Home Search
ఆంథోనీ అల్బనీస్ - search results
If you're not happy with the results, please do another search
భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ముతో ఆస్ట్రేలియా ప్రధాని ఆంథోనీ అల్బనీస్ భేటీ
ఆస్ట్రేలియా ప్రధాని ఆంథోనీ అల్బనీస్ భారత్ లో పర్యటిస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో శుక్రవారం రాష్ట్రపతి భవన్లో భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ముతో ఆస్ట్రేలియా ప్రధాని ఆంథోనీ అల్బనీస్ భేటీ అయ్యారు....
మార్చి 8 నుంచి 11 వరకు భారత్ లో పర్యటించనున్న ఆస్ట్రేలియా ప్రధాని ఆంథోనీ అల్బనీస్
ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఆహ్వానం మేరకు ఆస్ట్రేలియా ప్రధాని ఆంథోనీ అల్బనీస్ మార్చి 8 నుంచి 11 వరకు భారత్ లో పర్యటించనున్నారు. ప్రధాని ఆంథోనీ అల్బనీస్ తో పాటు వాణిజ్యం...
జపాన్ పర్యటనకు ప్రధాని మోదీ.. జీ-7 సదస్సుకు హాజరు, పలు కీలక అంశాలపై ప్రసంగం
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ శుక్రవారం మూడు దేశాల పర్యటనకు బయలుదేరారు. ఈ పర్యటనలో భాగంగా ఆయన జపాన్, పపువా న్యూ గినియా మరియు ఆస్ట్రేలియాల దేశాలను సందర్శించనున్నారు. ఈ క్రమంలో ముందుగా G7...
జీ-20 సమ్మిట్ సందర్భంగా యూకే, సింగపూర్, ఇటలీ, ఆస్ట్రేలియా ప్రధానులతో ప్రధాని మోదీ కీలక చర్చలు
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఇండోనేషియాలోని బాలిలో జరుగుతున్న 17వ జీ-20 సదస్సుకు హాజరయిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో బాలిలో జీ-20 సమ్మిట్ సందర్భంగా యునైటెడ్ కింగ్ డమ్ (యూకే) ప్రధాని రిషి...
జపాన్ మాజీ ప్రధాని షింజో అబే అధికారిక తుది వీడ్కోలు కార్యక్రమంలో పాల్గొన్న ప్రధాని మోదీ
మాజీ ప్రధాని షింజో అబేకు జపాన్ ప్రభుత్వం మంగళవారం ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియల/తుది వీడ్కోలు కార్యక్రమం నిర్వహించింది. టోక్యోలోని నిప్పాన్ బుడోకాన్ హాల్లో నేడు (సెప్టెంబర్ 27, మంగళవారం) జరుగుతున్న జపాన్ మాజీ...
అత్యంత ప్రజాదరణ పొందిన నాయకుడుగా మరోసారి అగ్రస్థానంలో ప్రధాని నరేంద్ర మోదీ
ప్రపంచంలోనే అత్యంత ప్రజాదరణ పొందిన నాయకుడుగా భారత ప్రధాని నరేంద్ర మోదీ మరోసారి అగ్రస్థానంలో నిలిచారు. 22 దేశాలకు సంబంధించి అత్యంత ఆమోదయోగ్యమైన నేతలపై "మార్నింగ్ కన్సల్ట్" అనే సంస్థ విడుదల చేసిన...
టోక్యోలో అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ తో ప్రధాని మోదీ భేటీ, పలు అంశాలపై కీలక చర్చ
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ క్వాడ్ లీడర్స్ సమ్మిట్లో పాల్గొనడంలో భాగంగా ప్రస్తుతం జపాన్ దేశంలో పర్యటిస్తున్న విషయం తెలిసిందే. టోక్యోలో జరుగుతున్న క్వాడ్ సమ్మిట్కు ప్రధాని మోదీతో పాటుగా సభ్య దేశాదినేతలైన అమెరికా...
క్వాడ్ సదస్సులో పాల్గొనేందుకు జపాన్ చేరుకున్న ప్రధాని మోదీ, ప్రవాస భారతీయుల ఘనస్వాగతం
జపాన్ ప్రధాని ఫ్యూమియో కిషిడా ఆహ్వానం మేరకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మూడవ క్వాడ్ లీడర్స్ సమ్మిట్లో పాల్గొనేందుకు జపాన్ దేశంలో అడుగు పెట్టారు. ఇండియాతో పాటు అమెరికా, జపాన్ మరియు ఆస్ట్రేలియాతో...