Home Search
వైఎస్ జగన్ మోహన్ రెడ్డి - search results
If you're not happy with the results, please do another search
హోం శాఖపై సమీక్ష నిర్వహించిన ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అవినీతిపై ఫిర్యాదుల కోసం ఏసీబీ ఒక కొత్త యాప్ను తీసుకురావాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సూచించారు. బుధవారం తాడేపల్లి క్యాంప్ ఆఫీస్ లో హోం శాఖపై సీఎం...
ఏపీ మహిళా కమిషన్ చైర్పర్సన్కు వాసిరెడ్డి పద్మ రిజైన్
ఎన్నికలు సమీపిస్తుండటంతో..రాజకీయాల్లో ఎప్పుడూ లేనంత క్యూరియాసిటితో గమనిస్తున్నారు ఏపీ వాసులు. ఎక్కడ ఏ రాజకీయ పరిణామం జరిగినా ఆసక్తిగా గమనిస్తున్నారు. పార్టీలో అసంతృప్తులతో రాత్రికి రాత్రే కొనసాగుతున్న వలసలు సొంత పార్టీ నేతలకే...
సీఎం జగన్కు టీడీపీ అధినేత చంద్రబాబు లేఖ.. చించినాడ భూముల్లో అక్రమ తవ్వకాలపై చర్యలకు డిమాండ్
టీడీపీ అధినేత, ప్రతిపక్ష నేత నారా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి లేఖ రాశారు. ఈ మేరకు ఆయన శనివారం ఆంధ్రప్రదేశ్ లోని పశ్చిమ గోదావరి జిల్లా చించినాడ...
సీఎం జగన్ను కలిసిన ఏపీ ఉద్యోగ సంఘాల నేతలు.. జీపీఎస్ సహా పలు నిర్ణయాలపై కృతజ్ఞతలు
ఆంధ్రప్రదేశ్ లోని ప్రభుత్వ ఉద్యోగ సంఘాల నేతలు పలువురు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని కలిశారు. శుక్రవారం తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో ఆయనను మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. ఈ సందర్భంగా కాంట్రాక్టు...
ఏపీలోని గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులకు శుభవార్త.. బదిలీలకు సీఎం జగన్ గ్రీన్ సిగ్నల్
ఆంధ్రప్రదేశ్లోని గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. సచివాలయాల్లో పనిచేస్తున్న ఉద్యోగుల బదిలీలకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఆమోదం తెలిపారు. దీంతో ఉద్యోగులు ఎప్పుడెప్పుడా అని...
రేపు బాపట్లకు సీఎం జగన్.. నిజాంపట్నంలో వైఎస్సార్ మత్స్యకార భరోసా నగదు జమ
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి రేపు బాపట్ల జిల్లాలో పర్యటించనున్నారు. పర్యటనలో భాగంగా ఆయన నిజాంపట్నంలో మత్స్యకార కుటుంబాలకు 'వైఎస్సార్ మత్స్యకార భరోసా' పథకం కింద ఐదో విడత నగదు...
హోంశాఖపై సీఎం వైఎస్ జగన్ కీలక సమీక్ష.. దిశ యాప్పై స్పెషల్ డ్రైవ్ నిర్వహించాలని ఆదేశాలు
ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి హోంశాఖపై సమీక్షా సమావేశం నిర్వహించారు. దీనిలో భాగంగా 'దిశ' ప్రాజెక్టుపై కూడా ప్రత్యేక సమీక్ష చేశారు. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ట్మాకంగా తీసుకొచ్చిన 'దిశ'...
ఎల్లుండి విజయనగరం, విశాఖపట్నంలో పర్యటించనున్న సీఎం వైఎస్ జగన్, పూర్తి షెడ్యూల్ ఇదే..!
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మే 3న ఉత్తరాంధ్ర జిల్లాల్లో పర్యటించనున్నారు. పర్యటనలో భాగంగా ఆయన విజయనగరం జిల్లాలోని భోగాపురం ఇంటర్నేషనల్ గ్రీన్ ఫీల్డ్ ఎయిర్ పోర్టు నిర్మాణానికి శంకుస్థాపన,...
సీఎం జగన్ లండన్ పర్యటన రద్దు, అవసరమైతే రెండు రోజుల్లో ఢిల్లీకి.. ఏపీ సీఎస్ జవహర్ రెడ్డి కీలక...
ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి లండన్ పర్యటన రద్దు చేసుకున్నారని, అవసరమైతే మరో రెండు రోజుల్లో ఢిల్లీకి వెళ్లే అవకాశం కూడా ఉందని తెలిపారు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి (సీఎస్)...
వైఎస్ వివేకా హత్య కేసు: తెలంగాణ హైకోర్టు ఆదేశాలతో.. నేటి సాయంత్రం 4 తర్వాత సీబీఐ విచారణకు ఎంపీ...
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి బాబాయి, ఉమ్మడి రాష్ట్ర మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసు రెండు తెలుగు రాష్ట్రాలలో తీవ్ర ఉత్కంఠ రేపుతోంది. నిందితుల తరపున హైకోర్టులో...