Home Search
మనీష్ సిసోడియా - search results
If you're not happy with the results, please do another search
ఆప్ ప్రభుత్వం పూర్తిగా స్థిరంగా ఉంది, బిజెపి ఆపరేషన్ కమలం విఫలమైంది – ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్
ఢిల్లీ రాజకీయాలలో రోజుకో పరిణామం చోటుచేసుకుంటోంది. 'ఆప్' ప్రభుత్వాన్ని కూలదోసేందుకు బీజేపీ ప్రయత్నిస్తోందని, దీనికోసం భారీగా ముడుపులు సిద్ధం చేశారని ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ఆరోపించారు. ఈ మేరకు కేజ్రీవాల్ ఒక...
రేపు వివాహం చేసుకోబోతున్న పంజాబ్ సీఎం భగవంత్ మాన్.. హాజరవనున్న ‘ఆప్’ చీఫ్ అరవింద్ కేజ్రీవాల్
పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ మాన్ సింగ్ పెళ్లి పీటలెక్కబోతున్నారు. రేపు (గురువారం) ఆయన డాక్టర్ గురుప్రీత్ కౌర్ను వివాహం చేసుకోనున్నారు. కుటుంబసభ్యులు, పలువురు మిత్రుల సమక్షంలో చండీగఢ్లోని ఆయన నివాసంలో ప్రైవేట్ కార్యక్రమంగా...
ఢిల్లీలో పెరుగుతున్న కరోనా కేసులు.. మళ్ళీ మాస్క్ తప్పనిసరి?
న్యూఢిల్లీలో మరోసారి మాస్కులు తప్పనిసరి చేయనున్నారా? మాస్కుల ఉల్లంఘనకు పాల్పడితే ₹500 జరిమానా విధించనున్నారా? ప్రస్తుతం దేశ రాజధాని ఢిల్లీలో పెరుగుతున్న కోవిడ్ కేసులను గమనిస్తుంటే త్వరలోనే ఢిల్లీ ప్రభుత్వం ఈ నిర్ణయం...
అక్టోబర్ 31 వరకు స్కూల్స్ మూసివేతకు నిర్ణయం
రాష్ట్రంలో కరోనా వైరస్ వ్యాప్తి దృష్ట్యా అన్ని పాఠశాలలు అక్టోబర్ 31 వరకు మూసివేయాలని నిర్ణయించినట్టు ఢిల్లీ ప్రభుత్వం అక్టోబర్ 4, ఆదివారం నాడు ప్రకటించింది. అన్ని ప్రభుత్వ మరియు ప్రైవేట్ పాఠశాలలు...
ఐజీఎస్టీ కమిటీలో తెలంగాణ ఆర్ధిక శాఖ మంత్రి హరీష్ రావుకు చోటు
ఐజీఎస్టీ పరిష్కారం, సలహాలు, సంబంధిత వ్యవహారాల కోసం 2019 డిసెంబర్లో ఒక కమిటీని కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. అయితే ఈ కమిటీలో మార్పులు చేస్తూ జూలై 22, బుధవారం...
ఐపీఎల్-2023:10 ఫ్రాంచైజీలు రిటైన్ చేసుకున్న, వదులుకున్న ఆటగాళ్ల జాబితా ఇదే…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)-2023 కోసం ఆటగాళ్ల మినీ వేలం ప్రక్రియ డిసెంబర్ 23న కొచ్చిలో నిర్వహించనున్నారు. ఈ నేపథ్యంలో ఐపీఎల్ 2023 సీజన్లో ఆటగాళ్లను రిటైన్ చేసుకోవడానికి 10 ఫ్రాంఛైజీల విండో...
ఢిల్లీలో మొహల్లా క్లినిక్స్ మరియు సర్వోదయ పాఠశాలను సందర్శించిన ముఖ్యమంత్రులు కేసీఆర్ మరియు అరవింద్ కేజ్రీవాల్
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఢిల్లీ పర్యటనలో బిజీగా గడుపుతున్నారు. పర్యటనలో భాగంగా శుక్రవారం సాయంత్రం ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్తో కలిసి నగరంలోని సర్వోదయ పాఠశాలను మరియు ప్రముఖ మొహల్లా క్లినిక్స్ ను...
పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు: స్వీప్ చేసిన ‘ఆప్’ – 90 స్థానాల్లో విజయం దిశగా
పంజాబ్ రాష్ట్రంలో గత ఏడు దశాబ్దాలుగా రాష్ట్రాన్ని పాలించిన కాంగ్రెస్ మరియు శిరోమణి అకాలీదళ్ (ఎస్ఎడి) పార్టీలను తలదన్ని ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) పార్టీ పీఠాన్ని కైవసం చేసుకోనుంది. 117 సీట్లున్న...
ఐపీఎల్ మెగా వేలం: ఏఏ జట్లు ఏ ఆటగాళ్లను కొనుగోలు చేశాయంటే?
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) మెగా వేలం-2022 పక్రియను ఫిబ్రవరి 12, 13 తేదీల్లో రెండ్రోజుల పాటుగా బెంగళూరులో నిర్వహించిన సంగతి తెలిసిందే. ఈ మెగా వేలంలో మొత్తం 590 మంది ఆటగాళ్లు...
లాక్డౌన్ ను పొడిగించడం లేదని ఆరోగ్యశాఖ మంత్రి కీలక ప్రకటన
దేశ రాజధాని ఢిల్లీలో కరోనావైరస్ ప్రభావం రోజురోజుకి పెరుగుతున్న సంగతి తెలిసిందే. ఢిల్లీలో ఇప్పటికే 34,687 కరోనా కేసులు నమోదవగా, 12731 మంది కోలుకున్నారు, 1085 మంది మరణించారు. ప్రస్తుతం 20,871 మంది...