Home Search
స్వామి వివేకానంద - search results
If you're not happy with the results, please do another search
ఎందుకు స్వామి వివేకానంద తక్కువ వయసులోనే మరణించారు
వేదాంత, యోగ, తత్వ శాస్త్రాలకు సంబంధించి సమాజంపైనా మహోన్నతమైన ప్రభావం కలిగించి, భారతదేశ చరిత్రలోనే చిరస్మరణీయంగా నిలిచిన వ్యక్తి, ఆధ్యాత్మిక నాయకుడు స్వామి వివేకానంద. ఆయన కేవలం ముప్పై తొమ్మిది సంవత్సరాల వయసులోనే...
స్వామి వివేకానంద జయంతి: కర్నాటకలో 26వ నేషనల్ యూత్ ఫెస్టివల్ ప్రారంభించిన ప్రధాని మోదీ
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు (జనవరి 12, గురువారం) సాయంత్రం 4 గంటలకు కర్ణాటక రాష్ట్రంలోని హుబ్బలిలో 26వ జాతీయ యువజనోత్సవాలను (నేషనల్ యూత్ ఫెస్టివల్) ప్రారంభించారు. స్వామి వివేకానందుని ఆదర్శాలు, బోధనలు...
స్వామి వివేకానంద జయంతి సందర్భంగా నివాళులు అర్పించిన రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ప్రధాని మోదీ
భారతదేశ చరిత్రలోనే చిరస్మరణీయంగా నిలిచిన వ్యక్తి, ఆధ్యాత్మిక నాయకుడు, తత్వవేత్త, రచయిత స్వామి వివేకానంద జయంతి సందర్భంగా రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఆయనకు నివాళులు అర్పించారు. రాష్ట్రపతి...
స్వామి వివేకానంద సూక్తులు – యువతకు స్ఫూర్తి
యువరాజ్ ఇన్ఫోటైన్మెంట్ యూట్యూబ్ ఛానల్ ద్వారా విద్యా మరియు సమాచార సంబంధిత అంశాలను ఎపిసోడ్స్ వారీగా అందిస్తున్నారు. శాస్త్రీయ వాస్తవాలు, చాలామందికి తెలియని ఆసక్తికరమైన విషయాలు, షాకింగ్ నిజాలు, ఆరోగ్య చిట్కాలు, జీవనశైలి...
త్రిపుర ముఖ్యమంత్రిగా మాణిక్ సాహా ప్రమాణ స్వీకారం, పాల్గొన్న ప్రధాని మోదీ, బీజేపీ నేతలు
త్రిపుర రాష్ట్ర ముఖ్యమంత్రిగా బీజేపీ నేత మాణిక్ సాహా ప్రమాణ స్వీకారం చేశారు. బుధవారం ఉదయం అగర్తలలోని స్వామి వివేకానంద మైదానంలో జరిగిన ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమంలో త్రిపుర గవర్నర్ సత్యదేవ్ నారాయణ్...
త్రిపుర ముఖ్యమంత్రిగా మార్చి 8న మాణిక్ సాహా ప్రమాణ స్వీకారం?
ఇటీవల జరిగిన త్రిపుర అసెంబ్లీ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ (బీజేపీ) కూటమి ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే. త్రిపురలో 60 అసెంబ్లీ స్థానాలకు గాను సీఎం పీఠం దక్కించుకునేందుకు 31...
జనవరి 12న రణస్థలంలో జరగనున్న యువశక్తి సభ ఏర్పాట్లు పరిశీలించిన నాదెండ్ల మనోహర్
జనసేన పార్టీ ఆధ్వర్యంలో జనవరి 12వ తేదీన రణస్థలంలో జరగనున్న యువశక్తి సభ ఏర్పాట్లను ఆ పార్టీ రాజకీయ వ్యవహారాలు కమిటీ చైర్మన్ (పీఏసీ) నాదెండ్ల మనోహర్ సోమవారం రాత్రి పరిశీలించారు. సభాస్థలి...
శ్రీ అరబిందో 150వ జయంతి: స్మారక నాణెం, పోస్టల్ స్టాంప్ విడుదల చేసిన ప్రధాని మోదీ
ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ లో భాగంగా పుదుచ్చేరిలోని కంబన్ కలై సంగమ్లో మంగళవారం సాయంత్రం శ్రీ అరబిందో 150వ జయంతిని పురస్కరించుకుని జరిగిన కార్యక్రమంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వీడియో కాన్ఫరెన్స్...
చెన్నైలోని అన్నా యూనివర్సిటీ 42వ స్నాతకోత్సవంలో పాల్గొన్న ప్రధాని మోదీ, సీఎం ఎంకే స్టాలిన్
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ రోజు (జూలై 29, శుక్రవారం) ఉదయం చెన్నైలోని ప్రతిష్టాత్మక అన్నా యూనివర్సిటీ 42వ స్నాతకోత్సవానికి హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో తమిళనాడు గవర్నర్ ఆర్.ఎన్.రవి, ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్,...
యువత శక్తివంతంగా ఎదగడం ఎలా? – శ్రీ డా. బీవీ పట్టాభిరామ్
భారతదేశ ఔన్నత్నాన్ని ప్రపంచ వ్యాప్తంగా చాటిచెప్పిన స్వామి వివేకానంద జన్మించిన జనవరి 12వ తేదీని భారతీయులు ప్రతి సంవత్సరం జాతీయ యువజన దినోత్సవంగా జరుపుకుంటున్న సంగతి తెలిసిందే. ప్రముఖ సైకాలజిస్టు శ్రీ డా....