Home Search
ఐసీసీ - search results
If you're not happy with the results, please do another search
మునుగోడు ఉపఎన్నికకు కాంగ్రెస్ అభ్యర్థిగా పాల్వాయి స్రవంతి ఖరారు
నల్గొండ జిల్లాలోని మునుగోడు అసెంబ్లీ నియోజకవర్గంలో త్వరలో ఉప ఎన్నిక జరగనున్న విషయం తెలిసిందే. ఈ ఉపఎన్నికకు కేంద్ర ఎన్నికల సంఘం ఇంకా నోటిఫికేషన్ విడుదల చేయాల్సి ఉంది. కాగా ఈ నేపథ్యంలో...
టీ20 ప్రపంచ కప్-2022: 15 మందితో ఇంగ్లాండ్ జట్టు ప్రకటన, జాసన్ రాయ్ కు దక్కని చోటు
ఆస్ట్రేలియాలో అక్టోబర్ 16న ప్రారంభం కానున్న ఐసీసీ టీ20 ప్రపంచకప్-2022 కోసం ఇంగ్లాండ్ మెన్స్ సెలక్షన్ ప్యానెల్ 15 మందితో కూడిన ఇంగ్లాండ్ జట్టును ప్రకటించింది. ఇంగ్లాండ్ టీ20 జట్టుకు జోస్ బట్లర్...
టీ20 ప్రపంచ కప్-2022: 15 మందితో కూడిన ఆస్ట్రేలియా జట్టు ప్రకటన, టిమ్ డేవిడ్ కు చోటు
టీ20 ప్రపంచ కప్-2022 అక్టోబర్ 16 నుండి నవంబర్ 13 వరకు ఆస్ట్రేలియా దేశంలో జరుగనున్న విషయం తెలిసిందే. గత జనవరిలోనే టీ20 ప్రపంచకప్ షెడ్యూల్ ను కూడా అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్...
జమ్మూ-కశ్మీర్లో కాంగ్రెస్కు మరో షాక్.. గులాం నబీ ఆజాద్కు మద్దతుగా 64 మంది సీనియర్ నేతల రాజీనామా
జమ్మూ-కశ్మీర్లో కాంగ్రెస్కు మరో షాక్ తగిలింది. ఇటీవలే పార్టీకి గుడ్ బై చెప్పిన కేంద్ర మాజీ మంత్రి, జమ్మూ-కశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి, సీనియర్ నేత గులాం నబీ ఆజాద్కు మద్దతుగా 64 మంది...
నేడు ఢిల్లీకి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, కాంగ్రెస్ అధిష్టానం నుంచి పిలుపు
తెలంగాణ కాంగ్రెస్ సీనియర్ నేత, భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి నేడు ఢిల్లీకి పయనమయ్యారు. ఈ మేరకు ఆయనకు అధిష్ఠానం నుంచి పిలుపు అందింది. మంగళవారం సాయంత్రం ఏఐసీసీ ఆఫీస్ నుంచి...
రాష్ట్రపతి ద్రౌపది ముర్మును కలిసిన కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ
కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ నూతనంగా ఎన్నికైన భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ముతో సమావేశమయ్యారు. ఈ మేరకు మంగళవారం ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్లో రాష్ట్రపతి ముర్ముతో సోనియా గాంధీ భేటీ అయ్యారు. కాగా...
టీకాంగ్రెస్ కీలక నేతలతో ప్రియాంక గాంధీ భేటీ.. వారం రోజుల్లో మునుగోడు ఉపఎన్నిక అభ్యర్థిని ఖరారు చేయాలని సూచన
తెలంగాణలో ప్రస్తుతం మునుగోడు ఉపఎన్నికపై ప్రధాన పార్టీలు దృష్టి పెట్టాయి. ఇప్పటికే అధికార టీఆర్ఎస్ మరియు బిజెపీలు అనుసరిస్తున్న దూకుడు రాజకీయాల నేపథ్యంలో.. ఎలాగైనా తమ సిట్టింగ్ స్థానాన్ని కైవసం చేసుకునేందుకు టీకాంగ్రెస్...
ఎల్బీ స్టేడియంలో పుస్తక ప్రదర్శనను సందర్శించిన సీఎస్ సోమేశ్ కుమార్, డీజీపీ మహేందర్ రెడ్డి
"మంచి పుస్తకం మన చెంత ఉంటే మంచి మిత్రుడు లేని లోటు తీరినట్లే" నన్న గాంధీ చెప్పిన సూక్తిని యువతరం ఆకలింపు చేసుకొని విస్తృత పుస్తక పఠనంచేయాలని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన...
ఎల్బీస్టేడియంలో స్వతంత్ర భారత వజ్రోత్సవ ముగింపు వేడుకల ఏర్పాట్లు పరిశీలించిన సీఎస్
తెలంగాణ రాష్ట్రంలో ఆగస్టు 8 నుండి జరుగుతున్న స్వతంత్ర భారత వజ్రోత్సవాల యొక్క ముగింపు వేడుకలు ఆగస్టు 22న ఎల్బీ స్టేడియంలో నిర్వహించనున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఎల్బీ స్టేడియంలో చేస్తున్న...
మునుగోడు ఉపఎన్నికకు నేను దూరంగా ఉంటాను – ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి కీలక వ్యాఖ్యలు
భువనగిరి కాంగ్రెస్ ఎంపీ, ఏఐసీసీ స్టార్ క్యాంపెయినర్ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి మునుగోడు ఉప ఎన్నికలపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఆయన సోదరుడు రాజగోపాల్ రెడ్డి రాజీనామాతో ఖాళీ అయిన మునుగోడు నియోజకవర్గంలో...