Home Search
శాశ్వత పరిష్కారం - search results
If you're not happy with the results, please do another search
వరదముంపు సమస్యకు నాలాల సమగ్ర అభివృద్ధి కార్యక్రమంతో శాశ్వత పరిష్కారం : మంత్రి తలసాని
ప్రతి ఏటా వర్షాకాలంలో వచ్చే వరదలతో తీవ్ర ఇబ్బందులు పడుతున్న బేగంపేట నాలా పరిసర ప్రాంత ప్రజల వరదముంపు సమస్యకు నాలాల సమగ్ర అభివృద్ధి (SNDP) కార్యక్రమంతో శాశ్వత పరిష్కారం లభిస్తుందని రాష్ట్ర...
పోడు భూముల సమస్యకి శాశ్వత పరిష్కారంపై కేబినెట్ సబ్ కమిటీ రెండో సమావేశం
రాష్ట్రంలో పోడు భూముల సమస్యకి శాశ్వత పరిష్కారం ఇచ్చేందుకు ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు రాష్ట్ర గిరిజన, స్త్రీ- శిశు సంక్షేమ శాఖల మంత్రి సత్యవతి రాథోడ్ అధ్యక్షతన మంత్రులు ఇంద్ర కరణ్ రెడ్డి,...
నాలాల సమగ్ర అభివృద్ధితోనే నగరంలో వరదముంపు సమస్యకు శాశ్వతంగా పరిష్కారం – మంత్రి తలసాని
నాలాల సమగ్ర అభివృద్ధితోనే వరదముంపు సమస్య శాశ్వతంగా పరిష్కారం అవుతుందని తెలంగాణ రాష్ట్ర పశుసంవర్ధక, మత్స్య, పాడి పరిశ్రమల అభివృద్ధి, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. శనివారం సనత్...
ఎస్ఎన్డీపీతో నగరంలో వరదముంపు సమస్య శాశ్వతంగా పరిష్కారం అవుతుంది: మంత్రి తలసాని శ్రీనివాస్
ఎన్నో సంవత్సరాల నుండి ఉన్న వరదముంపు సమస్య సమగ్ర నాలా అభివృద్ధి కార్యక్రమం (ఎస్ఎన్డీపీ) తో శాశ్వతంగా పరిష్కారం అవుతుందని రాష్ట్ర పశుసంవర్ధక, మత్స్య, పాడి పరిశ్రమల అభివృద్ధి, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి...
భూ వివాదాల పరిష్కారం కోసం ప్రతి మండలంలో ట్రైబ్యునల్ ఏర్పాటు.. ‘జగనన్న శాశ్వత భూహక్కు-భూరక్ష’పై సమీక్షలో సీఎం జగన్
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చేపడుతున్న సమగ్ర సర్వేతో భూ వివాదాలన్నీ పరిష్కారమవుతాయని పేర్కొన్నారు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి. మంగళవారం ఆయన 'జగనన్న శాశ్వత భూహక్కు-భూరక్ష' పథకంపై సమీక్ష నిర్వహించారు. తాడేపల్లిలోని తన...
కరోనాకు శాశ్వత పరిష్కారం వ్యాక్సినేషన్ ఒక్కటే: మంత్రి కేటీఆర్
తెలంగాణ రాష్ట్ర ఐటీ, మున్సిపల్, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ శుక్రవారం నాడు వేములవాడ నియోజకవర్గ కేంద్రంలో 100 పడకల ప్రాంతీయ ఆసుపత్రిని ప్రారంభించారు. ప్రజలకు అత్యాధునిక సదుపాయాలతో వైద్య సేవలు అందించడమే...
‘వైఎస్సార్ జగనన్న శాశ్వత భూ హక్కు, భూ రక్ష’ పథకంపై సమీక్ష నిర్వహించిన సీఎం జగన్
ఆంధ్రప్రదేశ్లో భూ వివాదాలకు చెక్ పెట్టే ఉద్దేశంతో వైసీపీ ప్రభుత్వం ప్రవేశపెట్టిన వైఎస్సార్ జగనన్న శాశ్వత భూ హక్కు, భూ రక్ష పథకంపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సోమవారం తన...
ఏపీలో ‘వైఎస్సార్ జగనన్న శాశ్వత భూ హక్కు-భూ రక్ష పథకం’ ప్రారంభించిన సీఎం జగన్
సామాన్యుడు ఒక స్థిరాస్తి సంపాదించుకోవడానికి తన జీవితకాలం కష్టపడాల్సి ఉంటుంది. ఒక్కోసారి అంతకష్టపడి కొన్న ఆ స్థిరాస్తి విషయంలో ఏదైనా సమస్య ఎదురైతే తాను పడే వేదన అంతా ఇంతా కాదు. అయితే,...
ప్రత్తిపాడు.. క”న్నీటి”గోడు..!
ప్రభుత్వ నిర్లక్ష్యం.. అధికారుల అసమర్థత.. గుంటూరు జిల్లాలోని ప్రత్తిపాడువాసులకు శాపంగా మారాయి. కనీస అవసరమైన తాగునీటికీ, సాగునీటికీ కటకటలాడాల్సిన దుస్థితి ఏర్పడింది. బ్రిటిషు పాలనలో పన్నుల నిరాకరణకు వ్యతిరేకంగా ఉద్యమం మొదలైంది.. ప్రత్తిపాడు...
సిద్దిపేట జిల్లా మంగోల్లో మిషన్ భగీరథ ట్రయల్ రన్.. ప్రారంభించిన మంత్రులు హరీశ్ రావు, ఎర్రబెల్లి దయాకర్ రావు
తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మిషన్ భగీరథలో భాగంగా ఆరు జిల్లాల్లో నీళ్ల పంపిణీని స్థిరీకరించేందుకు ఉపయోగపడే భారీ ప్రాజెక్టుకు సోమవారం ట్రయల్ రన్ నిర్వహించారు. ఈ మేరకు మంత్రులు హరీష్ రావు,...