Home Search
గణతంత్ర దినోత్సవం - search results
If you're not happy with the results, please do another search
ఢిల్లీలో రైతుల నిరసన: ఉద్రిక్తతల నేపథ్యంలో భద్రత భారీగా పెంపు
కేంద్రం తీసుకొచ్చిన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా జనవరి 26, గణతంత్ర దినోత్సవం నాడు ఢిల్లీలో రైతులు చేపట్టిన ట్రాక్టర్ల ర్యాలీ ఉద్రిక్తంగా మారిన సంగతి తెలిసిందే. మంగళవారం సాయంత్రం పరేడ్ అనంతరం రైతులంతా...
చిరంజీవి బ్లడ్ బ్యాంక్ లో గణతంత్ర వేడుకలు, పాల్గొన్న చిరంజీవి, రామ్ చరణ్
తెలంగాణ రాష్ట్రంలో 72 వ గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో జూబ్లీహిల్స్ లోని చిరంజీవి బ్లడ్ బ్యాంక్ లో గణతంత్ర వేడుకలను ఘనంగా నిర్వహించారు. ప్రముఖ నటుడు మెగాస్టార్...
ఢిల్లీలో రైతుల ట్రాక్టర్ల పరేడ్: రైతులపై టియర్ గ్యాస్ ప్రయోగం
కేంద్రం తీసుకొచ్చిన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా గణతంత్ర దినోత్సవం నాడు ఢిల్లీలో రైతులు ట్రాక్టర్లతో "కిసాన్ గణతంత్ర పరేడ్" చేపడుతున్నారు. రాజ్పథ్లో గణతంత్ర వేడుకలు ముగిసిన తర్వాత రైతులు పరేడ్ నిర్వహించేందుకు ఢిల్లీ...
సాగు చట్టాల తాత్కాలిక నిలుపుదలకు రైతుల తిరస్కరణ, 11వ రౌండ్ చర్చలు ప్రారంభం
నూతన వ్యవసాయ చట్టాలను వ్యతిరేకిస్తూ రైతులు చేస్తున్న ఆందోళన కొనసాగుతుంది. చట్టాలకు సంబంధించి కేంద్రప్రభుత్వం, రైతు సంఘాల మధ్య ఇప్పటికే 10 రౌండ్ల చర్చలు జరిగిన సంగతి తెలిసిందే. బుధవారం నాడు 10వ...
రైతుల ఆందోళన: కేంద్రంతో జరుగుతున్న పదో రౌండ్ చర్చలు
కేంద్రప్రభుత్వం తీసుకొచ్చిన నూతన వ్యవసాయ చట్టాలను వ్యతిరేకిస్తూ ఢిల్లీ సరిహద్దుల్లో రైతులు చేస్తున్న ఆందోళన కొనసాగుతుంది. చట్టాలకు సంబంధించి కేంద్రప్రభుత్వం, రైతు సంఘాల మధ్య ఇప్పటివరకు 9 రౌండ్లలో జరిగిన చర్చలు పూర్తిస్థాయిలో...
జనవరి 26న ఢిల్లీలో ట్రాక్టర్లతో కిసాన్ పరేడ్ నిర్వహిస్తాం: రైతు సంఘాలు
కేంద్రప్రభుత్వం తీసుకొచ్చిన నూతన వ్యవసాయ చట్టాలను వ్యతిరేకిస్తూ ఢిల్లీ సరిహద్దుల్లో రైతులు చేస్తున్న ఆందోళన 39 వ రోజుకు చేరుకుంది. ఇటీవల కేంద్రప్రభుత్వం, రైతు సంఘాల మధ్య జరిగిన చర్చలు కూడా పూర్తిస్థాయిలో...
పద్మ అవార్డుల దరఖాస్తు గడువు సెప్టెంబర్ 15 వరకు పొడిగింపు
పద్మ అవార్డులకు సంబంధించి ఆన్లైన్ నామినేషన్లు/సిఫార్సుల స్వీకరణ ప్రక్రియ మే 1వ తేదీన మొదలైన సంగతి తెలిసిందే. తాజాగా పద్మ అవార్డుల కోసం దరఖాస్తు చేసే గడువును సెప్టెంబర్ 15 వరకు పొడిగిస్తూ...
2020 సెలవులను ప్రకటించిన తెలంగాణ ప్రభుత్వం
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం 2020 సంవత్సరానికి సంబంధించిన సెలవులను నవంబర్ 21, గురువారం నాడు ప్రకటించింది. సాధారణ, ఐచ్ఛిక(ఆప్షనల్) సెలవులను ప్రకటిస్తూ రాష్ట్ర ప్రభుత్వ చీఫ్ సెక్రటరీ ఎస్.కె.జోషీ ఉత్తర్వులు జారీ చేశారు....
వైఎస్ఆర్ లైఫ్టైమ్ అవార్డుల గైడ్లైన్స్ విడుదల
రాష్ట్రంలో పలు రంగాల్లో విశిష్ట సేవలందించిన వ్యక్తులకు వైఎస్సార్ లైఫ్టైమ్ అవార్డులతో సత్కరించాలని ఇటీవల జరిగిన మంత్రివర్గ సమావేశంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించిన సంగతి తెలిసిందే. వివిధ రంగాల్లో వారి అత్త్యుత్తమ...