Home Search
హైదరాబాద్ - search results
If you're not happy with the results, please do another search
చార్మినార్ జోన్ లోకి వికారాబాద్ జిల్లా
రాజేంద్రనగర్లోని టీఎస్ఐఆర్డీలో పంచాయతీరాజ్ శాఖపై ముఖ్యమంత్రి శ్రీ కె. చంద్రశేఖర్ రావు సెప్టెంబర్ 3 మంగళవారం నాడు విస్తృత స్థాయి సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో వికారాబాద్ జిల్లాను చార్మినార్ జోన్ లో...
వచ్చే ఐపీఎల్ లో ఢిల్లీ క్యాపిటల్స్ కు ఆడనున్న అశ్విన్
2020 లో జరగనున్న ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)కు సంబంధించి పలువురు ఆటగాళ్లు తమ ప్రాంచైజ్ లు మారుతున్నారు. ఇప్పటి వరకు కింగ్స్ ఎలెవన్ పంజాబ్ జట్టుకు సారథ్యం వహించి నడిపించిన టీమిండియా...
పీవీ సింధును అభినందించిన ముఖ్యమంత్రి కేసీఆర్
ప్రపంచ మహిళల బాడ్మింటన్ ఛాంపియన్ షిప్ గెలవడం ద్వారా పీవీ సింధు దేశానికే గర్వకారణంగా నిలిచిందని ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు అన్నారు. సింధు భవిష్యత్తులో ఇంకా అనేక టోర్నమెంట్లలో పాల్గొనాలని, ఒలంపిక్స్...
ఖమ్మం, కొత్తగూడెం జిల్లాల టీడీపీ నాయకులతో చంద్రబాబు సమావేశం
టీడీపీ పార్టీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు ఈ రోజు రాష్ట్ర పార్టీ కార్యాలయంలో ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల నుంచి వచ్చిన టీడీపీ నాయకులు, కార్యకర్తలతో సమావేశమయ్యారు. త్వరలో జరగబోయే స్థానిక...
టిఆర్ఎస్ సభ్యత్వ నమోదు విజయోత్సవ సభ
ఆగస్టు 27, మంగళవారం నాడు హైదరాబాద్ లోని కోట్ల విజయభాస్కర్ రెడ్డి స్టేడియంలో టిఆర్ఎస్ సభ్యత్వ నమోదు విజయోత్సవ సభను నిర్వహించారు. ఈ సభకు టిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, ఉప ముఖ్యమంత్రి...
ప్రధాని మోడీని కలిసిన పీవీ సింధు
ప్రపంచ బాడ్మింటన్ ఛాంపియన్షిప్లో స్వర్ణ పతకం సాధించిన భారత స్టార్ షట్లర్, తెలుగు తేజం పూసర్ల వెంకట(పీవీ) సింధు ఈ రోజు కోచ్ గోపీచంద్ తో కలిసి మర్యాదపూర్వకముగా ప్రధాని నరేంద్ర మోడీని...
కోమటిరెడ్డి వెంకటరెడ్డి పాదయాత్రకు బ్రేక్
కాంగ్రెస్ సీనియర్ నాయకుడు, భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఈ నెల 26 వ తేదీనుంచి తలపెట్టిన పాదయాత్రకు బ్రేక్ పడింది. బ్రాహ్మణవెల్లెంల ప్రాజెక్ట్ పూర్తి చేయడంలో తెలంగాణ ప్రభుత్వం నిర్లక్ష్యం చూపుతుందని,...
ఆగస్టు 30,31 తేదీల్లో అమరావతిలో పవన్ కళ్యాణ్ పర్యటన
ఆగస్టు 24, శనివారం నాడు హైదరాబాద్ జనసేన కార్యాలయంలో, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని అమరావతి ప్రాంతానికి చెందిన రైతులు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ను కలుసుకున్నారు. రాజధాని సమస్యలపై రైతుల పోరాటానికి...
కోడెల ఇంట్లో కంప్యూటర్ల చోరీ
హైదరాబాద్ నుంచి అసెంబ్లీ ఫర్నిచర్ను తీసుకొచ్చిన సమయంలో కొత్త అసెంబ్లీకి కాకుండా తన నివాసానికి తరలించుకున్నట్టు ఆంధ్రప్రదేశ్ మాజీ స్పీకర్ కోడెల శివప్రసాద్ ఇప్పటికే అంగీకరించారు. ఈ ఫర్నిచర్ కు సంబంధించి గురువారం...
ఏపీ రాజధాని మార్పుపై కిషన్ రెడ్డి స్పందన
బీజేపీ నాయకుడు, కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ రాజధాని మార్పుపై స్పందించారు. ఆంధ్రప్రదేశ్ రాజధాని విషయంలో కేంద్రం ఎలాంటి నిర్ణయం తీసుకోదని స్పష్టం చేసారు. రాజధాని అంశం...