Home Search
మల్లికార్జున్ ఖర్గే - search results
If you're not happy with the results, please do another search
ముగిసిన కాంగ్రెస్ ‘భారత్ జోడో యాత్ర’.. శ్రీనగర్లో రాహుల్ గాంధీ కీలక ప్రసంగం, హాజరైన పలు పార్టీల నేతలు
కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఆ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ చేపట్టిన 'భారత్ జోడో యాత్ర' సోమవారం శ్రీనగర్లో ముగిసింది. ఈ ముగింపు కార్యక్రమంలో కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున్ ఖర్గే, పార్టీ ప్రధాన కార్యదర్శి...
పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల నేపథ్యంలో అఖిలపక్ష సమావేశం నిర్వహణ
పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు రేపటి నుంచి (జనవరి 31, మంగళవారం) ప్రారంభం కానున్న నేపథ్యంలో ముందుగా కేంద్ర ప్రభుత్వం సోమవారం అఖిలపక్ష సమావేశాన్ని నిర్వహించింది. పార్లమెంట్ హౌస్ కాంప్లెక్స్లో మధ్యాహ్నం 12 గంటలకు...
శరద్ యాదవ్ మృతి పట్ల రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ప్రధాని మోదీ సహా పలువురు ప్రముఖుల సంతాపం
మాజీ కేంద్రమంత్రి, ఆర్జేడీ సీనియర్ నేత శరద్ యాదవ్ మృతి పట్ల రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర హోమ్ శాఖ మంత్రి అమిత్ షా, తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్...
మాజీ కేంద్ర మంత్రి, ఆర్జేడీ నేత శరద్ యాదవ్ కన్నుమూత
మాజీ కేంద్ర మంత్రి, ఆర్జేడీ సీనియర్ నేత శరద్ యాదవ్ కన్నుమూశారు. గత కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన చికిత్స పొందుతున్నారు. ఈ క్రమంలో గురువారం రాత్రి ఢిల్లీలోని తన ఇంట్లో...
తెలంగాణ కాంగ్రెస్లో కీలక పరిణామం.. మాణిక్కం ఠాగూర్ రాజీనామా, కొత్త ఇన్చార్జిగా మాణిక్రావు ఠాక్రేను నియమించిన ఏఐసీసీ
తెలంగాణ కాంగ్రెస్లో కీలక పరిణామం చోటుచేసుకుంది. గత కొన్నేళ్లుగా కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహాల ఇన్చార్జిగా బాధ్యతలు నిర్వర్తిస్తున్న మాణిక్కం ఠాగూర్ తన పదవికి రాజీనామా చేశారు. ఈ మేరకు ఆయన కాంగ్రెస్ పార్టీ...
పార్లమెంట్లో ప్రత్యేక ‘మిల్లెట్ లంచ్’ ఏర్పాటు చేసిన కేంద్రం.. ప్రధాని మోదీ సహా పలువురు ప్రముఖులు హాజరు
మిల్లెట్ ఇయర్ 2023ని పురస్కరించుకుని కేంద్ర ప్రభుత్వం మంగళవారం మధ్యాహ్నం పార్లమెంట్లో ప్రత్యేక 'మిల్లెట్ లంచ్' ఏర్పాటు చేసింది. ఈ మేరకు వ్యవసాయ శాఖ మంత్రి నరేంద్ర తోమర్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం...
హిమాచల్ ప్రదేశ్ సీఎంగా కాంగ్రెస్ నేత సుఖ్విందర్ సింగ్ సుఖు ఎంపిక, రేపే ప్రమాణస్వీకారం
హిమాచల్ ప్రదేశ్ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే. హిమాచల్ ప్రదేశ్ లో 68 అసెంబ్లీ స్థానాలకు గానూ సీఎం పీఠం దక్కించుకునేందుకు మ్యాజిక్ ఫిగర్...
హిమాచల్ ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఘనవిజయం
హిమాచల్ ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఘన విజయం సాధించింది. వరుసగా రెండోసారి కూడా అధికారం దక్కించుకోవాలనుకున్న బీజేపీకి నిరాశ మిగిలింది. మూడు దశాబ్దాలకుపైగా ఐదేళ్లకోకసారి అధికారం మార్చే ఆచారాన్ని హిమాచల్...
దేశం బలాన్ని యావత్ ప్రపంచానికి చాటిచెప్పేందుకు జీ-20 ప్రెసిడెన్సీ ఒక విశిష్ట అవకాశం: ప్రధాని మోదీ
భారతదేశం యొక్క జీ-20 ప్రెసిడెన్సీ/అధ్యక్షతకి సంబంధించిన అంశాలను చర్చించడానికి డిసెంబర్ 5, సోమవారం సాయంత్రం న్యూఢిల్లీలో అఖిలపక్ష సమావేశం జరిగింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో పలు రాష్ట్రాల...
జీ-20 సమ్మిట్ పై అఖిలపక్ష సమావేశం, ప్రధాని మోదీ అధ్యక్షతన వ్యూహాలు, కార్యాచరణపై చర్చ
దేశంలో వచ్చే ఏడాది సెప్టెంబర్ లో జరగనున్న జీ-20 దేశాల సమ్మిట్ లో అనుసరించాల్సిన వ్యూహాలపై చర్చించి, కార్యాచరణ రూపొందించేందుకు ఈ రోజు (డిసెంబర్ 5, సోమవారం) ఢిల్లీలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ...