Home Search
గణతంత్ర దినోత్సవం - search results
If you're not happy with the results, please do another search
జీ-20 కూటమి సమస్యలకు భారత్ నాయకత్వంలో పరిష్కారం దొరకనుంది – రిపబ్లిక్ డే సందేశంలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము
భారతదేశ 74వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా రాష్ట్రపతి ద్రౌపది ముర్ము బుధవారం జాతిని ఉద్దేశించి ప్రసంగించారు. ఆమె తన ప్రసంగంలో, భారత రాజ్యాంగాన్ని రూపొందించిన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ మరియు ఇతర రాజ్యాంగ...
ప్రెసిడెంట్ పోలీస్ మెడల్స్ ప్రకటించిన కేంద్ర హోం శాఖ.. విశిష్ట సేవా అవార్డులు దక్కించుకున్న తెలుగు రాష్ట్రాలు
గణతంత్ర దినోత్సవం సందర్భంగా వివిధ కేంద్ర, రాష్ట్ర పోలీసు బలగాల సిబ్బందికి 140 శౌర్య పతకాలతో సహా 901 విశిష్ట సేవా పతకాలను కేంద్రం బుధవారం ప్రకటించింది. ఈ మేరకు కేంద్ర హోం...
పద్మ అవార్డుల దరఖాస్తులకు సెప్టెంబర్ 15 చివరి తేదీగా ప్రకటన
2023 గణతంత్ర దినోత్సవం సందర్భంగా ప్రకటించే పద్మ అవార్డులు-2023 కోసం ఆన్లైన్ నామినేషన్లు/సిఫార్సుల స్వీకరణ ప్రక్రియ మే 1, 2022వ తేదీన ప్రారంభమైన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో పద్మ అవార్డుల నామినేషన్ల...
రాష్ట్రపతి భవన్ లో నేడే రెండో విడత 2022 పద్మ అవార్డుల ప్రదానోత్సవం
భారత రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ చేతుల మీదుగా నేడు (మార్చి 28, సోమవారం) రెండో విడత 2022 పద్మ అవార్డుల ప్రదానోత్సవం జరగనుంది. సివిల్ ఇన్వెస్టిచర్ వేడుక-Iలో భాగంగా మార్చి 21...
రాష్ట్రపతి భవన్ లో నేడే 2022 పద్మ అవార్డుల ప్రదానోత్సవం
ఈరోజు రాష్ట్రపతి భవన్లో జరగనున్న సివిల్ ఇన్వెస్టిచర్ వేడుక-Iలో భాగంగా పద్మ అవార్డుల ప్రదానోత్సవం జరగనుంది. 2022 సంవత్సరానికి గాను భారత రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ రెండు పద్మవిభూషణ్, ఎనిమిది పద్మభూషణ్...
ప్రగతి భవన్ లో జాతీయ పతాకాన్ని ఆవిష్కరించిన సీఎం కేసీఆర్
ప్రగతి భవన్ లో గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు జాతీయ పతాకాన్ని ఎగురవేశారు. అనంతరం జాతిపిత మహాత్మాగాంధీ, రాజ్యాంగ నిర్మాత డా.బాబాసాహెబ్ అంబేద్కర్ చిత్ర పటాలకు సీఎం...
ఒలింపిక్స్ స్వర్ణ పతక విజేత నీరజ్ చోప్రాకు.. అరుదైన గౌరవం
టోక్యో ఒలింపిక్స్లో స్వర్ణ పతకం సాధించి చరిత్ర సృష్టించిన నీరజ్ చోప్రాకు ఒక అరుదైన గౌరవం దక్కింది. గణతంత్ర దినోత్సవం సందర్భంగా.. కేంద్ర ప్రభుత్వం నీరజ్ చోప్రాను 'పరమ విశిష్ట సేవా పతకం'తో...
అమర జవాన్ జ్యోతి.. జాతీయ యుద్ధ స్మారక జ్యోతిలో విలీనం
అమర జవాన్ జ్యోతిని జాతీయ యుద్ధ స్మారక జ్యోతిలో విలీనం చేస్తున్నట్లు కేంద్ర ప్రభుత్వ వర్గాలను ఉటంకిస్తూ జాతీయ మీడియా శుక్రవారం తెలిపింది. భారత్-పాకిస్థాన్ మధ్య 1971లో జరిగిన యుద్ధంలో అమరులైన సైనికుల...
జనవరి 22 నుంచి 26 వరకు ప్రజలకు ఎర్రకోట సందర్శన అనుమతి లేదు : ఢిల్లీ పోలీస్
జనవరి 26, గణతంత్ర దినోత్సవం నేపథ్యంలో భద్రతా కారణాల దృష్ట్యా ఢిల్లీలోని చారిత్రాత్మక ఎర్రకోట సందర్శనకు జనవరి 22 నుంచి 26 వరకు ప్రజలకు మరియు సాధారణ సందర్శకులకు అనుమతి లేదని ఢిల్లీ...
ఎర్రకోటను సందర్శించిన కేంద్ర పర్యాటక మంత్రి ప్రహ్లాద్ పటేల్
వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా జనవరి 26, గణతంత్ర దినోత్సవం నాడు ఢిల్లీలో రైతులు చేపట్టిన ట్రాక్టర్ల ర్యాలీ సందర్భంగా ఢిల్లీలోని ఎర్రకోట వద్ద ఉద్రిక్త పరిస్థితులు చోటు చేసుకున్న సంగతి తెలిసిందే. ర్యాలీ...