Home Search
కేసీఆర్ - search results
If you're not happy with the results, please do another search
డ్రైవర్ కమ్ ఓనర్ స్కీం కింద లబ్ధిదారులకు కార్లు పంపిణీ
ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు గొప్ప లౌకిక వాది అని, ఆయన సుపరిపాలనలో మత సామరస్యం వెల్లివిరుస్తోందని మంత్రులు కొప్పుల ఈశ్వర్, మహమూద్ అలీలు అన్నారు. మైనారిటీస్ ఫైనాన్స్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో డ్రైవర్ కమ్...
ప్రభుత్వం ఇచ్చే ఉద్యోగాల్లో 95 శాతం స్థానికులకే, ప్రైవేటురంగంలో 15 లక్షల ఉద్యోగాలు: మంత్రి కేటీఆర్
తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తర్వాత ప్రభుత్వం ఏర్పాటు చేసిన నూతన జోనల్ వ్యవస్థ ద్వారా రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలకి ఉద్యోగ, విద్య అవకాశాల్లో సమాన వాటా దక్కుతుందని తెలంగాణ రాష్ట్ర ఐటీ, పరిశ్రమలు,...
పల్లె ప్రగతి కార్యక్రమంలో రాజకీయాలకు అతీతంగా అందరూ భాగస్వాములు కావాలి : మంత్రి ఎర్రబెల్లి
రాష్ట్రంలో మూడు విడతల పల్లెప్రగతి విజయవంతం చేసిన స్పూర్తితోనే నాలుగవ విడత పల్లెప్రగతి కార్యక్రమం విజయవంతం కావడానికి అందరూ కలిసి రావాలని తెలంగాణ రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ది, గ్రామీణ నీటి సరఫరా శాఖామంత్రి...
తెలంగాణలో ఏడవ విడత హరితహారం ప్రారంభం, జూలై 1 నుంచి 10 వరకు నిర్వహణ
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న ఏడవ విడత హరితహారం కార్యక్రమం జూలై 1, గురువారం నాడు ప్రారంభమైంది. అంబర్ పేట్ కలాన్ వద్ద నిర్వహించిన కార్యక్రమంలో రాష్ట్ర ఐటీ, మున్సిపల్...
ఏడవ విడత హరితహారం, ప్రారంభించనున్న మంత్రులు కేటీఆర్, ఇంద్రకరణ్ రెడ్డి
తెలంగాణ ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న ఏడవ విడత హరితహార కార్యక్రమానికి అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయని రాష్ట్ర అటవీ, పర్యావరణ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి తెలిపారు. జూలై 1 నుంచి...
తెలంగాణలో నూతన రేషన్ కార్డుల జారీ ప్రక్రియ వేగవంతం
ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు ఆదేశాలకు అనుగుణంగా నూతన రేషన్ కార్డుల జారీ ప్రక్రియ తుది దశకు చేరుకుంది. ఇప్పటికే ఎన్ఐసి, టిఎస్ టిఎస్ వెరిఫికేషన్ పూర్తయి జిల్లాల వారీగా జరుగుతున్న ధ్రువీకరణ ప్రక్రియ...
జూలై 1 నుండి 10 వరకు పట్టణప్రగతి, జీహెఛ్ఎంసీలో 955 ప్రత్యేక టీమ్స్ ఏర్పాటు: మంత్రి తలసాని
ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు ఎంతో ప్రతిష్టాత్మకంగా భావించి పట్టణ ప్రగతి కార్యక్రమాన్ని చేపట్టారని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. పట్టణాల సమగ్ర అభివృద్ధి కోసం చేపట్టిన పట్టణ ప్రగతి కార్యక్రమం జూలై...
స్పెషల్ ఫుడ్ ప్రాసెసింగ్ జోన్ల ఏర్పాటుతో వ్యవసాయ ఉత్పత్తులకు పెద్దఎత్తున డిమాండ్ : మంత్రి కేటీఆర్
తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వం ఏర్పాటు చేయనున్న స్పెషల్ ఫుడ్ ప్రాసెసింగ్ జోన్లకు సంబంధించి బుధవారం నాడు టీఎస్ఐఐసీ కార్యాలయంలో విస్తృత స్థాయి సమావేశం జరిగింది. రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి కే. తారకరామారావు...
తెలంగాణలో యాసంగి ధాన్యం కొనుగోలులో ఆల్ టైం రికార్డ్, 92 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరణ
ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు చేపట్టిన రైతు సంక్షేమ చర్యలతో రాష్ట్రంలో ఏటేటా పెరుగుతున్న ధాన్యం దిగుబడులకు అనుగుణంగా పౌరసరఫరాల సంస్థ రైతుల నుంచి కనీస మద్దతు ధరకు రికార్డు స్థాయిలో ధాన్యాన్ని కొనుగోలు...
నగరంలో కొత్తగా అభివృద్ధి చేసిన లింక్ రోడ్లను ప్రారంభించిన మంత్రి కేటీఆర్
హైదరాబాద్ నగరంలో కొత్తగా ఏర్పాటు చేసిన పలు లింక్ రోడ్లను సోమవారం నాడు రాష్ట్ర మంత్రులు కేటీఆర్, సబితా ఇంద్రారెడ్డి ప్రారంభించారు. నగరంలో దూరప్రాంతాలను మరింత దగ్గర చేసేలా జీహెచ్ఎంసీ, హైదరాబాద్ రోడ్...