Home Search
సెబీ - search results
If you're not happy with the results, please do another search
ఇకపై సాయంత్రం 5 గంటల వరకు స్టాక్ మార్కెట్లు.. త్వరలో ప్రకటించనున్న మార్కెట్ రెగ్యులేటర్ సెబీ?
దేశీయ స్టాక్ మార్కెట్ల ట్రేడింగ్ పని గంటలు పెరగునున్నాయి. ఇకపై సాయంత్రం 5 గంటల వరకు కార్యకలాపాలు కొనసాగేలా మార్కెట్ రెగ్యులేటర్ 'సెబీ' ఈ మేరకు యోచన చేస్తున్నట్లు తెలుస్తోంది. దీనిలో భాగంగా...
జీ-సోనీల విలీనం రద్దు
సోనీ ఇండియా విభాగం.. జీ ఎంటర్టైన్మెంట్లో విలీనానికి సంబంధించి రెండేళ్ల క్రితం ఒప్పందం జరిగిన విషయం తెలిసిందే. జీ, సోనీ కలిసి మెగా ఎంటర్టైన్మెంట్ కంపెనీగా రూపొందించాలని.. దాదాపు 10 బిలియన్ డాలర్లకు...
అదానీ-హిండెన్బర్గ్ కేసు.. సుప్రీం సంచలన తీర్పు
అమెరికాకు చెందిన షార్ట్ సెల్లర్ హిండెన్ బర్గ్ గతేడాది అదానీ గ్రూప్పై సంచలన ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే. అదానీ గ్రూప్ షేర్లలో అవకతవకలకు పాల్పడుతోందని ఆరోపించింది. ఈ మేరకు ఓ నివేదికను...
ప్రధాని మోదీకి భయపడేది లేదు, విచారణను ఎదుర్కొంటా, ఈడీకి సహకరిస్తా – ఎమ్మెల్సీ కవిత
ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) సమన్లు పంపడంపై బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత తొలిసారిగా స్పందించారు. నాడు జైల్లో ఉన్నంత మాత్రాన శ్రీ కృష్ణుడి బలం తగ్గలేదని, అలాగే వనవాసం...
సుప్రీంకోర్టు కీలక నిర్ణయం.. అదానీ గ్రూప్ షేర్ల పతనంపై స్వయంగా నిపుణుల కమిటీ ఏర్పాటు
అదానీ-హిండెన్బర్గ్ వివాదంలో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఇటీవలి అదానీ గ్రూప్ షేర్లు స్టాక్ మార్కెట్లో భారీగా పతనమైన క్రమంలో దీనిపై లోతుగా అధ్యయనం చేయడానికి సుప్రీంకోర్టు స్వయంగా నిపుణుల కమిటీ ఏర్పాటు చేసింది....
అదానీ వ్యవహారంపై కేంద్రం కీలక నిర్ణయం.. సుప్రీం ప్రతిపాదనకు అంగీకారం, మదుపరుల కోసం రెగ్యులేటరీ కమిటీ ఏర్పాటుకు సిద్ధం
దేశవ్యాప్తంగా సంచలనం రేపుతున్న అదానీ గ్రూప్ వ్యవహారంపై కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. హిండెన్బర్గ్ రీసెర్చ్ వెల్లడించిన సంచలన విషయాలు అనంతరం ప్రధాన మార్కెట్ ఒడిదుడుకుల నుండి పెట్టుబడిదారులను రక్షించడానికి అవసరమైన అదనపు...
ప్రముఖ స్టాక్ బ్రోకింగ్ సంస్థ ‘కార్వీ’ గ్రూప్కు మరోసారి షాక్ ఇచ్చిన ఈడీ, రూ.110 కోట్ల విలువైన ఆస్తుల...
ప్రముఖ స్టాక్ బ్రోకింగ్ సంస్థ 'కార్వీ' గ్రూప్కు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) మరోసారి షాక్ ఇచ్చింది. ఈ మేరకు 'కార్వీ స్టాక్ బ్రోకింగ్ లిమిటెడ్' (కేఎస్బీఎల్)పై మనీలాండరింగ్ కేసులో కార్వీ గ్రూప్కు చెందిన...
అనిల్ అంబానీ కీలక నిర్ణయం.. రిలయన్స్ పవర్, రిలయన్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డైరెక్టర్ పదవులకు రాజీనామా
దేశంలోని ప్రముఖ ఇండస్ట్రియలిస్ట్, రిలయన్స్ గ్రూప్ ఛైర్మన్ అనిల్ అంబానీ శుక్రవారం రిలయన్స్ పవర్ మరియు రిలయన్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డైరెక్టర్ పదవికి రాజీనామా చేశారు. దీనిపై రిలయన్స్ పవర్ స్పందిస్తూ.. "సెక్యూరిటీస్ అండ్...
సంచలనం రేపుతున్న ఎన్ఎస్ఈ కుంభకోణం.. ఆనంద్ సుబ్రమణియన్ ను అరెస్ట్ చేసిన సీబీఐ
దేశంలో ఎన్ఎస్ఈ కుంభకోణం సంచలనం రేపుతోంది. ఎన్ఎస్ఈ సర్వర్ నుంచి ట్రేడింగ్ ప్లాట్ ఫామ్ యాక్సెస్ ను నిబంధనలకు విరుద్ధంగా కావాల్సిన వారికి అధికారులు కేటాయించడం కోలొకేషన్ స్కామ్ ప్రధాన ఉద్దేశంగా సిబిఐ...
మహారాష్ట్రలో మే 1 వరకు 144 సెక్షన్ అమలు, లాక్డౌన్ తరహా ఆంక్షల విధింపు
రాష్ట్రంలో రోజువారీగా వేలసంఖ్యలో కరోనా పాజిటివ్ కేసులు నమోదవుతున్న నేపథ్యంలో మహారాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ థాకరే మంగళవారం నాడు కీలక ప్రకటన చేశారు. రాష్ట్రంలో లాక్డౌన్...