Home Search
భారత్ - search results
If you're not happy with the results, please do another search
ఆల్ ఇండియా ఫుట్బాల్ ఫెడరేషన్కు షాక్.. సస్పెన్షన్ వేటు వేసిన అంతర్జాతీయ ఫుట్బాల్ సమాఖ్య
ఆల్ ఇండియా ఫుట్బాల్ ఫెడరేషన్ (ఏఐఎఫ్ఎఫ్)కు షాక్ తగిలింది. ఏఐఎఫ్ఎఫ్పై సస్పెన్షన్ వేటు వేస్తున్నట్లు అంతర్జాతీయ ఫుట్బాల్ సమాఖ్య (ఫిఫా) మంగళవారం ప్రకటించింది. ‘అనవసరమైన థర్డ్ పార్టీల (బయటి వ్యక్తుల) జోక్యం’ ఉన్న...
చరిత్ర విస్మరించిన స్వాతంత్య్ర యోధులను నేడు దేశం గౌరవించుకుంటోంది – ఎర్రకోటపై ప్రధాని మోదీ ప్రసంగం
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దేశ ప్రజలకు స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు. సోమవారం ఉదయం ఎర్రకోట వద్ద జాతీయ జెండాను ఆవిష్కరించిన అనంతరం ఆయన ఉద్వేగభరిత ప్రసంగం చేశారు. ఈ సందర్భంగా ప్రధాని...
కామన్ వెల్త్ గేమ్స్-2022లో పాల్గొన్న భారత్ అథ్లెట్ల బృందంతో ప్రధాని మోదీ సమావేశం
ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ శనివారం ఉదయం న్యూ ఢిల్లీలో కామన్ వెల్త్ గేమ్స్-2022లో పాల్గొన్న భారత్ అథ్లెట్ల బృందాన్ని ప్రధాన సత్కరించారు. ఈ సత్కార కార్యక్రమానికి అథ్లెట్లు మరియు వారి కోచ్లు...
ఆసియా కప్-2022 కు భారత్ జట్టు ప్రకటన, జట్టులోకి విరాట్ కోహ్లి, కేఎల్ రాహుల్ పునరాగమనం
ఆసియా క్రికెట్ కౌన్సిల్ (ఏసీసీ) ఇటీవలే ఆసియా కప్-2022 షెడ్యూల్ ను విడుదల చేసిన విషయం తెలిసిందే. యూఏఈ లో ఆగస్టు 27 నుంచి సెప్టెంబర్ 11 వరకు ఆసియా కప్ జరగనుంది....
కామన్ వెల్త్ గేమ్స్-2022: భారత్ కు మొత్తం 61 పతకాలు, చివరిరోజు 4 స్వర్ణాలు, ఒక రజతం, ఒక...
కామన్ వెల్త్ గేమ్స్-2022 లో చివరిరోజైన సోమవారం కూడా భారత్ అథ్లెట్స్ అద్భుత ప్రదర్శన చేశారు. సోమవారం మొత్తం నాలుగు స్వర్ణ పతకాలు, ఒక రజతం, ఒక కాంస్యం భారత్ ఖాతాలో చేరాయి....
కామన్వెల్త్ గేమ్స్ 2022: పురుషుల సింగిల్స్ బ్యాడ్మింటన్లో స్వర్ణం గెలుచుకున్న లక్ష్య సేన్
కామన్వెల్త్ క్రీడల్లో భాగంగా చివరి రోజు ఆటలో భారత్ అద్భుత ప్రదర్శన కొనసాగిస్తోంది. బర్మింగ్హామ్ వేదికగా జరుగుతున్న ఈ గేమ్స్లో బ్యాడ్మింటన్లో భారత్కు రెండో స్వర్ణ పతకం దక్కింది. భారత స్టార్ షట్లర్...
కామన్వెల్త్ గేమ్స్ 2022: సత్తా చాటిన భారత మహిళల జట్లు.. క్రికెట్ జట్టుకి రజతం, హాకీ జట్టుకి కాంస్య...
ఇంగ్లాండ్ బర్మింగ్హామ్ వేదికగా జరుగుతున్న కామన్వెల్త్ గేమ్స్ లో భారత మహిళల జట్లు సత్తా చాటాయి. క్రికెట్ జట్టు రజత పతకం సాధించగా, హాకీ జట్టు కాంస్య పతకం దక్కించుకుంది. కాగా కామన్వెల్త్...
CWG 2022: రేస్ వాక్ లో రజతం గెలిచిన ప్రియాంక గోస్వామి, తొలి భారతీయ మహిళగా రికార్డ్
కామన్ వెల్త్ గేమ్స్-2022 అథ్లెటిక్స్ లో భారత్ ఖాతాలోకి మరో పతకం చేరింది. శనివారం జరిగిన మహిళల 10,000 మీటర్ల(10 కి.మీ) రేస్ వాక్ లో భారత్ అథ్లెట్ ప్రియాంక గోస్వామి రజత...
CWG 2022: భారత్ ఖాతాలోకి మరో స్వర్ణం, రజతం, 20కి చేరిన పతకాల సంఖ్య
కామన్ వెల్త్ గేమ్స్-2022 లో ఏడో రోజైన ఆగస్టు 4, గురువారం నాడు భారత్ ఖాతాలో మరో 2 (ఒక స్వర్ణం, ఒక రజతం) పతకాలు చేరాయి. పారా హెవీ వెయిట్లిఫ్టింగ్లో సుధీర్...
బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఆసక్తికర వ్యాఖ్యలు.. త్వరలో తెలంగాణలో మరిన్ని ఉప ఎన్నికలు!
మునుగోడు రాజకీయాలు, ఉప ఎన్నికలపై తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. గురువారం ప్రజా సంగ్రామ యాత్ర రెండో రోజులో భాగంగా భువనగిరిలో గురువారం ఆయన మీడియా సమావేశం...