తెలంగాణలో కొత్తగా 682 మందికి కరోనా పాజిటివ్
తెలంగాణ రాష్ట్రంలో కొత్తగా 682 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో డిసెంబర్ 7, సోమవారం రాత్రి 8 గంటల వరకు రాష్ట్రంలో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 2,74,540 కి చేరినట్టు...
కొనసాగుతున్న భారత్ బంద్, రైతులకు మద్దతుగా నిరసనలు
కేంద్రప్రభుత్వం తీసుకొచ్చిన నూతన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా మంగళవారం నాడు రైతులు పిలుపునిచ్చిన భారత్ బంద్ దేశవ్యాప్తంగా కొనసాగుతోంది. పలు రాష్ట్రాల్లో మంగళవారం ఉదయం ఆరు గంటల నుంచే బంద్ ప్రారంభించారు. చాలా...
తెలంగాణ పత్తికి అంతర్జాతీయంగా డిమాండ్ కల్పించేలా బ్రాండ్ ఇమేజ్ తేవాలి: సీఎం కేసీఆర్
తెలంగాణ రాష్ట్రంలో పండే పత్తి దేశంలోకెల్లా అత్యంత నాణ్యమైనదిగా గుర్తింపు పొందిందని, ప్రపంచంలోకెల్లా అత్యంత నాణ్యమైన పత్తిని ఉత్పత్తి చేసే ప్రాంతాల్లో తెలంగాణ ఒకటని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు వెల్లడించారు. తెలంగాణలో పండే...
ఏపీలో 24 గంటల్లో 43,006 కరోనా పరీక్షలు, 316 మందికి కరోనా పాజిటివ్
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా వైరస్ ప్రభావం తగ్గుముఖం పట్టింది. డిసెంబర్ 7, సోమవారం ఉదయం 10 గంటల వరకు మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 8,72,288 కు, మరణాల సంఖ్య 7038...
భారత్ బంద్ నేపథ్యంలో ఓయూ, జేఎన్టీయూ పరిధిలో రేపు జరిగే పరీక్షలు వాయిదా
కేంద్రప్రభుత్వం తీసుకొచ్చిన నూతన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా ఆందోళన చేస్తున్న రైతులు డిసెంబర్ 8, మంగళవారం నాడు "భారత్ బంద్" కు పిలుపునిచ్చిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో విద్యార్థుల ఇబ్బందులను దృష్టిలో...
రేపు జరిగే భారత్ బంద్ ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 3 వరకే…
కేంద్రప్రభుత్వం తెచ్చిన నూతన వ్యవసాయ చట్టాలు రద్దు చేయాలని కోరుతూ ఢిల్లీ సరిహద్దుల్లో రైతుల చేస్తున్న ఆందోళన 12 వ రోజుకు చేరుకుంది. ఈ ఆందోళనలో భాగంగా డిసెంబర్ 8, మంగళవారం నాడు...
అన్ని రకాల చర్మాలకు మంచి ఫలితాన్నిచ్చే ఫేస్ వాష్ ప్రొడక్ట్స్ ఏంటి? : హీరో...
ప్రముఖ యువహీరో ప్రిన్స్ తన “The Prince Way” యూట్యూబ్ ఛానల్ లో వర్కౌట్, ఫిట్ నెస్, స్కిన్ కేర్, గ్రూమింగ్ వంటి అంశాలపై వీడియోలు అందించడంతో పాటుగా సప్లిమెంటేషన్ పై కూడా...
వరదసాయం నేరుగా బ్యాంక్ ఖాతాల్లోనే జమ, మీసేవా కేంద్రాలకు వెళ్లోద్దని సూచన
హైదరాబాద్ నగరంలో ఇటీవల భారీ వర్షాల వలన ప్రభావితమైన కుటుంబాలకు రాష్ట్రప్రభుత్వం 10 వేల రూపాయల ఆర్థిక సహాయాన్ని అందించిన సంగతి తెలిసిందే. కాగా జీహెచ్ఎంసీ ఎన్నికల నేపథ్యంలో నగదు పంపిణీ నిలిపివేయాలని...
ఖమ్మంలో ఐటీ హబ్ ను ప్రారంభించిన మంత్రి కేటీఆర్
తెలంగాణ రాష్ట్ర ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ సోమవారం నాడు ఖమ్మం జిల్లాలో పర్యటించారు. ఈ పర్యటనలో భాగంగా ఖమ్మంలో పలు అభివృద్ధి కార్యక్రమాలను మంత్రి కేటీఆర్ ప్రారంభించారు. రాష్ట్రంలో ద్వితీయ...
సిద్దిపేటకు ఐటీ టవర్ మంజూరు, రూ.45 కోట్లతో నిర్మాణం
సిద్దిపేట జిల్లాకు ఐటీ టవర్ను మంజూరు చేస్తూ తెలంగాణ రాష్ట్రప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఇందుకు సంబంధించి పరిపాలన అనుమతులు మంజూరు చేస్తునట్టు ఆదివారం నాడు ప్రకటించింది. కొండపాక మండలం దుద్దెడ గ్రామంలో రూ.45...
విద్యార్థిగా నేర్చుకోవాలిన నైపుణ్యాలు ఏంటి? – డా. బీవీ పట్టాభిరామ్
ప్రముఖ సైకాలజిస్టు శ్రీ డా. బీవీ పట్టాభిరామ్ గారు ఈ ఎపిసోడ్ లో “విద్యార్థులు నేర్చుకోవాల్సిన నైపుణ్యాలు” గురించి వివరించారు. ఎలాంటి స్కిల్స్ నేర్చుకోకుండా కంఠస్త పద్దతిలో విద్య పూర్తిచేస్తే ఎలాంటి ఉపయోగం...
కరోనాతో ప్రముఖ యువనటి కన్నుమూత
కరోనా మహమ్మారి వలన దేశంలో ఇప్పటికే పలువురు ప్రజాప్రతినిధులు, సెలెబ్రిటీలు కన్నుమూశారు. ఈ క్రమంలో హిందీ టీవీ రంగంలో ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న ప్రముఖ యువ నటి దివ్య భట్నాగర్(34) కూడా కరోనాతో...
బీజేపీ లో చేరిన సినీ నటి, మాజీ ఎంపీ విజయశాంతి
కాంగ్రెస్ నేత, నటి విజయశాంతి సోమవారం నాడు భారతీయ జనతా పార్టీ (బీజేపీ) లో చేరారు. ఢిల్లీలో బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి అరుణ్సింగ్ సమక్షంలో ఆమె బీజేపీలో చేరారు. ఈ సందర్భంగా...
నల్గొండ జిల్లా హాలియాలో ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఏర్పాటు : సీఎం కేసీఆర్
నల్గొండ జిల్లా హాలియాలో ప్రభుత్వ డిగ్రీ కళాశాల మంజూరు చేస్తున్నట్లు ఆదివారం నాడు ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు ప్రకటించిన సంగతి తెలిసిందే. హాలియాలో డిగ్రీ కాలేజీ ప్రారంభించేందుకు అవసరమైన ఏర్పాట్లు చేయాల్సిందిగా అధికారులను...
దేశంలో 24 గంటల్లో 32981 కరోనా కేసులు, 391 మరణాలు నమోదు
దేశంలో కరోనా మహమ్మారి ప్రభావం కొంచెం తగ్గుముఖం పట్టింది. గత కొన్ని రోజులుగా 40 వేలకు దిగువగానే పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. గత 24 గంటల్లో కొత్తగా 32,981 కేసులు నమోదు కావడంతో...
రైతాంగానికి మద్ధతుగా తన నివాసంలో దీక్షలో కూర్చున్న పవన్ కళ్యాణ్
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నివర్ తుఫాన్ కారణంగా నష్టపోయిన రైతాంగానికి తక్షణ సాయంగా రూ.10 వేల రూపాయల ఆర్థిక సాయం అందించాలనీ, ఎకరాకి రూ.35 వేల ఆర్ధిక సాయం ప్రకటించాలని జనసేన పార్టీ అధినేత...
ఏలూరులో అస్వస్థతకు గురైన ప్రజలను పరామర్శించిన సీఎం వైఎస్ జగన్
పశ్చిమగోదావరి జిల్లాలోని ఏలూరులో అంతుచిక్కని వ్యాధితో అస్వస్థతకు గురైన ప్రజలను ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సోమవారం ఉదయం పరామర్శించారు. ఏలూరు ప్రభుత్వ ఆసుపత్రికి చేరుకుని అక్కడ చికిత్స పొందుతున్న బాధితులను...
తెలంగాణలో కొత్తగా 517 కరోనా పాజిటివ్ కేసులు నమోదు
తెలంగాణ రాష్ట్రంలో ఆదివారం నాడు 33,098 శాంపిల్స్ పరీక్షించగా, 517 మందికి కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయింది. దీంతో రాష్ట్రంలో ఇప్పటికి మొత్తం కేసుల సంఖ్య 2,73,858 కి చేరింది. అలాగే...
రైతులు తలపెట్టిన భారత్ బంద్ కు టీఆర్ఎస్ పార్టీ సంపూర్ణ మద్దతు: సీఎం కేసీఆర్
డిసెంబర్ 8న రైతులు తలపెట్టిన భారత్ బంద్ కు టీఆర్ఎస్ పార్టీ సంపూర్ణ మద్దతు ఇస్తుందని తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి, టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు కె.చంద్రశేఖర్ రావు ప్రకటించారు. టీఆర్ఎస్ శ్రేణులు బంద్...
ఈ నెల 10 న సిద్ధిపేట జిల్లాలో పర్యటించనున్న సీఎం కేసీఆర్
ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్రావు డిసెంబర్ 10 వ తేదీన సిద్ధిపేట జిల్లాలో పర్యటించనున్నారు. ఈ పర్యటనలో భాగంగా పలు అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవాలు మరియు శంకుస్థాపనలు నిర్వహించనున్నారు. సీఎం కేసీఆర్ పర్యటన వివరాలను రాష్ట్ర...




















































