అంతర్జాతీయ క్రికెట్‌కు గుడ్‌బై చెప్పిన పార్థివ్ పటేల్

0
టీమిండియా వికెట్ కీపర్ బ్యాట్స్‌మెన్ పార్థివ్ పటేల్ అంతర్జాతీయ క్రికెట్‌కు గుడ్‌బై చెప్పాడు. అన్ని ఫార్మాట్లకు రిటైర్మెంట్‌ ఇస్తున్నట్లుగా బుధవారం నాడు పార్థివ్ పటేల్ ప్రకటన చేశాడు. 17 సంవత్సరాల వయసులోనే 2002వ...

నేడు హైదరాబాద్‌ లో పర్యటించనున్న 80 దేశాల విదేశీ రాయబారులు, హైకమిషనర్లు

0
డిసెంబర్ 9, బుధవారం నాడు 80 దేశాలకు చెందిన విదేశీ రాయబారులు మరియు హైకమిషనర్లు హైదరాబాద్ నగరంలో పర్యటించనున్నారు. ఈ పర్యటనను విదేశీ వ్యవహారాల శాఖ నిర్వహిస్తుంది. ఈ పర్యటనలో విదేశీ రాయబారులు...

తెలంగాణ రాష్ట్రంలో కొత్తగా 721 కరోనా కేసులు నమోదు

0
తెలంగాణ రాష్ట్రంలో మరో 721 మందికి కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అవ్వడంతో డిసెంబర్ 8, మంగళవారం రాత్రి 8 గంటల నాటికీ మొత్తం కేసుల సంఖ్య 2,75,261 కి చేరినట్టు రాష్ట్ర...

వైఎస్ఆర్‌ జగనన్న శాశ్వత భూహక్కు-భూరక్షపై సీఎం జగన్ సమీక్ష, డిసెంబర్ 21 న ప్రారంభం

0
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి మంగళవారం నాడు "వైఎస్ఆర్ జగనన్న శాశ్వత భూ హక్కు మరియు భూరక్ష" కార్యక్రమంపై సమీక్ష నిర్వహించారు. డిసెంబర్‌ 21 వ తేదీన ఈ కార్యక్రమం...

ఏపీలో కరోనా: మరో 551 పాజిటివ్ కేసులు, 4 మరణాలు నమోదు

0
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కొత్తగా 551 కరోనా పాజిటివ్ కేసులు, 4 మరణాలు నమోదు అయ్యాయి. దీంతో డిసెంబర్ 8, మంగళవారం ఉదయం 10 గంటల వరకు మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 8,72,839...

జియో 5జీ సేవలు 2021 ద్వితీయార్ధం నుంచి ప్రారంభం – ముకేశ్ అంబానీ

0
దేశంలో జియో 5జీ సేవలను 2021 ద్వితీయార్ధం నుంచి ప్రారంభించేందుకు అవసరమైన ప్రణాళిక రూపొందించినట్టు రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ అధినేత ముకేశ్‌ అంబానీ ప్రకటించారు. మంగళవారం నాడు జరిగిన ఇండియా మొబైల్‌ కాంగ్రెస్‌-2020 లో...

24 గంటల్లో 3188 కరోనా కేసులు, 57 మరణాలు నమోదు

0
ఢిల్లీలో కరోనా వైరస్ ప్రభావం కొనసాగుతుంది. మంగళవారం నాడు ఢిల్లీలో కొత్తగా 3188 కరోనా కేసులు, 57 మరణాలు నమోదయ్యాయి. దీంతో మొత్తం పాజిటివ్ కేసులు 5,97,112 కు చేరగా, మరణాల సంఖ్య...

కేంద్రం కొత్తగా తెచ్చిన మూడు వ్యవసాయ చట్టాలు రైతు వ్యతిరేకం: మంత్రి కేటీఆర్

0
కేంద్ర ప్రభుత్వం కొత్తగా తీసుకొచ్చిన మూడు వ్యవసాయ చట్టాలు రైతు వ్యతిరేకమైనవని, వీటి ద్వారా రైతన్నలకు లాభం జరగకపోగా భారీ నష్టం వాటిల్లుతుందని టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు....

ప్రముఖ నటుడు శరత్ కుమార్ కు కరోనా పాజిటివ్

0
దేశంలో ఇప్పటికే పలువురు సినీ ప్రముఖులు, కీలక నటీనటులు కరోనా వైరస్ బారిన పడిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ప్రముఖ సినీనటుడు, రాజకీయ నేత శరత్ కుమార్ కి కూడా కరోనా...

ఆస్ట్రేలియా vs భారత్: మూడో టీ20లో గెలిచి క్లీన్‌స్వీప్ తప్పించుకున్న ఆస్ట్రేలియా

0
భారత్-ఆస్ట్రేలియా‌ మధ్య మూడు టీ20ల సిరీస్ లో భాగంగా తొలిరెండు టీ20 లు గెలిచి సిరీస్ దక్కించుకున్న భారత్ జట్టు మూడో టీ20లో చివరిదాకా పోరాడి ఓడిపోయింది. సిడ్నీ వేదికగా మంగళవారం నాడు...

ధరణిలో వ్యవసాయేతర ఆస్తుల నమోదుపై డిసెంబర్ 10 వరకు స్టే పొడిగింపు

0
రాష్ట్రంలో ధరణి పోర్టల్‌లో వ్యవసాయేతర ఆస్తుల నమోదుపై స్టే ను తెలంగాణ హైకోర్టు డిసెంబర్ 10 వరకు పొడిగించింది. ధరణి నిబంధనలకు సంబంధించి ఇటీవల ప్రభుత్వం జారీ చేసిన మూడు జీవోలను సవాల్‌...

తెలంగాణలో డిసెంబర్ 27 నుంచి జనవరి 7 వరకు రైతుబంధు పంపిణీ

0
రాష్ట్రంలో రైతులకు డిసెంబర్ 27వ తేదీ నుంచి జనవరి 7వ తేదీ వరకు రైతుబంధు సహాయం అందించనున్నట్లు ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు ప్రకటించారు. రాష్ట్రంలో ఏ ఒక్క రైతు మిగలకుండా అందరికీ సాయం...

కరోనా వ్యాక్సిన్ పై మరో ముందడుగు, అత్యవసర వినియోగం కోసం భారత్ బయోటెక్‌ దరఖాస్తు

0
భారత్‌ బయోటెక్‌ సంస్థ “కొవాగ్జిన్‌” పేరుతో కరోనా వ్యాక్సిన్‌ అభివృద్ధి చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో తమ ‌కొవాగ్జిన్ వ్యాక్సిన్ అత్యవసర వినియోగానికి అనుమతించాలని కోరుతూ సోమవారం నాడు డ్రగ్ కంట్రోలర్...

మనిషిని బాధించే అతి పెద్ద దెయ్యం ఏంటి? – యండమూరి వీరేంద్రనాథ్

0
శ్రీ యండమూరి వీరేంద్రనాథ్ గారు ఈ ఎపిసోడ్ లో “మనిషిని బాధించే అతి పెద్ద దెయ్యం” అనే అంశం గురించి వివరించారు. మనిషిని బాధపెట్టే అతి పెద్ద దెయ్యం తాపత్రయం అని చెప్పారు....

రైతుల ఆందోళన, చర్చలకు ఆహ్వానించిన కేంద్ర హోంమంత్రి అమిత్‌షా

0
నూతన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా ఆందోళన చేపడుతున్న రైతులను కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్‌షా చర్చలకు ఆహ్వానించారు. భారతీయ కిసాన్ యూనియన్ ప్రతినిధి రాకేశ్‌ టికైట్ మాట్లాడుతూ "చర్చలకు రావాలని అమిత్...

ముఖ్రా కె గ్రామం ఓడిఎఫ్ ప్లస్ గా ఎంపిక అవ్వడం తెలంగాణకే గర్వకారణం: సీఎం...

0
తెలంగాణలోనే నూటికి నూరు శాతం బహిరంగ మల విసర్జన రహిత (ఓపెన్ డేఫికేషన్ ఫ్రీ (ఓడిఎఫ్) స్టేటస్) హోదాను సాధించిన ఏకైక గ్రామ పంచాయతిగా అదిలాబాద్ జిల్లాకు చెందిన ముఖ్రా కె గ్రామాన్ని...

రైతులకు మద్ధతుగా భారత్ బంద్ లో పాల్గొన్న మంత్రి కేటీఆర్

0
కేంద్రప్రభుత్వం తెచ్చిన నూతన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా రైతులు తలపెట్టిన భారత్‌ బంద్‌‌ దేశవ్యాప్తంగా కొనసాగుతున్న సంగతి తెలిసిందే. భారత్ బంద్ కు టీఆర్ఎస్ పార్టీ సంపూర్ణ మద్దతు ఇస్తుందని తెలంగాణ రాష్ట్ర...

దేశంలో కరోనా: 97 లక్షలు దాటిన పాజిటివ్ కేసులు సంఖ్య

0
భారత్ లో కరోనా వైరస్ ప్రభావం కొంచెం తగ్గుముఖం పట్టింది. కాగా మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 97 లక్షలు దాటింది. గత 24 గంటల్లో దేశవ్యాప్తంగా 26,567 కరోనా కేసులు, 385...

తెలంగాణలో రూ.4800 కోట్ల వ్యయంతో ఆయిల్ పామ్ పంట విస్తరణ ప్రాజెక్టుకు ఆమోదం

0
తెలంగాణ రాష్ట్రంలో 8 లక్షల ఎకరాల్లో ఆయిల్ పామ్ సాగు చేయాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు నిర్ణయించారు. రూ.4,800 కోట్ల రూపాయల వ్యయంతో రాష్ట్రంలో చేపట్టే ఆయిల్ పామ్ పంట విస్తరణ ప్రాజెక్టును...

ఏలూరులో అంతుచిక్కని వ్యాధి, పెరుగుతున్న బాధితుల సంఖ్య

0
పశ్చిమగోదావరి జిల్లాలోని ఏలూరులో అంతుచిక్కని వ్యాధితో అస్వస్థతకు గురవుతున్న ప్రజల సంఖ్య పెరుగుతుంది. గత శనివారం సాయంత్రం నుంచి ఇప్పటివరకు 500 మందికి పైగా ప్రజలు అస్వస్థత గురైనట్టు తెలుస్తుంది. వీరంతా ఏలూరు...