Home Search
మంత్రి కొడాలి నాని - search results
If you're not happy with the results, please do another search
మాజీ ఎమ్మెల్యే వంగవీటి రాధాకు భద్రత పెంపుపై సీఎం జగన్ ఆదేశాలు
మాజీ ఎమ్మెల్యే, టీడీపీ నేత వంగవీటి రాధాకృష్ణ ఇటీవల సంచలన వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. తనను హత్య చేసేందుకు కుట్ర జరుగుతోందని, కొంతమంది తనను చంపేందుకు రెక్కీ నిర్వహించారని వంగవీటి రాధా...
రేషన్ డోర్ డెలివరీ కోసం 9260 వాహనాల సిద్ధం, ప్రారంభించిన సీఎం జగన్
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గురువారం నాడు విజయవాడ నగరంలో బెంజ్ సర్కిల్ వద్ద పౌరసరఫరాల శాఖకు సంబంధించి రేషన్ డోర్ డెలివరీ నూతన వాహనాలను ప్రారంభించారు. రాష్ట్రవ్యాప్తంగా 9,260...
కనకదుర్గ అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించిన సీఎం వైఎస్ జగన్
విజయవాడ ఇంద్రకీలాద్రిపై జరుగుతున్న దసరా శరన్నవరాత్రి మహోత్సవాలలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పాల్గొన్నారు. బుధవారం మూలా నక్షత్రం రోజును పురస్కరించుకుని సీఎం వైఎస్ జగన్ రాష్ట్ర ప్రభుత్వం తరపున...
రేపు రెండోసారి భేటీ కానున్న హైపవర్ కమిటీ
ఆంధ్రప్రదేశ్ రాజధాని, రాష్ట్ర సమగ్రాభివృద్ధిపై జీఎన్ రావు కమిటీ మరియు బోస్టన్ కన్సల్టింగ్ గ్రూపు (బీసీజీ) ఇచ్చిన నివేదికలను పరిశీలించడానికి రాష్ట్రప్రభుత్వం హైపవర్ కమిటీని నియమించిన సంగతి తెలిసిందే. జనవరి 7న తొలిసారిగా...
రేపు భేటీ కానున్న హైపవర్ కమిటీ
ఆంధ్రప్రదేశ్ రాజధాని, రాష్ట్ర సమగ్రాభివృద్ధిపై జీఎన్ రావు కమిటీ మరియు బోస్టన్ కన్సల్టింగ్ గ్రూపు (బీసీజీ) ఇచ్చిన నివేదికలను పరిశీలించడానికి రాష్ట్రప్రభుత్వం హైపవర్ కమిటీని నియమించిన సంగతి తెలిసిందే. రాజధాని అంశంపై నివేదికలను...
రాజధానిపై నివేదికల పరిశీలనకు హైపవర్ కమిటీ ఏర్పాటు
ఆంధ్రప్రదేశ్ రాజధాని, రాష్ట్ర సమగ్రాభివృద్ధిపై జీఎన్ రావు కమిటీ ఇచ్చిన నివేదిక పరిశీలనకు హైపవర్ కమిటీని నియమించాలని ఇటీవల జరిగిన రాష్ట్ర మంత్రివర్గ సమావేశంలో సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నిర్ణయించిన...
వెనిగండ్ల రాముకే విజయావకాశాలు ఎక్కువగా ఉన్నాయా?
గుడివాడ రాజకీయాలు రోజురోజుకు హీటెక్కుతున్నాయి. వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్ధి కొడాలి నాని ఈ ఎన్నికలను ప్రెస్టేజ్ ఇష్యూగా తీసుకుంటున్నారు. మాస్ ఫాలోయింగ్ ఉన్న నేతగా కొడాలి నానికి పేరుండటంతో పాటు.. నందివాడ, గుడివాడ...
ఏది నిజం?.. కోడి కత్తి 2.0నా?.. కుట్రనా??
ఎన్నికలు సమీపిస్తున్న వేళ.. ఏపీ రాజకీయాలు మరింత వేడెక్కుతున్నాయి. ఉద్రిక్తతలకు దారి తీస్తున్నాయి. నిన్న ముఖ్యమంత్రి జగన్ కన్ను కు గాయం కావడంపై ఏపీ అట్టుడుకుతోంది. ఓ వైపు వైసీపీ శ్రేణులు రాష్ట్రమంతటా...
వైసీపీ గెలుపు గుర్రాలు వీరే..
ఏపీలో ఎన్నికల దగ్గరపడుతున్నవేళ వైసీపీ స్పీడ్ పెంచేసింది. అసెంబ్లీ, లోక్ సభ స్థానాలకు అభ్యర్థులను ప్రకటించింది. ఏపీలో మొత్తం 25 లోక్ సభ స్థానాలు ఉండగా.. అందులో 24 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించింది....
ఆ కీలక నేతలే చంద్రబాబు టార్గెట్
రాజకీయాలలో శాశ్వత శత్రువులు, శాశ్వత మిత్రులు ఉండరు. మొన్నటి వరకూ అవతలి పార్టీలో ఉంటూ నానా రగడ చేసిన వాళ్లు ఈ రోజు అదే పార్టీకి వచ్చి నేతలను పొగుడుతున్న సీన్లు చాలానే...