Home Search
%E0%B0%B8%E0%B1%81%E0%B0%A8%E0%B1%80%E0%B0%A4%E0%B0%BE %E0%B0%B2%E0%B0%95%E0%B1%8D%E0%B0%B7%E0%B1%8D%E0%B0%AE%E0%B0%BE%E0%B0%B0%E0%B1%86%E0%B0%A1%E0%B1%8D%E0%B0%A1%E0%B0%BF - search results
If you're not happy with the results, please do another search
వస్తామంటే వద్దంటామా..! కాంగ్రెస్ వైపు బీఆర్ఎస్ నేతలు
లేదు.. లేదు.. అంటూనే తెలంగాణలో ఆపరేషన్ ఆకర్ష్ కు తెరలేపింది కాంగ్రెస్ పార్టీ. లోక్సభ ఎన్నికల ముందే జోరుగా బీఆర్ ఎస్ నుంచి కాంగ్రెస్ లోకి చేరికలు కొనసాగుతున్నాయి. నీతి నియమాలు .....
పీరం చెరువు ఘటనపై మహిళా కమిషన్ ఆగ్రహం, నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలి: చైర్ పర్సన్ సునీతా లక్ష్మారెడ్డి
రంగారెడ్డి జిల్లా పీరం చెరువు వద్ద దోపిడీ దొంగలు వివాహితను కిడ్నాప్ చేసి కారులో తిప్పుతూ లైంగిక దాడికి పాల్పడిన ఘటనపై తెలంగాణ రాష్ట్ర మహిళా కమిషన్ ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ...
హెఛ్సీయూ, మహబూబ్ నగర్ ఘటనలపై తెలంగాణ మహిళా కమిషన్ సీరియస్
హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ, మహబూబ్ నగర్ జిల్లా ఘటనలపై తెలంగాణ మహిళా కమిషన్ చైర్ పర్సన్ సునీతా లక్ష్మారెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను ఆదేశించారు....
మహిళల సమస్యలు తక్షణమే పరిష్కారమయ్యేలా చర్యలు తీసుకోవాలి, కమిషన్ లో కేసులపై సునీతా లక్ష్మారెడ్డి సమీక్ష
మహిళలు ఎదుర్కొనే న్యాయపరమైన సమస్యలు పరిష్కరించడంలో తెలంగాణ మహిళా కమిషన్ ముందుండాలని కమిషన్ ఛైర్ పర్సన్ వాకిటి సునీతా లక్ష్మారెడ్డి కమిషన్ సభ్యులకు పిలుపునిచ్చారు. హైదరాబాద్ లోని మహిళా కమిషన్ కార్యాలయంలో జరిగిన...
మహిళల రక్షణే మహిళా కమిషన్ ప్రధాన ఎజెండా : చైర్ పర్సన్ సునీతా లక్ష్మారెడ్డి
మహిళలు ఎదుర్కొనే న్యాయపరమైన సమస్యలు పరిష్కరించడంలో తెలంగాణ మహిళా కమిషన్ ముందుండాలని కమిషన్ ఛైర్ పర్సన్ వాకిటి సునీతా లక్ష్మారెడ్డి కమిషన్ సభ్యులకు పిలుపు నిచ్చారు. మహిళా కమిషన్ లో నమోదు అయ్యే...
వికారాబాద్ జిల్లాలో బాలిక హత్య కేసులో దోషులపై కఠిన చర్యలు: సునీతా లక్ష్మారెడ్డి
వికారాబాద్ జిల్లాలో మైనర్ బాలిక హత్య ఘటనను సుమోటోగా స్వీకరిస్తున్నామని తెలంగాణ మహిళా కమిషన్ ఛైర్ పర్సన్ వాకిటి సునీతా లక్ష్మారెడ్డి ప్రకటించారు. ఈ ఘటన పట్ల ఆమె విచారం వ్యక్తం చేశారు....