Home Search
వైసీపీ ప్రభుత్వం - search results
If you're not happy with the results, please do another search
ఐదేళ్లలో వైసీపీ చేసిన అభివృద్ధి ఏంటి?
ఆంధ్రప్రదేశ్లో దేవాలయాలను వైసీపీ ప్రభుత్వం పూర్తి నిర్లక్ష్యం చేసింది. దీనికి నిదర్శనం ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లాలోని ఉంగుటూరు నియోజకవర్గం. చిన్న తిరుపతిగా ప్రసిద్ధ చెందిన ద్వారకా తిరుమల ఆలయం ఈ నియోజకవర్గంలోనే ఉంది....
లోకేశ్కు మోదీ ప్రభుత్వం బాసట!
ఆంధ్రప్రదేశ్ ఎన్నికల నేపథ్యంలో తెలుగుదేశం ప్రభుత్వం కేంద్రంలోని ఎన్డీఏలో చేరిన విషయం తెలిసిందే. దీనివల్ల ఎన్నికల పరంగా ఎలాంటి ప్రయోజనం ఉంటుందో.. లేదో పక్కన పెడితే.. టీడీపీకి కేంద్రం నుంచి సహాయ సహకారాలు...
పెంచండి.. సంక్షేమ ప్రచారం.. వైసీపీ శిబిరాల్లో వాడివేడి చర్చలు
ఏపీ ఎన్నికలకు సమయం ఆసన్నమవుతోంది. త్వరలోనే షెడ్యూల్ ప్రకటనకు ఈసీ సన్నద్ధం అవుతోంది. రాజకీయ పార్టీలూ గెలుపు కోసం వ్యూహాలు పన్నడంలో బిజీబిజీగా గడుపుతున్నాయి. ఈ క్రమంలోనే దూకుడు మరింత పెంచాలని అధికార...
వైసీపీ స్పీడు తగ్గిందా? అలా కనిపిస్తోందా?
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఎన్నికల మూడ్ వచ్చేసింది. ఇన్చార్జిల మార్పు, అభ్యర్థుల ప్రకటన, కొత్తవారి కోసం వడబోత కార్యక్రమాల్లో రాజకీయ పార్టీలన్నీ బిజీబిజీగా ఉంటున్నాయి. అయితే.. అధికార పార్టీ వైసీపీలో వింత పరిస్థితులు కనిపిస్తున్నాయి....
సీనియర్ ఐపీఎస్ ఏబీ వెంకటేశ్వరరావుకు పోస్టింగ్ ఇచ్చిన ఏపీ ప్రభుత్వం
సీనియర్ ఐపీఎస్ అధికారి ఏబీ వెంకటేశ్వరరావుకు ఏపీ ప్రభుత్వం ఎట్టకేలకు పోస్టింగ్ ఇచ్చింది. ఏపీ ప్రింటింగ్ అండ్ స్టేషనరీ కమిషనర్గా ఏబీ వెంకటేశ్వరరావును నియమిస్తూ ఏపీ ప్రభుత్వం బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది....
జనసేన వైపే ప్రజలు చూస్తున్నారా?
ఆంధ్రప్రదేశ్లోని ఉన్న మహా నగరాల్లో విశాఖపట్టణం ఒకటి. ఈ ప్రాంతాన్ని రాజధానిగా అభివృద్ధి చేస్తామని ఐదేళ్ల పాటు ప్రచారం చేసుకున్న వైసీపీ ప్రభుత్వం రాష్ట్రానికి స్థిరమైన రాజధాని లేకుండా చేసిందన్న టాక్ ఉంది. ...
సీఎం జగన్ బస్సు యాత్రపై ఆగని కామెంట్లు
ఐదేళ్ల అరాచక పాలనలో దోచుకున్నది సరిపోక.. మరో ఐదేళ్లు దోచుకోవడానికి సిద్ధమంటూ వైసీపీ అధినేత సీఎం జగన్ ఆంధ్రప్రదేశ్ మొత్తం బస్సు యాత్ర చేస్తున్నారా అన్న కౌంటర్లు ఏపీ వ్యాప్తంగా వినిపిస్తున్నాయి. వైసీపీ...
ప్రచారాలలో కలిసి నడుస్తున్న కూటమి
ఆంధ్రప్రదేశ్లో ఎన్నికల పండుగకు కౌంట్ డౌన్ మొదలైంది. మన పాలకులను ఎన్నుకునే సమయం వచ్చింది. ఐదేళ్ల పాటు మన భవిష్యత్తును మనమే రాసుకునేందుకు వేళైంది. అయితే జగన్ ప్రభుత్వంపై వ్యతిరేకంగా ఉన్న ప్రజలు...
పిఠాపురంవాసుల మనసును గెలుచుకున్న పవన్
ప్రజలకు అందుబాటులో ఉండే నాయకులనే ఎన్నికల్లో గెలిపించాలని పిఠాపురం పర్యటిస్తున్న వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి ఓటర్లకు పిలుపునిస్తున్నారు. అయితే ఇక్కడే మిథున్ రెడ్డి ఇక్కడే ఓ విషయం మరిచిపోయారని జనసైనికులు కామెంట్లు...
అమరావతీ.. ఏమిటీ గతి! అధికార వైషమ్యాలకు బలి!!
నాడు ప్రతిపక్షంలో ఉన్న జగన్మోహన్ రెడ్డి కూడా ఏపీ రాజధానిగా అమరావతిని ఆమోదించారు. ఉమ్మడి ఏపీ రాజధానిగా హైదరాబాద్ను తీర్చిదిద్దిన చంద్రబాబునాయుడి సమర్థతపై నమ్మకంతో అమరావతి కోసం ఏకంగా.. 34 వేల ఎకరాలను...