Home Search
తలసాని - search results
If you're not happy with the results, please do another search
మంత్రి తలసానిని కలిసిన బత్తిన కుటుంబం.. జూన్ 9న ‘చేప ప్రసాదం’ పంపిణీకి నిర్ణయం
ఉబ్బసం వ్యాధి గ్రస్తులకు ఉపశమనం కోసం ఉచితంగా అందించే 'చేప ప్రసాదం' పంపిణీకి ముహుర్తం ఖరారైంది. జూన్ 9న తెలంగాణ ప్రభుత్వం ఆధ్వర్యంలో దీనికోసం ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నట్లు రాష్ట్ర పశు సంవర్ధక,...
ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికలకు నామినేషన్లు దాఖలు చేసిన బీఆర్ఎస్ అభ్యర్థులు.. హాజరైన మంత్రులు హరీశ్ రావు, తలసాని...
తెలంగాణ శాసన మండలిలో ఎమ్మెల్యే కోటా కింద జరుగనున్న ఎమ్మెల్సీ ఎన్నికలకు భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) తరపున ఎంపికైన ముగ్గురు అభ్యర్థులు గురువారం నామినేషన్లు వేశారు. కాగా బీఆర్ఎస్ అభ్యర్థులుగా దేశపతి...
హైదరాబాద్ హైటెక్స్లో ‘ఫుడ్ అండ్ డెయిరీ ఎగ్జిబిషన్’ ప్రారంభించిన మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్
ఫెడరేషన్ ఆఫ్ తెలంగాణ ఛాంబర్స్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ (FTCCI) మరియు మీడియా డే మార్కెటింగ్ (MDM) సంయుక్తంగా హైదరాబాద్లోని హైటెక్స్ ఎగ్జిబిషన్ సెంటర్లో నిర్వహిస్తున్న 'ఫుడ్ అండ్ డెయిరీ ఎగ్జిబిషన్'...
తెలంగాణలో ఘనంగా జరిగిన సామూహిక జాతీయ గీతాలాపన.. అబిడ్స్ జీపీవో వద్ద కార్యక్రమంలో పాల్గొన్న సీఎం కేసీఆర్
తెలంగాణ వ్యాప్తంగా రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో చేపట్టిన సామూహిక జాతీయ గీతాలాపన కార్యక్రమం ఘనంగా జరిగింది. మంగళవారం ఉదయం 11:30 గం.లకు రాష్ట్రవ్యాప్తంగా అందరూ జాతీయ గీతాన్ని ఆలపించాలని టీఆర్ఎస్ ప్రభుత్వం కోరిన...
హైదరాబాద్లోని ప్రభుత్వ ఆస్పత్రుల్లో 12వ తేదీ నుంచి మూడు పూటలా ఉచిత భోజనం – మంత్రి హరీష్ రావు
ఈ నెల 12వ తేదీ నుంచి హైదరాబాద్ నగరంలోని 18 ప్రభుత్వ ఆస్పత్రుల్లో మూడు పూటలా ఉచిత భోజనం కార్యక్రమం ప్రారంభమవుతుందని రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి హరీష్ రావు పేర్కొన్నారు. ఈరోజు...
టీఆర్ఎస్ 21వ ఆవిర్భావ దినోత్సవం: తెలంగాణ భవన్లో పార్టీ జెండాను ఆవిష్కరించిన మంత్రి కేటీఆర్
తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్ఎస్) పార్టీ 21వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా రాష్ట్రవ్యాప్తంగా వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. ఓవైపు హైదరాబాద్ హెచ్ఐసీసీలో పార్టీ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు అధ్యక్షతన పార్టీ ప్లీనరీ...
రంజాన్ పండుగపై తెలంగాణ రాష్ట్ర మంత్రుల సమీక్ష
రంజాన్ మాసం సమీపిస్తున్న సందర్భంగా మాసబ్ ట్యాంక్ లోని దామోదరం సంజీవయ్య సంక్షేమ భవన్ లో పలు ప్రభుత్వ శాఖల అధికారులతో తెలంగాణ రాష్ట్ర మంత్రులు మహముద్ అలీ, తలసాని శ్రీనివాస్ యాదవ్,...
తెలంగాణ శాసనమండలి చైర్మన్ గా బాధ్యతలు స్వీకరించిన గుత్తా సుఖేందర్ రెడ్డి
తెలంగాణ రాష్ట్ర శాసనమండలి చైర్మన్ గా గుత్తా సుఖేందర్ రెడ్డి సోమవారం నాడు బాధ్యతలు స్వీకరించారు. శాసన మండలిలో గుత్తా సుఖేందర్ రెడ్డిని రాష్ట్ర మంత్రులు కేటీఆర్, వేముల ప్రశాంత్ రెడ్డి, శ్రీనివాస్...
తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ భౌగోళికంగా విడిపోయినా.. మనమధ్య ప్రేమాభిమానాలు అలాగే ఉంటాయి – మంత్రి కేటీఆర్
తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ భౌగోళికంగా విడిపోయినా.. మనమధ్య ప్రేమాభిమానాలు అలాగే ఉంటాయని తెలిపారు తెలంగాణ మంత్రి కేటీఆర్. రెండు రాష్ట్రాల ప్రజలు ఎప్పటికీ సోదరభావంతో మెలుగుతుంటారని ఆయన అన్నారు. హైదరాబాద్లోని హైటెక్స్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర...
ప్రధానమంత్రి హైదరాబాద్ పర్యటన: ఇక్రిశాట్ స్వర్ణోత్సవ వేడుకలకు హాజరైన పీఎం మోదీ
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఒక్కరోజు పర్యటనలో భాగంగా.. హైదరాబాద్ విచ్చేశారు. శనివారం మధ్యాహ్నం శంషాబాద్ విమానాశ్రయానికి చేరుకున్న ప్రధాని మోదీకి తెలంగాణ రాష్ట్ర గవర్నర్ తమిళిసై సౌందరరాజన్, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి,...