Home Search
%E0%B0%B6%E0%B0%BE%E0%B0%82%E0%B0%A4%E0%B0%BF %E0%B0%95%E0%B1%81%E0%B0%AE%E0%B0%BE%E0%B0%B0%E0%B0%BF - search results
If you're not happy with the results, please do another search
ఆయిల్ పామ్ మొబైల్ యాప్, వెబ్ పోర్టల్ లను ప్రారంభించిన వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి
తెలంగాణ ఆయిల్ పామ్ మొబైల్ యాప్, వెబ్ పోర్టల్ లను రాష్ట్ర ప్రభుత్వ ప్రధానకార్యదర్శి (సీఎస్) శాంతి కుమారితో కలసి రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి ప్రారంభించారు. సోమవారం...
కంటి వెలుగు వైద్య బృందాన్ని అభినందించిన సీఎస్ శాంతికుమారి
గత పది రోజుల నుండి బీఆర్కేఆర్ భవన్ లోని సచివాలయ అధికారులకు, ఉద్యోగులకు నిర్వహించిన కంటి వెలుగు ప్రత్యేక వైద్య శిబిరంలో పాల్గొన్న నేత్ర వైద్యులు, వైద్య సిబందిని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ...
తెలంగాణ సీఎస్ శాంతికుమారితో నేషనల్ డిఫెన్స్ కాలేజ్ ప్రతినిధి బృందం సమావేశం
నేషనల్ డిఫెన్స్ కాలేజ్ (జాతీయ రక్షణ కళాశాల) ప్రతినిధి బృందం గురువారం బీఆర్కేఆర్ భవన్లో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (సీఎస్) శాంతికుమారితో సమావేశమైంది. ఈ సందర్భంగా సీఎస్ శాంతికుమారి మాట్లాడుతూ,...
తెలంగాణ రాష్ట్రంలో 15 మంది ఐఏఎస్ అధికారులు బదిలీ, ప్రభుత్వం ఉత్తర్వులు జారీ
తెలంగాణ రాష్ట్రంలో 15 మంది ఐఏఎస్ అధికారుల బదిలీలు, పోస్టింగ్లు జరిగాయి. ఈ మేరకు మంగళవారం నాడు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఏ.శాంతి కుమారి ఉత్తర్వులు జారీ చేశారు. ఈ బదిలీలతో...
ఫార్ములా ఈ-రేసింగ్, సచివాలయ భద్రత ఏర్పాట్లుపై సీఎస్ శాంతి కుమారి ఉన్నతస్థాయి సమావేశం
ఫిబ్రవరి 17వ తేదీన ప్రారంభించే నూతన డా.బీఆర్ అంబేద్కర్ సచివాలయం భవన సముదాయంలో భద్రతా ఏర్పాట్లు, ఫిబ్రవరి 11వ తేదీన జరుగనున్న ఫార్ములా ఈ-రేసింగ్ ఏర్పాట్లపై తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి...
మన ఊరు-మన బడి కార్యక్రమం మొదటి విడతలో పనులు పూర్తయిన పాఠశాలలు రేపే ప్రారంభం
రాష్ట్రంలోని పాఠశాలల్లో నాణ్యమైన విద్యాబోధన మరియు మెరుగైన మౌలిక వసతుల కల్పన కోసం ‘మన ఊరు-మన బడి’ కార్యక్రమాన్ని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిషాత్మకంగా చేపడుతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో మన...
పథకాల అమలు తీరు పరిశీలనకై హైదరాబాద్ కు వచ్చిన పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ సభ్యుల బృందం
కేంద్ర ప్రభుత్వం ద్వారా నగరాలలో మౌలిక సదుపాయాలు, ప్రజల జీవన ప్రమాణాలు పెంపొందించే పథకాల అమలు తీరును పరిశీలించేందుకు కేంద్ర పట్టణాభివృద్ధి, హౌసింగ్ వ్యవహారాలపై నియమించిన పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ హైదరాబాద్ లో...
సచివాలయ ఉద్యోగులకై ఏర్పాటు చేసిన కంటి వెలుగు వైద్య శిబిరాన్ని ప్రారంభించిన సీఎస్ శాంతి కుమారి
సచివాలయ ఉద్యోగుల కోసం ఏర్పాటు చేసిన కంటి వెలుగు ప్రత్యేక వైద్య శిబిరాన్ని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి సోమవారం బి.ఆర్.కె.ఆర్ భవన్ లో ప్రారంభించారు. సోమవారం నుండి...
మొదటి రెండురోజుల్లో 3.87 లక్షల మందికి కంటి పరీక్షలు, కంటి వెలుగుపై కలెక్టర్లతో సీఎస్ వీడియో కాన్ఫరెన్స్
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న కంటి వెలుగు కార్యక్రమం అమలుపై జిల్లా కలెక్టర్లతో రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు. బి.ఆర్.కె.ఆర్ భవన్...
తెలంగాణ రాష్ట్రంలో ఆరోగ్య సంరక్షణా కార్యక్రమాలు భేష్ – పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ
రాష్ట్రంలో ఆరోగ్యం మరియు కుటుంబ సంక్షేమంపై అధ్యయనం నిమిత్తం పార్లమెంటరీ స్ధాయి స్టాండింగ్ కమిటీ శుక్రవారం హైదరాబాద్ పర్యటనకు వచ్చింది. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి, వైద్య ఆరోగ్య...