Home Search
వైఎస్ జగన్ మోహన్ రెడ్డి - search results
If you're not happy with the results, please do another search
మత్స్యకారుల అభివృద్దే లక్ష్యంగా ఫిషింగ్ హార్బర్లు, ఆక్వాహబ్ ల ఏర్పాటు: సీఎం జగన్
ఆంధ్రప్రదేశ్ లో మత్స్యకారుల అభివృద్ధి లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం మరో ముందడుగు వేసింది. ప్రపంచ మత్స్యకార దినోత్సవాన్ని పురస్కరించుకుని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి శనివారం నాడు రాష్ట్రంలో నాలుగు ఫిషింగ్...
నవంబర్ 26 న పాడి పశువులు పంపిణీకి ఏపీ ప్రభుత్వం నిర్ణయం
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వైఎస్ఆర్ చేయూత, ఆసరా లబ్ధిదారులైన మహిళలకు నవంబర్ 26 న పాడి పశువులు పంపిణీ చేయాలనీ ఏపీ ప్రభుత్వం నిర్ణయించింది. పాడి పశువులు, గొర్రెలు, మేకల పంపిణీ అంశంపై గురువారం...
జనవరి 1 నుంచి ఇంటింటికి నాణ్యమైన రేషన్ బియ్యం సరఫరా, ఏపీ కేబినెట్ కీలక నిర్ణయాలు
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అధ్యక్షతన నవంబర్ 5, గురువారం ఉదయం వెలగపూడిలోని సచివాలయంలో రాష్ట్ర కేబినెట్ సమావేశం జరిగింది. ఈ కేబినెట్ భేటీలో పలు అంశాలపై కీలక నిర్ణయాలు...
ఏపీ కేబినెట్ భేటీ, కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం?
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అధ్యక్షతన నవంబర్ 5, గురువారం ఉదయం వెలగపూడిలోని సచివాలయంలోని ఒకటో బ్లాక్లో రాష్ట్ర మంత్రివర్గ సమావేశం ప్రారంభం కానుంది. ఈ మంత్రివర్గ సమావేశంలో పలు...
వరద నష్టం అంచనాకై త్వరలో ఏపీకి రానున్న కేంద్ర బృందం
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వర్షాలు, వరదలతో భారీ నష్టం జరిగిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో వర్షాలు, వరదల వలన ప్రభావితమైన ప్రాంతాలను పరిశీలించి, ఏర్పడ్డ నష్టాన్ని అంచనా వేసేందుకు త్వరలోనే ఏపీకి కేంద్ర...
భారీ వర్షాల నేపథ్యంలో ఆర్ధిక సాయంపై హోమ్ మంత్రి అమిత్ షాకు సీఎం జగన్ లేఖ
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కేంద్ర హోం మంత్రి అమిత్ షాకు లేఖ రాశారు. రాష్ట్రంలో భారీ వర్షాలు, వరదలతో తీవ్రంగా నష్టపోయామని, అందువల్ల ఆదుకునేందుకు వెంటనే ఆర్థిక సహాయం...
అక్టోబర్ 1 న భేటీ కానున్న ఏపీ కేబినెట్, కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం?
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అధ్యక్షతన అక్టోబర్ 1, గురువారం ఉదయం 11 గంటలకు వెలగపూడిలోని సచివాలయంలోని మొదటి బ్లాకులో రాష్ట్ర మంత్రివర్గ సమావేశం జరగనుంది. ఈ కేబినెట్ భేటీలో...
రైతులకు ఉచిత విద్యుత్ నగదు బదిలీ పథకానికి ఏపీ కేబినెట్ ఆమోదం
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అధ్యక్షతన సెప్టెంబర్ 3, గురువారం ఉదయం వెలగపూడిలోని సచివాలయంలో రాష్ట్ర మంత్రివర్గ సమావేశం జరిగింది. ఈ కేబినెట్ భేటీలో పలు అంశాలపై కీలక నిర్ణయాలు...
ఏపీ కేబినెట్ భేటీ ప్రారంభం, కీలక నిర్ణయాలు?
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అధ్యక్షతన సెప్టెంబర్ 3, గురువారం ఉదయం వెలగపూడిలోని సచివాలయంలో రాష్ట్ర మంత్రివర్గ సమావేశం ప్రారంభమైంది. ఈ మంత్రివర్గ సమావేశంలో సీఎం వైఎస్ జగన్ పలు...
వైస్సార్సీపీలో చేరిన టీడీపీ మాజీ ఎమ్మెల్యే పంచకర్ల రమేష్బాబు
విశాఖపట్నం జిల్లాకు చెందిన టీడీపీ నాయకుడు, మాజీ ఎమ్మెల్యే పంచకర్ల రమేష్బాబు ఆగస్టు 28, శుక్రవారం నాడు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. వైస్సార్సీపీ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి...