Home Search
%E0%B0%B6%E0%B0%BE%E0%B0%82%E0%B0%A4%E0%B0%BF %E0%B0%95%E0%B1%81%E0%B0%AE%E0%B0%BE%E0%B0%B0%E0%B0%BF - search results
If you're not happy with the results, please do another search
ఆర్థికపరమైన సైబర్ నేరాలపై అప్రమత్తత అవసరం – సీఎస్ శాంతి కుమారి
ఆర్థికపరమైన సైబర్ నేరాల నియంత్రణకై పోలీస్ అధికారులు, రిజర్వ్ బ్యాంక్ అధికారులు సమన్వయంతో కృషి చేయాలని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (సీఎస్) శాంతి కుమారి పేర్కొన్నారు. గురువారం బి.ఆర్.కె.ఆర్ భవన్...
ప్రపంచ రికార్డు సాధించేలా కంటి వెలుగు కార్యక్రమం – తెలంగాణ సీఎస్ శాంతి కుమారి
ఈ రోజు నుండి (జనవరి 19, గురువారం) దాదాపు వంద రోజుల పాటు కొనసాగే కంటి వెలుగు కార్యక్రమంలో ప్రపంచ రికార్డు సాధించేలా కంటి పరీక్షలు నిర్వహించనున్నట్టు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన...
కంటి వెలుగు ఏర్పాట్లపై కలెక్టర్లు, ఎస్పీలతో సీఎస్, డీజీపీ వీడియో కాన్ఫరెన్స్, ఖమ్మం నుండి పాల్గొన్న మంత్రి హరీశ్...
జనవరి 18వ తేదీన ఖమ్మంలో ప్రారంభం కానున్న కంటి వెలుగు కార్యక్రమంను విజయవంతం చేయడంపై జిల్లా కలెక్టర్లు, సీపీలు/ఎస్పీలు, వైద్య, ఇతర శాఖల అధికారులతో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (సీఎస్)...
కంటి వెలుగు కార్యక్రమ నిర్వహణపై జిల్లా కలెక్టర్లతో సీఎస్ శాంతి కుమారి టెలీ కాన్ఫరెన్స్
రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహించే కంటి వెలుగు కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి అన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు ఆదేశాల మేరకు...
తెలంగాణ సీఎస్ శాంతి కుమారికి అభినందనలు తెలిపిన మెగాస్టార్ చిరంజీవి
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ నూతన ప్రధాన కార్యదర్శి (సీఎస్) గా ఐఏఎస్ అధికారిణి ఎ.శాంతి కుమారి జనవరి 11, బుధవారం బాధ్యతలు స్వీకరించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో తెలంగాణ సీఎస్ శాంతి...
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ నూతన ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలు స్వీకరించిన శాంతి కుమారి
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ నూతన ప్రధాన కార్యదర్శి (సీఎస్) గా 1989 ఐఏఎస్ బ్యాచ్ కు చెందిన ఎ.శాంతి కుమారిని నియమిస్తూ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. ఈ...
ప్రగతి భవన్ లో సీఎం కేసీఆర్ ను కలిసిన రాష్ట్ర నూతన సీఎస్ శాంతి కుమారి
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ నూతన ప్రధాన కార్యదర్శి (సీఎస్) గా 1989 ఐఏఎస్ బ్యాచ్ కు చెందిన ఎ.శాంతి కుమారిని నియమించాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు నిర్ణయం తీసుకోగా, ఈ మేరకు రాష్ట్ర...
తెలంగాణ నూతన సీఎస్ గా ఎ.శాంతి కుమారి నియామకం
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ నూతన ప్రధాన కార్యదర్శిగా (సీఎస్) ఎ.శాంతి కుమారి నియమితులయ్యారు. ఈ మేరకు తెలంగాణ ప్రభుత్వం ఈ రోజు (జనవరి 11, బుధవారం) ఉత్తర్వులు జారీ చేసింది. తెలంగాణ రాష్ట్రానికి...