Home Search
పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి - search results
If you're not happy with the results, please do another search
రాష్ట్రంలో అక్రమ మద్యం తయారీ, నిరోధంపై దృష్టి పెట్టాలి – ఏపీ రెవెన్యూ ఎర్నింగ్ శాఖలపై సమీక్షలో సీఎం...
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అక్రమ మద్యం తయారీ, నిరోధంపై దృష్టి పెట్టాలని ఆదేశించారు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి. ఈ మేరకు ఆయన రాష్ట్రంలో ఆదాయాన్ని సమకూరుస్తున్న శాఖలపై ప్రత్యేక సమీక్షా సమావేశం...
తిరుమలలో నూతన పరకామణి, అతిథి గృహాలను ప్రారంభించిన సీఎం జగన్
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తిరుమలలో పర్యటిస్తున్నారు. ఈ సందర్భంగా బుధవారం ఉదయం ఆయన శ్రీవారిని దర్శించుకున్నారు. ఈ క్రమంలో స్వామివారి ఆలయం వద్ద ముఖ్యమంత్రికి టీటీడీ ఛైర్మన్ వైవీ...
వైఎస్ఆర్ చేయూత : 26,39,703 మంది మహిళల ఖాతాల్లో రూ.4,949.44 కోట్లు జమ చేసిన సీఎం జగన్
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సెప్టెంబర్ 23, శుక్రవారం నాడు వరుసగా మూడో ఏడాది “వైఎస్ఆర్ చేయూత” పథకం నిధులను విడుదల చేశారు. చిత్తూరు జిల్లా, కుప్పం నియోజకవర్గంలోని అనిమిగానిపల్లిలో...
5 రోజుల పాటు ఏపీ అసెంబ్లీ సమావేశాలు, బీఏసీ సమావేశంలో నిర్ణయం
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అసెంబ్లీ సమావేశాలు సెప్టెంబర్ 15, గురువారం ఉదయం 9 గంటలకు ప్రారంభం అయ్యాయి. శాసనసభ ప్రారంభం కాగానే వెంటనే స్పీకర్ తమ్మినేని సీతారాం ప్రశ్నోత్తరాల కార్యక్రమం చేపట్టారు. అనంతరం ఇటీవల...
సెప్టెంబరు 3న దక్షిణాది రాష్ట్రాల మండలి సమావేశం, చర్చించాల్సిన అంశాలపై అధికారులకి సీఎం జగన్ దిశానిర్దేశం
సెప్టెంబర్ 3న తిరువనంతపురంలో దక్షిణాది రాష్ట్రాల మండలి సమావేశం జరగనుంది. దీనిలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం తరపున చర్చించాల్సిన అంశాలపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నేతృత్వంలో సోమవారం సమావేశం జరిగింది. తాడేపల్లి...
భూ వివాదాల పరిష్కారం కోసం ప్రతి మండలంలో ట్రైబ్యునల్ ఏర్పాటు.. ‘జగనన్న శాశ్వత భూహక్కు-భూరక్ష’పై సమీక్షలో సీఎం జగన్
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చేపడుతున్న సమగ్ర సర్వేతో భూ వివాదాలన్నీ పరిష్కారమవుతాయని పేర్కొన్నారు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి. మంగళవారం ఆయన 'జగనన్న శాశ్వత భూహక్కు-భూరక్ష' పథకంపై సమీక్ష నిర్వహించారు. తాడేపల్లిలోని తన...
వ్యవసాయ మెటార్లకు మీటర్లు వలన రైతులపై ఒక్క పైసా కూడా భారం పడదు – విద్యుత్ శాఖపై సమీక్షలో...
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి విద్యుత్ శాఖపై సమీక్ష నిర్వహించారు. ఈ మేరకు ఆయన గురువారం తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో సమీక్ష చేపట్టారు. ఈ సమీక్షా సమావేశానికి మంత్రి...
రాష్ట్రానికి ఆదాయాన్ని సమకూరుస్తున్న శాఖలపై సీఎం వైఎస్ జగన్ సమీక్ష
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి రాష్ట్రానికి ఆదాయాన్ని సమకూరుస్తున్న శాఖలపై సోమవారం ఉదయం సమీక్ష నిర్వహించారు. ఎక్సైజ్, రెవెన్యూ, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్, భూగర్భ గనులు, అటవీ పర్యావరణశాఖ అధికారులతో సీఎం...
ఏపీలో వరద బాధితులకు అండగా ఏపీఎండీసీ, సీఎం సహాయ నిధికి రూ.5 కోట్ల భారీ విరాళం
ఇటీవల కురిసిన భారీ వర్షాలకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గోదావరి పరీవాహక ప్రాంతాలను అనేక చోట్ల వరదలు ముంచెత్తాయి. ముఖ్యంగా ఉభయ గోదావరి జిల్లాలతో పాటు కొత్తగా ఏర్పడిన కోనసీమ జిల్లా తీవ్రంగా నష్టపోయింది....
ఏపీ గనుల శాఖకు జాతీయ అవార్డుపై సీఎం జగన్ హర్షం, అధికారులకు అభినందనలు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మైన్స్ అండ్ జియాలజీ శాఖ అధికారులను ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అభినందించారు. ఇటీవల ఏపీ మైన్స్ అండ్ జియాలజీ శాఖకు జాతీయ అవార్డు లభించిన నేపథ్యంలో ఏపీ...