Home Search
స్మృతి ఇరానీ - search results
If you're not happy with the results, please do another search
కాంగ్రెస్ నేతలకు ఢిల్లీ హైకోర్టు సమన్లు, కేంద్ర మంత్రి స్మృతి ఇరానీపై ట్వీట్లు తొలగించాలని ఆదేశం
కాంగ్రెస్ నేతలు జైరాం రమేష్, పవన్ ఖెరా, నెట్ట డిసౌజాలకు ఢిల్లీ హైకోర్టు శుక్రవారం సమన్లు జారీ చేసింది. ఈ మేరకు కేంద్ర మహిళా, శిశు అభివృద్ధి, మైనారిటీ వ్యవహారాల మంత్రిత్వ శాఖల...
కేంద్ర మంత్రి స్మృతి ఇరానీకి చిక్కులు.. గోవాలో కుమార్తె రెస్టారెంట్పై ఆరోపణలు, ఎక్సైజ్ కమిషనర్ నోటీసులు
కేంద్ర మంత్రి స్మృతి ఇరానీకి చిక్కుల్లో పడ్డారు. ఆమె కుమార్తె జోయిష్ ఇరానీ ఉత్తర గోవాలోని అస్సగావ్లో నిర్వహిస్తున్న ఒక హైక్లాస్ రెస్టారెంట్పై వివాదం రేగింది. మరణించిన వ్యక్తి పేరుతో మద్యం లైసెన్స్ను...
జ్యోతిరాదిత్య సింథియాకు ఉక్కు శాఖ, స్మృతి ఇరానీకి మైనారిటీ వ్యవహారాల శాఖ అదనపు బాధ్యతలు
కేంద్ర మైనారిటీ వ్యవహారాల శాఖ మంత్రి ముఖ్తార్ అబ్బాస్ నఖ్వీ, కేంద్ర ఉక్కు శాఖ మంత్రి రామచంద్ర ప్రసాద్ సింగ్ (ఆర్సీపీ సింగ్) బుధవారం తమ పదవులకు రాజీనామా చేసిన విషయం తెలిసిందే....
హ్యాండ్లూమ్,టెక్స్టైల్ పరిశ్రమకు నిధులపై కేంద్ర మంత్రి స్మృతి ఇరానీకి మంత్రి కేటీఆర్ లేఖ
తెలంగాణ రాష్ట్రంలోని హ్యాండ్లూమ్ మరియు టెక్స్టైల్ పరిశ్రమ అభివృద్ధి కోసం నిధులతో పాటు పలు అంశాల్లో కేంద్ర ప్రభుత్వ మద్దతు కోరుతూ రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్, కేంద్ర జౌళి శాఖ...
జీహెచ్ఎంసీ ప్రచారానికి బీజేపీ జాతీయ నేతలు, నేడు కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ ప్రచారం
గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పోరేషన్ (జీహెచ్ఎంసీ) ఎన్నికల ప్రచారం ఊపందుకుంది. ప్రధాన రాజకీయపార్టీలైన టిఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్, ఎంఐఎం పార్టీల కీలక నేతలు ప్రచారబరిలోకి దిగడంతో విమర్శలు, ప్రతి విమర్శలతో నగరంలో రాజకీయ...
కేంద్రమంత్రి స్మృతి ఇరానీకి కరోనా పాజిటివ్
దేశంలో ఇప్పటికే పలువురు కేంద్రమంత్రులు కరోనా వైరస్ బారినపడ్డ సంగతి తెలిసిందే. తాజాగా మరో కేంద్రమంత్రికి కూడా కరోనా సోకింది. కేంద్ర మహిళా, శిశు సంక్షేమ శాఖ మంత్రి స్మృతి ఇరానీ కి...
కమలం అగ్ర తాంబూలంతో ఓట్ల పంట పండేనా?
టికెట్ల ప్రకటనలో తీవ్ర జాప్యం చేసిన భారతీయ జనతా పార్టీ ప్రచారపర్వంలో దూకుడుగా ముందుకు సాగుతోంది. ఆలస్యంగా మొదలుపెట్టినా జాతీయ నాయకులు.. పదునైన వ్యాఖ్యలతో ప్రజలను ఆకట్టుకునే ప్రయత్నం ముమ్మరంగానే చేస్తోంది. బీసీ...
ఈనెల 14న కరీంనగర్లో లక్ష మందితో ‘హిందూ ఏక్తా యాత్ర’.. ప్రకటించిన తెలంగాణ బీజేపీ చీఫ్ బండి సంజయ్
బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కీలక ప్రకటన చేశారు. ఈనెల 14న కరీంనగర్లో భారీ ఎత్తున ‘హిందూ ఏక్తా యాత్ర’ నిర్వహించనున్నట్లు తెలిపారు. హైదరాబాద్ లోని బీజేపీ కార్యాలయంలో ‘ఏక్తా యాత్ర’...
హిమాచల్ ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు: 40 మంది బీజేపీ స్టార్ క్యాంపెయినర్ల జాబితా ఇదే…
హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికల కోలాహలం మొదలయింది. రాష్ట్రంలోని 68 అసెంబ్లీ స్థానాలకు గానూ ఒకే విడతలో నవంబర్ 12వ తేదీన పోలింగ్ నిర్వహించనున్నట్టు కేంద్ర ఎన్నికల సంఘం ఇటీవలే షెడ్యూల్...
మునుగోడు ఉపఎన్నిక: జోరు పెంచిన బీజేపీ, నేటినుంచి ప్రచారంలోకి బండి సంజయ్
మునుగోడు ఉపఎన్నికలు తెలంగాణలోని అన్ని ప్రధాన పార్టీలకు ప్రతిష్టాత్మకంగా మారిన నేపథ్యంలో ప్రచారం జోరుగా సాగుతోంది. ఈ క్రమంలో భారతీయ జనతా పార్టీ (బీజేపీ) తన ప్రచారాన్ని నేటినుంచి మరింత ఉధృతం చేయనుంది....