Home Search
హైదరాబాద్ - search results
If you're not happy with the results, please do another search
తెలంగాణాలో వన్ నేషన్-వన్ రేషన్
కేంద్ర ప్రభుత్వం ఇటీవలే వన్ నేషన్-వన్ రేషన్ అనే విధానాన్ని ప్రవేశపెట్టి, అన్ని రాష్ట్రాల్లో అమలు చేయాలనీ చెప్పింది, పూర్తిస్థాయిలో అమలుకు జూన్ 1 2020 నుంచి సిద్ధంగా ఉండాలని అన్ని రాష్ట్రాలకు...
ఏపీలో పెట్టుబడులకు ఆహ్వానం పలికిన సీఎం జగన్
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వై.ఎస్ జగన్ మోహన్ రెడ్డి ఆగస్టు 9, శుక్రవారం నాడు విజయవాడలో జరుగుతున్న పెట్టుబడుల అవగాహనా సదస్సులో ఉపన్యాసం చేసారు. విదేశాంగ శాఖ సహకారంతో విదేశీ రాయబారులతో నిర్వహించిన ఈ...
కాళేశ్వరం సందర్శించనున్న సీఎం కేసీఆర్
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఆగస్టు 6, మంగళవారం నాడు కాళేశ్వరం ప్రాజెక్ట్ ను సందర్శించనున్నారు. బేగంపేట విమానాశ్రయం నుండి ప్రత్యేక హెలికాఫ్టర్ లో ముఖ్య ఇంజినీర్లు, అధికారులతో కలిసి మేడిగడ్డ చేరుకుంటారు. మేడిగడ్డ...
తెలుగు రాష్ట్రాల్లో మరో రెండు రోజులు భారీ వర్షాలు
తెలుగు రాష్టాల్లో అనేక ప్రాంతాల్లో భారీ వర్షాలు పడుతున్నాయి. బంగాళాఖాతం ఈశాన్యప్రాంతంలో అల్ఫ పీడనం ఏర్పడే అవకాశం ఉందని వాతావరణ అధికారులు చెబుతున్నారు, దీని ప్రభావం వలన తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో మరో...
దేవదాస్ కనకాల కన్నుమూత
ప్రముఖ నటుడు, దర్శకుడు దేవదాస్ కనకాల కన్నుమూసారు. గత కొద్దీ రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్నారు, కిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. 1945 జూలై 30న యానాంలో దేవదాస్ కనకాల జన్మించారు....
న్యూడెమోక్రసీ సభ్యుడు లింగన్న రీ పోస్టుమార్టం పూర్తి
హైకోర్టు ఆదేశాల మేరకు న్యూడెమోక్రసీ దళ సభ్యుడు లింగన్న మృత దేహానికి హైదరాబాద్ గాంధీ ఆస్పత్రిలో రీ పోస్టుమార్టం నిర్వహించారు. తెల్లవారుజామున 4 గంటలకు కొత్తగూడెం నుండి హైదరాబాద్ గాంధీ ఆస్పత్రికి లింగన్న...
తెలంగాణ సీఎం కేసీఆర్ తో ఏపీ సీఎం జగన్ భేటీ
ఈ రోజు హైదరాబాద్ చేరుకున్న ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వై.ఎస్ జగన్ మోహన్ రెడ్డి తొలుత రాజ్ భవన్ కి వెళ్లి తెలంగాణ గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్ తో భేటీ అయ్యారు. సుమారు గంటకు...
ఆగస్ట్ లో బిజీ బిజీగా సీఎం జగన్
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వై.ఎస్ జగన్ మోహన్ రెడ్డి ఆగస్ట్ 1వ తేదీన తన కుటుంబంతో కలిసి జెరూసలేం వెళ్తున్నారు, నాలుగు రోజుల జెరూసలేం పర్యటన అనంతరం ఆగస్టు 5వ తేదీన హైదరాబాద్ చేరుకోనున్నారు....
నేషనల్ మెడికల్ కమిషన్ బిల్లుపై వైద్యులు ఆందోళన
కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన నేషనల్ మెడికల్ కమిషన్ (ఎన్ఎంసి) బిల్లు 2019 ను వ్యతిరేకిస్తూ, ఇండియన్ మెడికల్ అసోసియేషన్(ఐఎంఏ) నిర్ణయం మేరకు 24 గంటల పాటు దేశవ్యాప్తంగా వైద్యులు ఆందోళనకు దిగారు. జూలై...
మాజీ మంత్రి ముఖేశ్ గౌడ్ కన్నుమూత
మాజీ మంత్రి, తెలంగాణ కాంగ్రెస్ సీనియర్ నాయకుడు ముఖేశ్ గౌడ్ కన్నుమూశారు, ఆయన వయసు 60 సంవత్సరాలు. కొంతకాలంగా క్యాన్సర్ తో బాధపడుతున్న ముఖేశ్ గౌడ్ ను ఆరోగ్య పరిస్థితి బాగోలేకపోవడంతో కుటుంబ...