Home Search
తిరుపతి ఎంపీ - search results
If you're not happy with the results, please do another search
జనసేనాని పవన్ కళ్యాణ్ ను కలిసిన తిరుపతి ఎంపీ అభ్యర్థి రత్నప్రభ
తిరుపతి లోక్సభ నియోజకవర్గానికి జరగనున్న ఉపఎన్నికలో బీజేపీ-జనసేన ఉమ్మడి అభ్యర్థిగా మాజీ ఐఏఎస్ అధికారిణి రత్నప్రభ పోటీచేస్తున్న సంగతి తెలిసిందే. ఇరు పార్టీల పొత్తులో భాగంగా ఈ ఉపఎన్నికలో జనసేన పార్టీ బీజేపీ...
తిరుపతి ఎంపీ బల్లి దుర్గా ప్రసాద్ కన్నుమూత
వైసీపీ నేత, తిరుపతి ఎంపీ బల్లి దుర్గాప్రసాద్ కన్నుమూశారు. ఆయన వయసు 64 సంవత్సరాలు. ఇటీవల ఆయనకు కరోనా పాజిటివ్ గా తేలడంతో చెన్నైలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స తీసుకుంటున్నారు. అలాగే...
ఏపీ సీఎం జగన్ ను కలిసిన తిరుపతి లోక్సభ ఎంపీ అభ్యర్థి డా.గురుమూర్తి
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని తిరుపతి లోక్సభ ఉపఎన్నికకు ఏప్రిల్ 17 న పోలింగ్ జరగనుంది. ఈ ఉప ఎన్నికలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా డాక్టర్ ఎం.గురుమూర్తి పేరును ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్...
ఎంపీ, ఎమ్మెల్యే స్థానాలు ఖరారు
ఏపీలో 2014 ఎన్నికల పొత్తుల సీన్ రిపీట్ అవ్వబోతోంది. వైసీపీని ఓడించడమే లక్ష్యంగా.. టీడీపీ,జనసేన, బీజేపీ కూటమిగా ఎన్నికల బరిలోకి దిగనున్నాయి. ఈ సారి ఎన్నికల్లో 400 సీట్లు గెలవటమే టార్గెట్గా పెట్టుకున్న...
వైసీపీ ఎంపీ అభ్యర్థులు ఖరారు..? జాబితా వైరల్
త్వరలో జరగబోయే ఎన్నికలకు సంబంధించి అభ్యర్థుల ఎంపికలో నిమగ్నమైపోయారు వైసీపీ అధినేత, సీఎం జగన్మోహన్ రెడ్డి. తమ గెలుపు గుర్రాలను మిగతా పార్టీలకంటే ముందే బరిలోకి దింపేందుకు కసరత్తు చేస్తున్నారు. ఇప్పటికే 50...
ఎంపీలందరినీ మార్చేస్తున్న జగన్
అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికలు ముంచుకొస్తున్న వేళ వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి ఊహకందకుండా నిర్ణయాలు తీసుకుంటున్నారు. భారతీయ చరిత్రలో ఏ పార్టీ చేయని సాహసం చేస్తున్నారు. అటు 50కి పైగా సిట్టింగ్...
తిరుపతిలో శ్రీ వకుళామాత ఆలయ ప్రారంభోత్సవంలో పాల్గొన్న సీఎం జగన్
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గురువారం చిత్తూరు జిల్లాలో పర్యటిస్తున్నారు. పర్యటనలో భాగంగా గన్నవరం నుండి రేణిగుంట ఎయిర్పోర్ట్కు చేరుకున్న ముఖ్యమంత్రికి ఘనస్వాగతం లభించింది. ఉప ముఖ్యమంత్రి కే నారాయణ...
తిరుపతి రుయా ఆస్పత్రి ఘటన, ప్రభుత్వ వైఫల్యమే – టీడీపీ అధినేత చంద్రబాబు
ఈరోజు తిరుపతి రుయా ఆసుపత్రిలో చోటుచేసుకున్న సంఘటన పూర్తిగా ప్రభుత్వ వైఫల్యమేనని టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. రుయా ఆసుపత్రి నుంచి ఒక బాలుడి మృతదేహాన్ని ఆ బాలుడి తండ్రి బైక్పై...
తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు ఛైర్మన్గా రెండోసారిబాధ్యతలు స్వీకరించిన వైవీ సుబ్బారెడ్డి
తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) బోర్డు ఛైర్మన్గా వైవీ సుబ్బారెడ్డి మరోసారి బాధ్యతలు చేపట్టారు. బుధవారం ఉదయం 9:45 గంటలకు శ్రీవారి ఆలయంలో టీటీడీ బోర్డు ఛైర్మన్గా వైవీ సుబ్బారెడ్డి ప్రమాణ స్వీకారం...
నామినేషన్ దాఖలు చేసిన తిరుపతి బీజేపీ-జనసేన ఉమ్మడి అభ్యర్థి రత్నప్రభ
తిరుపతి లోక్సభ ఉపఎన్నికలో బీజేపీ-జనసేన ఉమ్మడి అభ్యర్థిగా మాజీ ఐఏఎస్ అధికారిణి రత్నప్రభ పోటీచేస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో సోమవారం నాడు ఇరుపార్టీల కార్యకర్తలు, నాయకులతో కలిసి ర్యాలీగా వెళ్లి ఆమె...