Home Search
కాకినాడ జిల్లా - search results
If you're not happy with the results, please do another search
కాకినాడ జిల్లా జి.రాగంపేటలో జరిగిన ప్రమాదంలో కార్మికుల దుర్మరణం విచారకరం: పవన్ కళ్యాణ్
కాకినాడ జిల్లాలోని పెద్దాపురం నియోజకవర్గంలోని జి.రాగంపేటలో గల అంబటి సుబ్బన్న అండ్ కో ఆయిల్స్ పరిశ్రమలో చోటుచేసుకున్న ప్రమాదంలో ఏడుగురు కార్మికులు దుర్మరణం పాలవ్వడం విచారకరమని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అన్నారు....
కాకినాడ జిల్లాలో తీవ్ర విషాదం.. ఆయిల్ ఫ్యాక్టరీలో ప్రమాదం, ఏడుగురు కార్మికులు దుర్మరణం
కాకినాడ జిల్లాలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. ఆయిల్ ట్యాంకర్లోకి దిగిన ఏడుగురు కార్మికులు దుర్మరణం చెందారు. జిల్లాలోని పెద్దాపురం మండలం జి.రాగంపేటలో అంబటి సుబ్బన్న ఆయిల్ ఫ్యాక్టరీలో ఈ ప్రమాదం చోటు చేసుకుంది....
గోదావరి జిల్లాల్లో జనసేనాని పర్యటన
ఎక్కడ పోయిందో అక్కడే వెతుక్కోవాలని పెద్దలు చెబుతూ ఉంటారు. అందుకేనేమో జనసేన అధినేత ఫోకస్ ఎక్కువగా భీమవరం , విశాఖ వైపే ఎక్కువగా ఉంటుంది. ఈ రెండు స్థానాలలో గతంలో పోటీ చేసి...
ఉభయగోదావరి జిల్లాలపై పవన్ ఫోకస్
ఉమ్మడి ఉభయగోదావరి జిల్లా హెడ్ క్వార్టర్ కాకినాడలో జనసేన అధినేత పవన్ కల్యాణ్ వరుసగా మూడురోజుల పాటు పర్యటించారు. ఇందులో భాగంగా వచ్చే ఎన్నికల్లో పవన్ పోటీ చేస్తారని చెబుతున్న కాకినాడ సిటీతో...
ఏపీలో కొత్త జిల్లా అధ్యక్షులు మరియు ప్రాంతీయ సమన్వయకర్తలను నియమించిన వైయస్ఆర్సీపీ, జాబితా ఇదే
ఆంధ్రప్రదేశ్లో వచ్చే ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని ఇప్పటినుంచే పార్టీని మరింత బలోపేతం చేసే దిశగా వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అడుగులు వేస్తోంది. పార్టీ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఆదేశాల...
వరద ప్రభావిత జిల్లాలకు ఒక్కో సీనియర్ అధికారి, వచ్చే 24 గంటలు హైఅలర్ట్ గా ఉండాలి: సీఎం జగన్
గోదావరి వరద ప్రభావిత ప్రాంతాల్లో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి శుక్రవారం మధ్యాహ్నం ఏరియల్ సర్వే చేపట్టిన విషయం తెలిసిందే. ఏరియల్ సర్వే పూర్తి చేసుకున్న అనంతరం గోదావరి వరద...
పోలవరం, ధవళేశ్వరం బ్యారేజ్ల వద్ద హై అలర్ట్, పలు జిల్లాల పరిధిలో తీవ్ర ప్రభావం
ఆంధ్రప్రదేశ్ లోని పోలవరం, ధవళేశ్వరం బ్యారేజ్ల వద్ద హై అలర్ట్ ప్రకటించారు. రాష్ట్రానికి ఎగువనున్న మహారాష్ట్ర, తెలంగాణ, ఛత్తీస్గఢ్, ఒడిశా రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురవడంతో గోదావరి, దాని ఉప నదులు ప్రాణహిత,...
కాకినాడ ఎస్కేఆర్ ఉన్నత పాఠశాలలో కరోనా కలకలం.. 40 మంది ఎన్సీసీ విద్యార్థులలో బయటపడ్డ లక్షణాలు
ఆంధ్రప్రదేశ్ లోని తూర్పుగోదావరి జిల్లా కాకినాడలో కరోనా కలకలం రేగింది. కాకినాడలోని ఎస్కేఆర్ ఉన్నత పాఠశాలలో 40 మంది ఎన్సీసీ విద్యార్థులలో కరోనా లక్షణాలు బయటపడ్డట్లు తెలుస్తోంది. ఈ పాఠశాలలోని ఎన్సీసీ క్యాంప్లో...
కాకినాడ: డ్రైవర్ సుబ్రహ్మణ్యం భార్య అపర్ణకు సర్కార్ కొలువు.. నియామక పత్రాన్ని అందజేసిన కలెక్టర్ కృతికా శుక్లా
కాకినాడలో ఎమ్మెల్సీ అనంతబాబు మాజీ కారు డ్రైవర్ వీధి సుబ్రహ్మణ్యం హత్యకు గురైన విషయం తెలిసిందే. దీనిలో ఎమ్మెల్సీ హస్తం ఉండటంతో ఈ సంఘటన రాష్ట్రవ్యాప్తంగా సంచలనం రేపింది. తాజాగా కారు డ్రైవర్...
ఏపీలో కొత్తగా 4 కరోనా కేసులు నమోదు, 22 జిల్లాల్లో జీరో కేసులు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రోజువారీగా నమోదయ్యే కరోనా వైరస్ పాజిటివ్ కేసుల సంఖ్య పూర్తిగా తగ్గుముఖం పట్టింది. గత 24 గంటల్లో 3,030 శాంపిల్స్ కి పరీక్షలు నిర్వహించగా, నలుగురికి కరోనా పాజిటివ్ గా...