Home Search
శ్రీకాకుళం అసెంబ్లీ - search results
If you're not happy with the results, please do another search
కీలకంగా మారిన పాతపట్నం,శ్రీకాకుళం స్థానాలు
తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కింజరాపు అచ్చెన్నాయుడు, అచ్చెన్నాయుడు అన్న కొడుకు శ్రీకాకుళం ఎంపీ రామ్మోహన్ నాయుడిని ఇప్పుడు రెండు నియోజకవర్గాలు కలవరపెడుతున్నాయన్న వార్తలు వినిపిస్తున్నాయి.వారిద్దరూ పోటీ చేస్తున్న నియోజకవర్గాలలో టెన్షన్ ఉండటం...
సెప్టెంబర్ నుంచి విశాఖలోనే ఉంటా, అక్కడినుంచే పాలన కొనసాగిస్తా – శ్రీకాకుళం జిల్లా పర్యటనలో సీఎం జగన్
సెప్టెంబర్ నుంచి విశాఖలోనే ఉంటానని, అక్కడినుంచే పాలన కొనసాగిస్తానని స్పష్టం చేశారు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి. ఈమేరకు ఆయన శ్రీకాకుళం జిల్లా పర్యటనలో భాగంగా రూ. 4,362 కోట్ల వ్యయంతో...
పలు అసెంబ్లీ, పార్లమెంట్లకు ఇన్ఛార్జ్లను నియమించిన పవన్ కళ్యాణ్
జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్కల్యాణ్ జనవరి 6, సోమవారం నాడు రాష్ట్రంలో పలు అసెంబ్లీ, పార్లమెంట్ నియోజకవర్గాలకు పార్టీ ఇన్ఛార్జ్లను నియమిస్తూ నిర్ణయం తీసుకున్నారు. విశాఖపట్నం, తూర్పుగోదావరి, గుంటూరు, చిత్తూరు జిల్లాల పరిధిలో...
ఆ పార్టీ విజయంపై ప్రభావం చూపుతాయా?
మూడు పార్టీలు కలిస్తే ఏ విషయంలోనూ ఏకాభిప్రాయం కుదరదా అంటే కచ్చితంగా కుదురుతుంది. అయితే పార్టీ పెద్దల మధ్య కుదిరే ఒప్పందాలు వేరు.. గ్రౌండ్ లెవల్లో రియాలిటి వేరు. కార్యకర్తలను, కీలక నేతల...
ఆ స్థానాలపై టీడీపీ తర్జనభర్జన
ఆంధప్రదేశ్ లో జనసేన, బీజేపీతో పొత్తులో భాగంగా తెలుగుదేశం పార్టీ.. మొత్తం 17 లోక్సభ, 144 సీట్లలో పోటీ చేస్తోంది. వాటిలో ఇప్పటి వరకూ 139 సీట్లకు అభ్యర్థులను ఖరారు చేసింది. ఇంకా...
ధర్మాన ఓకే..మరి టీడీపీ నుంచి బరిలో దిగేదెవరు?
ఉత్తరాంధ్రలోని అత్యంత ముఖ్యమైన జిల్లా శ్రీకాకుళం గురించి చెప్పాలంటే దీనిని ఒకరకంగా టీడీపీకి కంచుకోటగానే చెబుతారు. అయితే 2019 ఎన్నికల్లో ఈ నియోజకవర్గంలో వైఎస్సార్సీపీ విజయాన్ని తన ఖాతాలో వేసుకుని అధికారాన్ని దక్కించుకుంది....
భర్తపై భార్య పొలిటికల్ పోరుకు ఫుల్ స్టాప్
శ్రీకాకుళం జిల్లా టెక్కలి అసెంబ్లీ నియోజకవర్గంలో వైసీపీ అభ్యర్థి దువ్వాడ శ్రీనివాస్కు లైన్ క్లియర్ అయినట్టుగానే తెలుస్తోంది.కొద్ది రోజులుగా దువ్వాడకు ఇంటి పోరు తప్పేలా లేదన్న ప్రచారం జోరుగా సాగింది. దువ్వాడ శ్రీనివాస్...
ఈ సారి ఎచ్చెర్లలో ఏ పార్టీ జెండా ఎగురుతుంది?
శ్రీకాకుళం జిల్లాలో ఆర్ధిక కేంద్రంగా ఉన్న నియోజకవర్గం .. ఎచ్చెర్ల నియోజకవర్గం. ఇక్కడ ఓ వైపు విద్యాసంస్థలు మరోవైపు సముద్రతీరం ఉండటమే కాదు.. దీనికి తోడు రాజకీయంగా ఎంతో ప్రాధాన్యత కలిగి ఉండటంతో...
విశాఖ నార్త్ నుంచే సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ పోటీ
ఏపీలో వైఎస్సార్సీపీ, టీడీపీ, భారతీయ జనతా పార్టీ, జనసేన పార్టీలు పూర్తి స్థాయిలో అభ్యర్థులను ప్రకటించేశాయి. కాంగ్రెస్ పార్టీ ఫస్ట్ జాబితాలోనే చాలామంది అభ్యర్థులను ప్రకటించగా.. మరో జాబితాలో అభ్యర్థులను ప్రకటించాల్సి ఉంది. మరోవైపు ...
రెండు స్థానాల్లో వైసీపీ అభ్యర్థుల మార్పు?.. జగన్ షాకింగ్ నిర్ణయం!
2019 ఎన్నికల్లో ఊహకందని భారీ విజయాన్ని సాధించిన వైసీపీ ఈ సారి అందరి కంటే ముందుగా అభ్యర్థులను ప్రకటించింది. నాడు వైసీపీ గెలుస్తుందని ముందే భావించినా అసెంబ్లీలో 175కు 151, లోక్సభలో 25కు...