికలు ముగియడంతో.. ఇక త్వరలో రానున్న పార్లమెంటు ఎన్నికలపై ఇండియా కూటమి ఫోకస్...
ఎన్డీయే కాదు, ఇండియా కాదు.. మరి పార్టీల పరిస్థితి ఏంటి?
ఎన్నికలకు ఇంకా కొన్ని నెలల సమయమే ఉండటంతో.. బయటపడకపోయినా.. ఏ పార్టీకి ఆ పార్టీ లోలోపల ఎన్నికల సమరానికి కసరత్తులు ప్రారంభించాయి. అంతర్గత సర్వేలతో అల్లాడుతూనే.. బయటకు మాత్రం మేకపోతు గాంభీర్యాన్ని ప్రదర్శిస్తున్నాయి....
ఫిబ్రవరి 17న తెలంగాణ సచివాలయం ప్రారంభం, పాల్గొననున్న సీఎంలు స్టాలిన్, హేమంత్ సొరేన్
డా.బీ.ఆర్.అంబేద్కర్ తెలంగాణ రాష్ట్ర సచివాలయ భవనం ప్రారంభోత్సవాన్ని 2023, ఫిబ్రవరి 17న రాష్ట్ర ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు చేతుల మీదుగా జరపాలని నిర్ణయించినట్టుగా తెలంగాణ రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖ మంత్రి వేముల...
ఐపీఎల్-2023 మినీ వేలం: 10 ప్రాంఛైజీలు కొనుగోలు చేసిన క్రికెటర్ల జాబితా ఇదే…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)-2023 మినీ వేలం డిసెంబర్ 23, శుక్రవారం నాడు కొచ్చిలో జరిగింది. ఈ వేలంలో మొత్తం 405 మంది ఆటగాళ్లు ఉన్నారు. కాగా 10 ఫ్రాంచైజీలు కలిపి 80...
జీ-20 సమ్మిట్ పై అఖిలపక్ష సమావేశం, ప్రధాని మోదీ అధ్యక్షతన వ్యూహాలు, కార్యాచరణపై చర్చ
దేశంలో వచ్చే ఏడాది సెప్టెంబర్ లో జరగనున్న జీ-20 దేశాల సమ్మిట్ లో అనుసరించాల్సిన వ్యూహాలపై చర్చించి, కార్యాచరణ రూపొందించేందుకు ఈ రోజు (డిసెంబర్ 5, సోమవారం) ఢిల్లీలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ...
అయోధ్య రామమందిర నిర్మాణానికి రూ.1,800 కోట్లు వ్యయం.. రామజన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్టు అంచనా!
ఉత్తరప్రదేశ్ లోని అయోధ్యలో ప్రసిద్ధ రామమందిర నిర్మాణం కోసం అయ్యే వ్యయం మొత్తం రూ.1800 కోట్లుగా నిర్ణయించారు. ఈ మేరకు మందిర నిర్మాణాన్ని పర్యవేక్షిస్తున్న 'శ్రీరామ జన్మభూమి తీర్థ ట్రస్టు' తాజాగా నిర్ణయించింది....