Home Search
వైఎస్ జగన్ మోహన్ రెడ్డి - search results
If you're not happy with the results, please do another search
ఏపీలో బస్సులకు గ్రీన్ సిగ్నల్, మూడు, నాలుగు రోజుల్లో ప్రకటన?
లాక్డౌన్ 4.0 ను మే 31 వ తేదీవరకు పొడిగిస్తూ కంటైన్మెంట్ జోన్స్ ప్రాంతాల మినహా రాష్ట్రాల మధ్య మరియు రాష్ట్రంలో బస్సు సర్వీసులు నడుపుకొనేందుకు అనుమతి ఇస్తూ కేంద్ర ప్రభుత్వం మార్గదర్శకాలు...
విశాఖ గ్యాస్ లీకేజ్ ఘటన: బాధితులకు నష్టపరిహారం చెక్కులు అందజేత
విశాఖపట్నం నగరంలోని ఎల్.జి.పాలిమర్స్ పరిశ్రమ నుండి రసాయన వాయువు లీకేజ్ వలన భారీ ప్రమాదం చోటుచేసుకున్న సంగతి తెలిసిందే. ఈ ఘటనలో స్టెరైన్ వాయువు పీల్చడం వలన తీవ్ర అస్వస్థతకు గురై 12...
విశాఖ గ్యాస్ లీక్ ఘటన: రూ.30 కోట్లు పరిహారం విడుదల చేసిన ఏపీ ప్రభుత్వం
విశాఖపట్నం నగరంలోని ఎల్.జి.పాలిమర్స్ పరిశ్రమ నుండి రసాయన వాయువు లీకేజ్ వలన భారీ ప్రమాదం చోటుచేసుకున్న సంగతి తెలిసిందే. ఈ ఘటనలో స్టెరైన్ వాయువు పీల్చడం వలన తీవ్ర అస్వస్థతకు గురై 11...
గ్యాస్ లీక్ పై స్పందించిన ఏపీ హైకోర్టు, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు నోటీసులు
విశాఖపట్నం నగరంలోని ఎల్.జి.పాలిమర్స్ పరిశ్రమ నుండి రసాయన వాయువు లీకేజ్ వలన భారీ ప్రమాదం చోటుచేసుకున్న సంగతి తెలిసిందే. ఈ ఘటనలో స్టెరైన్ వాయువు పీల్చడం వలన తీవ్ర అస్వస్థతకు గురై ఇప్పటికే...
మత్స్యకారుల ఖాతాల్లో నేడు రూ.10 వేలు జమ చేయనున్న ఏపీ ప్రభుత్వం
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మత్స్యకారులకు రూ.10 వేల ఆర్ధిక సాయాన్నిఅందించాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నిర్ణయించారు. కరోనా నియంత్రణ చర్యల్లో భాగంగా లాక్డౌన్ విధించడం, సముద్రంలో చేపల వేటను నిషేదించడంతో ఈ...
వైఎస్ఆర్ జయంతి రోజున 27 లక్షల మందికి ఇళ్ల పట్టాల పంపిణీ
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి రాష్ట్రంలో పేద ప్రజలకు ఇళ్ల పట్టాల పంపిణీపై ఏప్రిల్ 24, శుక్రవారం నాడు కీలక ప్రకటన చేశారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి...
‘వైఎస్సార్ సున్నా వడ్డీ’ పథకం ప్రారంభం, ఖాతాల్లోకి రూ.1,400 కోట్లు జమ
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో ఏప్రిల్ 24, శుక్రవారం నాడు ‘వైఎస్సార్ సున్నా వడ్డీ' పథకాన్ని ప్రారంభించారు. ఆన్లైన్ ద్వారా ఈ పథకాన్నిప్రారంభించి నగదు...
ఏపీ ప్రభుత్వంపై ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు ప్రశంసలు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా నియంత్రణ చర్యల్లో భాగంగా కరోనా నిర్ధారణ వైద్య పరీక్షల కోసం దక్షిణ కొరియా నుంచి లక్ష ర్యాపిడ్ టెస్టు కిట్లను ప్రభుత్వం దిగుమతి చేసుకున్న సంగతి తెలిసిందే. ఏప్రిల్...
ఏపీకి లక్ష కరోనా ర్యాపిడ్ టెస్టు కిట్లు, 10 నిమిషాల్లో ఫలితం
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా పరీక్షలు మరింతగా ఊపందుకోనున్నాయి. కరోనా నిర్ధారణ వైద్య పరీక్షల కోసం ఒక లక్ష కరోనా ర్యాపిడ్ టెస్టు కిట్లు రాష్ట్రానికి చేరాయి. కరోనా నియంత్రణ చర్యల్లో భాగంగా దక్షిణ...
కరోనా నియంత్రణ కోసం ఏపీ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏప్రిల్ 13, సోమవారం ఉదయానికి కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 432కు చేరినట్టు వైద్య ఆరోగ్యశాఖ బులెటిన్ విడుదల చేసింది. రాష్ట్రంలో కరోనా నియంత్రణకు ఏపీ ప్రభుత్వం కట్టుదిట్టమైన చర్యలు...