Home Search
%E0%B0%B6%E0%B0%BE%E0%B0%82%E0%B0%A4%E0%B0%BF %E0%B0%95%E0%B1%81%E0%B0%AE%E0%B0%BE%E0%B0%B0%E0%B0%BF - search results
If you're not happy with the results, please do another search
వరల్డ్ బాక్సింగ్ ఛాంపియన్ నిఖత్ జరీన్ను సత్కరించిన తెలంగాణ సీఎస్ శాంతి కుమారి, డీజీపీ అంజనీ కుమార్
తెలంగాణకు చెందిన నిఖత్ జరీన్, గత కొన్నిరోజుల క్రితం జరిగిన ప్రపంచ బాక్సింగ్ ఛాంపియన్షిప్లో 50 కిలోల విభాగంలో బంగారు పతకాన్ని కైవసం చేసుకొని రికార్డ్ సృష్టించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో...
అకాల వర్షాల వల్ల పంటలు నష్టపోయిన రైతులకు ఆర్థికసాయం అందించడంపై కలెక్టర్లతో సీఎస్ సమీక్ష
రాష్ట్రంలో ఇటీవల కురిసిన అకాల వర్షాల వల్ల పంటలు నష్టపోయిన రైతులకు ఆర్థిక సాయం అందించేందుకు తీసుకోవాల్సిన చర్యలపై కరీంనగర్, సూర్యాపేట, ఖమ్మం, వరంగల్, మహబూబాబాద్ జిల్లాల కలెక్టర్లతో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ...
మహిళా జర్నలిస్టులకు ఉచిత ఆరోగ్య పరీక్షలు, నేటి నుండి ఏప్రిల్ 9 వరకు ఆరోగ్య శిబిరాలు: సీఎస్ శాంతి...
మహిళా జర్నలిస్టులకు సంపూర్ణ ఆరోగ్యం అందించాలనే సంకల్పంతో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆరోగ్య శిబిరాలు ప్రారంభించింది. బుధవారం సమాచార కమిషనర్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన ఆరోగ్య శిబిరాన్ని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన...
అంబేద్కర్ విగ్రహ నిర్మాణ పనులను ఆకస్మికంగా తనిఖీ చేసిన సీఎస్ శాంతి కుమారి
హైదరాబాద్ లోని ట్యాంక్ బండ్ పీవీమార్గ్ నెక్లెస్ రోడ్ మార్గంలో 125 అడుగుల పొడవు, 45 అడుగుల వెడల్పుతో రూపుదిద్దుకుంటున్న భారీ అంబేద్కర్ విగ్రహా పనులను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి...
హరితహారం, అగ్నిప్రమాదాల నివారణ, పది పరీక్షల నిర్వహణ సహా పలు అంశాలపై జిల్లా కలెక్టర్లతో సీఎస్ వీడియో కాన్ఫరెన్స్
వచ్చే తెలంగాణకు హరిత హారం కార్యక్రమంలో నీటిపారుదల శాఖకు చెందిన అనువైన భూములు గుర్తించి వాటిలో పెద్ద ఎత్తున మొక్కలు నాటాలని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (సీఎస్) శాంతి కుమారి...
వైద్య ఆరోగ్య శాఖపై తెలంగాణ సీఎస్ శాంతి కుమారి సమీక్ష
వైద్య ఆరోగ్య రంగంలో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు చేపట్టిన విప్లవాత్మక పథకాల వల్ల రాష్ట్ర ప్రజల ఆరోగ్య ప్రమాణాల్లో గణనీయమైన మెరుగుదల సాధించినట్టు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (సీఎస్)...
ఈ నెల 22న రవీంద్ర భారతిలో ఉగాది వేడుకలు, ముఖ్య అతిధిగా సీఎం కేసీఆర్, సీఎస్ కు ఆహ్వాన...
మార్చి 22వ తేదీన రవీంద్రభారతిలో నిర్వహించనున్న “శ్రీ శోభకృత్ నామ సంవత్సరం (ఉగాది)” ఉత్సవాల కోసం తెలంగాణ ప్రభుత్వం ఘనంగా ఏర్పాట్లు చేస్తున్న విషయం తెలిసిందే. ఉగాది పండుగ సందర్భంగా జరుగుతున్న ఏర్పాట్లపై...
తెలంగాణ ప్రభుత్వ ఆధ్వర్యంలో ఈ నెల 22న రవీంద్ర భారతిలో ఉగాది వేడుకలు, ఏర్పాట్లపై సీఎస్ సమీక్ష
మార్చి 22వ తేదీన రవీంద్రభారతిలో నిర్వహించనున్న “శోభకృత నామ సంవత్సరం (ఉగాది)” ఉత్సవాల సందర్భంగా ఘనంగా ఏర్పాట్లు చేయాలని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (సీఎస్) శాంతికుమారి ఆదేశించారు. ఉగాది పండుగ...
రాష్ట్రంలో ఉద్యోగ నియామకాల ప్రక్రియపై సీఎస్ శాంతి కుమారి ఉన్నత స్థాయి సమీక్ష సమావేశం
రాష్ట్రంలో జరుగుతున్న వివిధ శాఖల ఉద్యోగ నియామకాల పురోగతిని తెలిపేందుకు ప్రత్యేకంగా డాష్ బోర్డు ను ఏర్పాటు చేసి ఎప్పటికప్పుడు సమీక్షించనున్నట్టు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (సీఎస్) శాంతి కుమారి...
పల్లె ప్రగతితో మెరుగైన గ్రామీణ జీవన ప్రమాణాలు – సీఎస్ శాంతి కుమారి
రాష్ట్రంలో పంచాయితీ రాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ ద్వారా అమలవుతున్న పలు పథకాల పురోగతిని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (సీఎస్) శాంతి కుమారి మంగళవారం సమీక్షించారు. పల్లె ప్రగతి, జాతీయ ఉపాధి...