Home Search
వైఎస్సార్ - search results
If you're not happy with the results, please do another search
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 42 విలేజ్ కోర్టులు ఏర్పాటు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 42 గ్రామ న్యాయాలయాల(విలేజ్ కోర్టుహౌస్)లను ఏర్పాటు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఫిబ్రవరి 26, బుధవారం నాడు ఉత్తర్వులు జారీ చేసింది. ఒక్కో గ్రామ న్యాయాలయానికి జూనియర్ సివిల్ జడ్జి లేదా...
వైఎస్ఆర్ లా నేస్తం పథకాన్ని ప్రారంభించిన సీఎం జగన్
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి డిసెంబర్ 3, మంగళవారం నాడు వైఎస్ఆర్ లా నేస్తం పథకాన్ని ప్రారంభించారు. తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో జాతీయ న్యాయవాదుల దినోత్సవం సందర్భంగా ఈ...
వైఎస్ఆర్ మత్స్యకార భరోసా పథకాన్ని ప్రారంభించిన సీఎం జగన్
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్రెడ్డి నవంబర్ 21, గురువారం నాడు తూర్పు గోదావరి జిల్లాలో పర్యటిస్తున్నారు. ఈ సందర్భంగా ముమ్మిడివరం నియోజకవర్గంలో వైఎస్ఆర్ మత్స్యకార భరోసా పథకాన్ని సీఎం జగన్ ప్రారంభించారు....
రేపు తూర్పు గోదావరి జిల్లాలో సీఎం జగన్ పర్యటన
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్రెడ్డి నవంబర్ 21, గురువారం నాడు తూర్పు గోదావరి జిల్లాలో పర్యటించనున్నారు. ఈ పర్యటన సందర్భంగా జిల్లాలోని ముమ్మిడివరం నియోజకవర్గంలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు, సంక్షేమ...
అగ్రిగోల్డ్ బాధితులకు ఇచ్చిన మాట నిలబెట్టుకున్నా – సీఎం జగన్
గుంటూరులోని పోలీసు పరేడ్ గ్రౌండ్స్లో నవంబర్ 7, గురువారం నాడు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి చేతుల మీదుగా అగ్రిగోల్డ్ బాధితులకు చెక్కుల పంపిణీ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రి వైఎస్...
వైఎస్ఆర్ లైఫ్టైమ్ అవార్డుల గైడ్లైన్స్ విడుదల
రాష్ట్రంలో పలు రంగాల్లో విశిష్ట సేవలందించిన వ్యక్తులకు వైఎస్సార్ లైఫ్టైమ్ అవార్డులతో సత్కరించాలని ఇటీవల జరిగిన మంత్రివర్గ సమావేశంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించిన సంగతి తెలిసిందే. వివిధ రంగాల్లో వారి అత్త్యుత్తమ...
కీలక పథకాలకు ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గం ఆమోదం
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అధ్యక్షతన అక్టోబర్ 30, బుధవారం నాడు సచివాలయంలో మంత్రివర్గ సమావేశం జరిగింది. నాలుగు గంటల పాటు సాగిన ఈ మంత్రి వర్గ సమావేశంలో పలు అంశాలపై చర్చించి...
ఫ్లిప్కార్ట్, అమెజాన్ లతో ఏపీ ప్రభుత్వం ఒప్పందం
ఇటీవల జరిగిన మంత్రివర్గ సమావేశంలో చేనేత కార్మికుల కోసం డిసెంబర్ 21వ తేదీన ‘వైఎస్సార్ చేనేత నేస్తం’ పథకం ప్రారంభించి, అర్హులైన ఒక్కో చేనేత కార్మికుడి కుటుంబానికి రూ.24 వేలు అందజేయాలని ఆంధ్రప్రదేశ్...
ఏపీ కేబినెట్ కీలక నిర్ణయాలు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రి వర్గం అక్టోబర్ 16, బుధవారం నాడు సమావేశమయింది. ఉదయం 11 గంటల నుంచి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అధ్యక్షతన సచివాలయంలో జరిగిన ఈ సమావేశంలో...
‘వైఎస్ఆర్ రైతు భరోసా’ పథకాన్ని ప్రారంభించిన ఏపీ సీఎం జగన్
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టాలని నిర్ణయించుకున్న 'వైఎస్ఆర్ రైతు భరోసా-పీఎం కిసాన్' పథకాన్ని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అక్టోబర్ 15, మంగళవారం నాడు లాంఛనంగా ప్రారంభించారు. నెల్లూరు జిల్లా...