Home Search
గణతంత్ర దినోత్సవం - search results
If you're not happy with the results, please do another search
దేశ ప్రజలకు 74వ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపిన ప్రధాని మోదీ, అమర జవాన్లకు నివాళులు
గణతంత్ర దినోత్సవం సందర్భంగా దేశ పౌరులకు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ శుభాకాంక్షలు తెలిపారు. ఈ మేరకు ప్రధాని మోదీ ట్వీట్ చేశారు. 'ప్రజలకు గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. స్వాతంత్య్ర అమృత్ మహోత్సవం...
74వ గణతంత్ర దినోత్సవ వేడుకలు: ప్రగతిభవన్ లో జాతీయ పతాకాన్ని ఆవిష్కరించిన సీఎం కేసీఆర్
74వ భారత గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు ప్రగతి భవన్ లో జాతీయ పతావిష్కరణ చేశారు. జాతిపిత మహాత్మా గాంధీ, రాజ్యాంగ నిర్మాత డా.బీ.ఆర్.అంబేద్కర్ చిత్రపటాలకు పూలమాలలు...
స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా రాజ్భవన్లో జాతీయ పతాకాన్ని ఆవిష్కరించిన గవర్నర్ తమిళిసై సౌందరరాజన్
స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ రాజ్భవన్లో జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా గవర్నర్ తమిళిసై మాట్లాడుతూ.. ప్రపంచంలోని భారతీయులందరికీ మరియు రాష్ట్ర ప్రజలకు 76వ స్వాతంత్య్ర దినోత్సవ...
రాష్ట్ర ప్రజలకు 73వ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపిన సీఎం కేసీఆర్
రాష్ట్ర ప్రజలకు ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు 73వ భారత గణతంత్ర దినోత్సవం సందర్భంగా శుభాకాంక్షలు తెలిపారు. ప్రజలే స్వయం పాలకులై తమ ప్రభుత్వాలను నిర్దేశించుకునే సర్వసత్తాక సార్వభౌమాధికారం భారత దేశ ప్రధాన లక్షణమని...
ఢిల్లీలో ఘనంగా గణతంత్ర వేడుకలు.. హాజరైన రాష్ట్రపతి, ప్రధానమంత్రి
దేశ రాజధాని ఢిల్లీలో 73వ గణతంత్ర వేడుకలు అంగరంగ వైభవంగా ప్రారంభం అయ్యాయి. దేశ ప్రథమ పౌరుడు, రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ మరియు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వందనం చేసి ఈ...
మరో స్థానాన్ని ప్రకటించిన చంద్రబాబు
రెండు స్థానాలను ప్రకటించి ఏపీలో కాక రేపారు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు. అయితే పొత్తు ధర్మం పాటించకుండా.. చంద్రబాబు ఏక పక్షంగా వెళ్లడంతో జనసేనాని పవన్ కళ్యాణ్ భగ్గుమన్నారు. గణతంత్ర దినోత్సవం...
బీఆర్ఎస్ సర్కార్పై గవర్నర్ తమిళిసై సంచలన వ్యాఖ్యలు
తెలంగాణలో నియంతృత్వ ధోరణికి ప్రజలు చరమగీతం పాడారని గత బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని ఉద్దేశించి గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ ఘాటు వ్యాఖ్యలు చేశారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వానికి గవర్నర్ తమిళిసైకి మధ్య విభేధాలు కొనసాగిన...
చిరంజీవితో పాటు ఐదుగురికి పద్మవిభూషణ్ అవార్డులు
ప్రతి ఏడాదిలాగే నరేంద్ర మోడీ ప్రభుత్వం ఈసారి కూడా పురస్కారాలను ప్రకటించింది. తమ సేవల ద్వారా సమాజంలో తమ సొంత గుర్తింపును సృష్టించుకున్న వ్యక్తులు ఈ జాబితాలో ఉన్నారు.అలా ఈ ఏడాది ఐదుగురికి...
ప్రభాస్ ఫ్యాన్స్కు గుడ్ న్యూస్
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా, ప్రశాంత్ నీల్ డైరక్షన్లో తెరకెక్కిన సలార్ మూవీ..కాస్త స్లోగానే సూపర్ హిట్ టాక్ తెచ్చుకుంది. బాక్సాఫీస్ వద్ద మాత్రం భారీ రికార్డులనే క్రియేట్ చేసింది. టాలీవుడ్, బాలీవుడ్లో...
డా. బీఆర్ అంబేడ్కర్ రాసిన రాజ్యాంగం ప్రకారమే తెలంగాణ రాష్ట్రం ఏర్పడింది – రిపబ్లిక్ డే సందర్భంగా గవర్నర్...
హైదరాబాద్ లోని రాజ్భవన్లో గురువారం రిపబ్లిక్ డే వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ వేడుకలలో తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ పాల్గొన్నారు. 74వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా జాతీయ పతాకావిష్కరణ చేశారు. తెలంగాణ...