Home Search
%E0%B0%B6%E0%B0%BE%E0%B0%82%E0%B0%A4%E0%B0%BF %E0%B0%95%E0%B1%81%E0%B0%AE%E0%B0%BE%E0%B0%B0%E0%B0%BF - search results
If you're not happy with the results, please do another search
సచివాలయంలో ఘనంగా అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు-2023, పాల్గొన్న సీఎస్ శాంతి కుమారి
తెలంగాణ ప్రభుత్వం మహిళా సాధికారతకు అధిక ప్రాధాన్యం ఇస్తుందని, దీనిలో భాగంగా అనేక మహిళా సంక్షేమ కార్యక్రమాలకు ప్రభుత్వం శ్రీకారం చుట్టిందని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (సీఎస్) శాంతి కుమారి పేర్కొన్నారు....
మార్చి 8న మహిళా ఉద్యోగులందరికీ స్పెషల్ క్యాజువల్ లీవ్, తెలంగాణ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది. మార్చి 8వ తేదీన అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని మహిళా ఉద్యోగులకు తెలంగాణ ప్రభుత్వం సెలవు ప్రకటించింది. రాష్ట్రంలోని మహిళా ఉద్యోగులు అందరికి మార్చి...
షీ-టీమ్ నిర్వహించిన 2కే, 5కే రన్ లను ప్రారంభించిన సీఎస్ శాంతి కుమారి, డీజీపీ అంజనీ కుమార్
ప్రపంచ మహిళా దినోత్సవాన్ని (మార్చి 8) పురస్కరించుకొని తెలంగాణ పోలీస్ షీ-టీమ్స్, హైదరాబాద్ సిటీ పోలీస్ ఆధ్వర్యంలో నిర్వహించిన రన్ లను రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (సీఎస్) శాంతి కుమారి ముఖ్య...
అగ్నిప్రమాదాల నివారణ చర్యలపై ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించిన సీఎస్ శాంతి కుమారి
వాణిజ్య, వ్యాపార కార్యకలాపాలు జరిగే అన్ని భవన సముదాయాల్లో అగ్ని ప్రమాద నివారణ చర్యలను వెంటనే చేపట్టాలని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (సీఎస్) శాంతి కుమారి సంబంధిత అధికారులను ఆదేశించారు....
ప్రభుత్వ లక్ష్యాలను త్వరితగతిన పూర్తి చేయాలి, జిల్లా కలెక్టర్లతో సీఎస్ శాంతి కుమారి వీడియో కాన్ఫరెన్స్
రాష్ట్ర ప్రభుత్వం నిర్దేశించిన లక్ష్యాలను జిల్లా కలెక్టర్లు సకాలంలో పూర్తి చేయాలని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (సీఎస్) శాంతి కుమారి ఆదేశించారు. శుక్రవారం సీఎస్ శాంతి కుమారి, మున్సిపల్ శాఖ...
నగరాలు, పట్టణాల్లో గ్రీనరీ అభివృద్ధికి అత్యంత ప్రాధాన్యత – సీఎస్ శాంతి కుమారి
గ్రేటర్ హైదరాబాద్ తో పాటు శివారు ప్రాంతాల్లో పెద్ద ఎత్తున అర్బన్ పార్కుల ఏర్పాటు, గ్రీనరీ గణనీయంగా పెరిగిందని, ఇదే మాదిరిగా రాష్ట్రంలోని అన్ని నగరాలు, పట్టణాలలోనూ చేపట్టాలని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ...
కంటివెలుగు, పోడుభూములు, హరితహారంలపై జిల్లా కలెక్టర్లతో సీఎస్ శాంతి కుమారి వీడియో కాన్ఫరెన్స్
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న కంటి వెలుగు కార్యక్రమం మే నెలాఖరు వరకు జరుగుతుందని, ఈ కార్యక్రమంలో లబ్దిదారులకు అందించే ప్రిస్క్రిప్షన్ ఆధారంగా ఇచ్చే కంటి అద్దాల పంపిణీలో జాగ్రత...
తెలంగాణలో గ్రామీణాభివృద్ధి పథకాల అమలు భేష్ – కేంద్ర జలశక్తి కార్యదర్శి విని మహాజన్
రాష్ట్రంలోని అన్ని గ్రామ పంచాయితీలు బహిరంగ మల మూత్ర రహిత గ్రామాలుగా (ఓ.డి.ఎఫ్) ప్రకటించిన మొట్టమొదటి రాష్ట్రంగా తెలంగాణ నిలవడం పట్ల కేంద్ర జలశక్తి మంత్రిత్వ శాఖ కార్యదర్శి విని మహాజన్ అభినందించారు....
గండిపేట చెరువు సుందరీకరణ పనులు వెంటనే చేపట్టాలి – సీఎస్ శాంతి కుమారి
గండిపేట చెరువు అభివృద్ధి పనులు, సుందరీకరణపై తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (సీఎస్) శాంతి కుమారి మంగళవారం సమీక్ష చేశారు. బీఆర్కేఆర్ భవన్ లో రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి...
హైదరాబాద్ లో డబుల్ డెక్కర్ బస్సులను ప్రారంభించిన మంత్రి కేటీఆర్
హైదరాబాద్ నగరంలో డబుల్ డెక్కర్ బస్సులు మళ్ళీ అందుబాటులోకి వచ్చాయి. మంగళవారం నగరంలో మూడు ఎలక్ట్రిక్ డబుల్ డెక్కర్ బస్సులను తెలంగాణ రాష్ట్ర ఐటీ, పరిశ్రమలు, మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్, రాష్ట్ర...