Home Search
సౌరవ్ గంగూలీ - search results
If you're not happy with the results, please do another search
రంజీ ట్రోఫీ రెండు దశల్లో నిర్వహిస్తాం.. బీసీసీఐ
రంజీ ట్రోఫీని రెండు దశల్లో నిర్వహించాలని బోర్డు నిర్ణయించింది. మొదటి విడతలో లీగ్ దశ మ్యాచ్ లను పూర్తి చేస్తామని తెలిపింది. అలాగే, జూన్ లో నాకౌట్ మ్యాచ్ లను నిర్వహిస్తామని బీసీసీఐ...
కెప్టెన్సీ విషయంలో సరైన సమాచారం ఇవ్వలేదు – కోహ్లీ
కెప్టెన్సీ విషయంలో మొదలైన గొడవ భారత క్రికెట్ ను కుదిపేస్తోంది. కెప్టెన్సీపై కోహ్లీని సంప్రదించే నిర్ణయం తీసుకున్నామని బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ చెప్పిన విషయం తెలిసిందే. వన్డేలకు కొత్త కెప్టెన్ గా...
ఎన్సీఏ డైరెక్టర్గా వీవీఎస్ లక్ష్మణ్ కొత్త బాధ్యతలు
భారత మాజీ బ్యాట్స్మెన్ వీవీఎస్ లక్ష్మణ్ నేషనల్ క్రికెట్ అకాడమీ (ఎన్సీఏ) డైరెక్టర్గా నియమితులయ్యారు. 47 ఏళ్ల లక్ష్మణ్ను గత నెలలో భారత క్రికెట్ బోర్డు అతడిని NCA క్రికెట్ డైరెక్టర్గా నియమించింది....
టీమిండియా హెడ్ కోచ్ గా రాహుల్ ద్రావిడ్ నియామకం, బీసీసీఐ ప్రకటన
టీమిండియా (సీనియర్ మెన్) హెడ్ కోచ్గా భారత మాజీ కెప్టెన్ రాహుల్ ద్రవిడ్ ఎంపికైనట్లు భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) బుధవారం అధికారికంగా ప్రకటించింది. సులక్షణ నాయక్ మరియు ఆర్పి సింగ్లతో...
ఐపీఎల్ లో కొత్తగా లక్నో, అహ్మదాబాద్ ఫ్రాంఛైజీలు, బీసీసీఐ ప్రకటన
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)లో కొత్తగా మరో రెండు జట్లు చేరాయి. దీంతో ప్రస్తుతం ఐపీఎల్ లో జట్ల సంఖ్య 10కి చేరింది. ఈ మేరకు సోమవారం భారత క్రికెట్ నియంత్రణ మండలి...
టీ20 ప్రపంచ కప్-2021 యూఏఈ, ఒమన్ లో నిర్వహణ, ఐసీసీ ప్రకటన
టీ20 ప్రపంచ కప్-2021 అక్టోబర్ 17 నుండి నవంబర్ 14 వరకు యూఏఈ మరియు ఒమన్లలో జరుగుతుందని అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) మంగళవారం నాడు అధికారికంగా ప్రకటించింది. ఈ టీ20 ప్రపంచ...
కరోనాపై పోరాటంలో భాగంగా 2 వేల ఆక్సిజన్ కాన్సంట్రేటర్స్ అందిస్తాం: బీసీసీఐ
కరోనా మహమ్మారిపై పోరాటంలో భాగంగా దేశం చేస్తున్న ప్రయత్నాలకు మద్ధతుగా 2 వేల ఆక్సిజన్ కాన్సంట్రేటర్స్ ను(10 లీటర్ల సామర్థ్యం) అందించనున్నట్లు భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) సోమవారం నాడు ప్రకటించింది....
చారిత్రక విజయంతో టీమిండియాకు రూ.5 కోట్ల నజరానా ప్రకటించిన బీసీసీఐ
బోర్డర్-గావస్కర్ ట్రోఫీలో భాగంగా ఆస్ట్రేలియాతో జరిగిన నాలుగు టెస్టుల సిరీస్ ను 2-1 తో గెలుచుకున్న టీమిండియాకు శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. చారిత్రక విజయం నేపథ్యంలో జట్టుకు బీసీసీఐ రూ.5 కోట్ల నజరానాను ప్రకటించింది....
ఐపీఎల్ లో 10 టీమ్స్ కు బీసీసీఐ ఆమోదం, కానీ 2022 నుంచి అమలు
భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) వార్షిక సర్వసభ్య సమావేశం గురువారం నాడు అహ్మదాబాద్లో జరిగింది. ఈ సందర్భంగా బీసీసీఐ పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. ఐపీఎల్–2022 సీజన్ నుంచి టోర్నీలో పాల్గొనేందుకు...
కరోనాతో మాజీ క్రికెటర్ చేతన్ చౌహన్ కన్నుమూత
టీమిండియా మాజీ క్రికెటర్, ఉత్తరప్రదేశ్ రాష్ట్ర మంత్రి చేతన్ చౌహాన్ కన్నుమూశారు. ఆయన వయసు 73 సంవత్సరాలు. జూలై 12 న కరోనా సోకడంతో లక్నోలోని సంజయ్ గాంధీ పీజీఐ ఆస్పత్రిలో చేరారు....