Home Search
వైఎస్ అవినాష్ రెడ్డి - search results
If you're not happy with the results, please do another search
మాజీ మంత్రి వైఎస్ వివేకా హత్యకేసులో కీలక పరిణామం.. ఆ ఐదుగురికి సమన్లు జారీ చేసిన హైదరాబాద్ సీబీఐ...
మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్యకేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. కేసుకి సంబంధించిన విచారణ శనివారం హైదరాబాద్ సీబీఐ కోర్టులో ప్రారంభమైంది. ఈ క్రమంలో కేసులోని ప్రధాన, అనుబంధ ఛార్జిషీట్లను విచారణకు...
మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో కీలక పరిణామం.. కడప ఎంపీ అవినాష్ రెడ్డికి సీబీఐ...
మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. వివేకానంద రెడ్డి బంధువు, కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డికి సోమవారం కేంద్ర దర్యాప్తు సంస్థ (సీబీఐ) నోటీసులు...
వైసీపీలో చేరిన దేవినేని అవినాష్
టీడీపీ యువనేత దేవినేని అవినాష్ నవంబర్ 14, గురువారం నాడు వైసీపీలో చేరారు. వైసీపీ పార్టీ అధ్యక్షుడు, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి సమక్షంలో ఆయన వైసీపీ పార్టీలో చేరారు. దేవినేని అవినాష్...
తల్లుల లేఖలు.. రాజకీయ చురకలు
ఏపీ రాజకీయాలు ఇప్పుడు వైఎస్ కుటుంబం చుట్టూ తిరుగుతున్నాయి. జగన్, షర్మిల, సునీత, అవినాష్.. వీరే కాకుండా ఎన్నడూలేని రీతిలో ఈ ఎన్నికల్లో సునీత తల్లి, వివేకానంద రెడ్డి సతీమణి వైఎస్ సౌభాగ్యమ్య,...
అసెంబ్లీలో అడుగుపెట్టి అన్నను ఢీకొంటారా?
2014, 2019 ఎన్నికల్లో అన్న జగన్ గెలుపు కోసం చెల్లెలు షర్మిలా ఎంతో కష్టపడ్డారు. ఆయన జైల్లో ఉన్నప్పుడు ఊరురా తిరిగారు. ఆ తర్వాత 2019 ఎన్నికలకు ముందు సైతం చంద్రబాబుపై పదునైన...
కడప గడపలో.. వైఎస్ కుటుంబసభ్యుల మధ్యే పోటీ!
ఆంధ్రప్రదేశ్లోని కడప పార్లమెంట్ రాజకీయాలు రసకందాయంలో పడ్డాయి. పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిలారెడ్డి కడప లోక్సభ స్థానం నుంచే బరిలోకి దిగడం దాదాపు ఖాయమైనట్లు తెలుస్తోంది. అదే జరిగితే.. వైఎస్ కుటుంబానికే చెందిన...
వైసీపీ గెలుపు గుర్రాలు వీరే..
ఏపీలో ఎన్నికల దగ్గరపడుతున్నవేళ వైసీపీ స్పీడ్ పెంచేసింది. అసెంబ్లీ, లోక్ సభ స్థానాలకు అభ్యర్థులను ప్రకటించింది. ఏపీలో మొత్తం 25 లోక్ సభ స్థానాలు ఉండగా.. అందులో 24 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించింది....
వైఎస్ వివేకా హత్య కేసులో కీలక పరిణామం.. తెలంగాణ హైకోర్టు ఉత్తర్వులను కొట్టేసిన సుప్రీం
మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్యకేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులో కీలక అనుమానితుడిగా ఉన్న వైఎస్ఆర్సీపీ కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డికి సుప్రీంకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. ఈ...
జూలై 8,9వ తేదీల్లో సీఎం వైఎస్ జగన్ కడప జిల్లా పర్యటన
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి జూన్ 8, 9వ తేదీల్లో వైఎస్ఆర్ కడప జిల్లాలో పర్యటించనున్నారు. ఈ పర్యటనలో భాగంగా 9వ తేదీన బద్వేలు నియోజకవర్గంలో పలు అభివృద్ధి పనులకు...
పులివెందులలో రూ 5 వేల కోట్ల విలువైన అభివృద్ధి పనులకు సీఎం జగన్ శంకుస్థాపన
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కడప జిల్లాలో పర్యటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ పర్యటనలో భాగంగా గురువారం నాడు పులివెందులలో రూ.5 వేల కోట్ల విలువైన పలు అభివృద్ధి కార్యక్రమాలకు...