Home Search
నేటి మహిళ - search results
If you're not happy with the results, please do another search
బహుముఖ ప్రజ్ఞాశాలిగా దేశాభ్యున్నతికి సావిత్రీబాయి ఫూలే అందించిన స్ఫూర్తిని నేటితరం కొనసాగించాలి: సీఎం కేసీఆర్
మహిళా హక్కులను సాధించడం ద్వారానే మానవ హక్కుల సాధన సంపూర్ణమవుతుందనే విశ్వాసంతో తన జీవితకాలం పోరాడుతూ, ఆ దిశగా భావజాలవ్యాప్తి కొనసాగించిన సామాజిక చైతన్యమూర్తి సావిత్రీబాయి ఫూలే అని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు...
శీతాకాల విడిది కోసం హైదరాబాద్ కు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, నేటి నుంచి డిసెంబర్ 30 వరకు పూర్తి...
భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము శీతాకాల విడిదిలో భాగంగా నేటి నుంచి (డిసెంబర్ 26, సోమవారం) నుండి డిసెంబర్ 30వ తేది వరకు తెలంగాణ రాష్ట్రంలో పర్యటించనున్నారు. సికింద్రాబాద్ బొల్లారంలోని రాష్ట్రపతి నిలయంలో...
నేటి నుంచి నవంబర్ 5 వరకు నాగాలాండ్, మిజోరాం, సిక్కిం రాష్ట్రాల్లో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పర్యటన
రాష్ట్రపతి ద్రౌపది ముర్ము నేటి నుంచి (నవంబర్ 2, బుధవారం) నవంబర్ 5 వరకు 4 రోజుల పాటు నాగాలాండ్, మిజోరాం, సిక్కిం రాష్ట్రాల్లో పర్యటించనున్నారు. ఈ మేరకు రాష్ట్రపతి సెక్రటేరియట్ ఒక...
వైఎస్ఆర్ చేయూత : 26,39,703 మంది మహిళల ఖాతాల్లో రూ.4,949.44 కోట్లు జమ చేసిన సీఎం జగన్
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సెప్టెంబర్ 23, శుక్రవారం నాడు వరుసగా మూడో ఏడాది “వైఎస్ఆర్ చేయూత” పథకం నిధులను విడుదల చేశారు. చిత్తూరు జిల్లా, కుప్పం నియోజకవర్గంలోని అనిమిగానిపల్లిలో...
రాఖీ పండుగ శుభాకాంక్షలు తెలిపిన సీఎం వైఎస్ జగన్.. ఆయనకు రాఖీలు కట్టిన బ్రహ్మకుమారీలు, మహిళా నేతలు
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి 'రాఖీ' పండుగ సందర్భంగా.. రాష్ట్రంలోని ప్రతి ఒక్క మహిళకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నానని అన్నారు. 'రక్షాబంధన్' అన్నది ఆత్మీయతలూ, అనురాగాల పండుగ అని.. ఆర్థికంగా, సామాజికంగా,...
తెలంగాణలో నేటి రాత్రితో ముగియనున్న పోలీస్ ఉద్యోగాల దరఖాస్తు ప్రక్రియ గడువు
తెలంగాణ రాష్ట్ర స్థాయి పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డ్, పోలీస్ రిక్రూట్మెంట్ 2022 కోసం దరఖాస్తుల ప్రక్రియను ఈ రోజుతో ముగించనుంది. శుక్రవారం రాత్రి 10 గంటల వరకు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకునేందుకు అవకాశం...
హైదరాబాద్: హజ్ యాత్రికుల కోసం నేటి నుంచి మలక్పేటలో శిక్షణ శిబిరం ప్రారంభం
హజ్-2022 పర్యటహజ్-2022 పర్యటనకు ఎంపిక చేయబడిన హజ్ యాత్రికుల కోసం హైదరాబాద్లోని మలక్పేటలో తొలి ఓరియంటేషన్ శిక్షణ శిబిరం నేటి నుంచి ప్రారంభం కానుంది. నకు ఎంపిక చేయబడిన హజ్ యాత్రికుల కోసం...
మహిళా కమిషన్ ఎదుట హాజరు కానందుకు చంద్రబాబుపై చట్టపరంగా చర్యలు తీసుకుంటాం – చైర్ పర్సన్ వాసిరెడ్డి పద్మ
ఆంధ్రప్రదేశ్ లోని విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రి (జీజీహెచ్ విజయవాడ)లో మానసిక అనారోగ్యంతో బాధపడుతున్న మహిళపై ముగ్గురు యువకులు సామూహిక అత్యాచారం చేసిన ఘటన అనంతరం రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలు దుమారం రేపుతున్నాయి. ఈ...
ఆంధ్రప్రదేశ్ హోంమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తానేటి వనిత
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర హోంశాఖ మంత్రిగా మంత్రి తానేటి వనిత సోమవారం సచివాలయంలో బాధ్యతలు చేపట్టారు. అనంతరం రాష్ట్రవ్యాప్తంగా ఉన్న అన్ని జైళ్లలో ములాఖత్ వెంటనే జరిగేలా అనుమతిస్తూ మొదటి సంతకం చేశారు. ఈ...
ICC మహిళల ప్రపంచ కప్: వెస్టిండీస్పై 155 పరుగుల తేడాతో భారత్ ఘన విజయం
హామిల్టన్ వేదికగా జరుగుతున్న ఐసీసీ మహిళల వన్డే ప్రపంచకప్లో ఈరోజు (శనివారం) వెస్టిండీస్ మరియు భారతదేశం మధ్య కీలక మ్యాచ్ జరిగింది. సెడాన్ పార్క్లో జరిగిన ఈ మ్యాచ్ లో భారత్ 155...