టీఎస్ఆర్టీసీ పెట్రోల్ పంప్ అవుట్లెట్స్ ప్రారంభం
తెలంగాణ ఆర్టీసీ ఇటీవలే కార్గో, పార్సిల్ సర్వీసులను అందుబాటులోకి తీసుకొచ్చిన సంగతి తెలిసిందే. తాజాగా రిటైల్ ఇంధన అమ్మకాలతో మరో ఆదాయ మార్గంలోకి ప్రవేశించింది. ఆదాయ పెంపులో భాగంగా తెలంగాణ ఆర్టీసీ,హెచ్పీసీఎల్ మరియు...
బీజేపీ ఎంపీ సీఎం రమేష్ కు కరోనా పాజిటివ్ గా నిర్ధారణ
దేశంలో కరోనావ్యాప్తి రోజురోజుకి పెరుగుతున్న నేపథ్యంలో పలువురు ప్రజాప్రతినిధులు, పలు పార్టీల కీలక నేతలు సైతం కరోనా వైరస్ బారిన పడుతున్నారు. ఈ నేపథ్యంలో బీజేపీ నేత, రాజసభ సభ్యుడు సీఎం రమేష్...
తెలంగాణలో పెరుగుతున్న కరోనా కేసులు: 24 గంటల్లో 2207 కేసులు, 12 మరణాలు
తెలంగాణ రాష్ట్రంలో కరోనా ప్రభావం కొనసాగుతుంది. దీంతో గతకొన్ని రోజులుగా పాజిటివ్ కేసులు మళ్ళీ పెరుగుతున్నాయి. కొత్తగా 2207 కరోనా పాజిటివ్ కేసులు నమోదవడంతో ఆగస్టు 6, గురువారం రాత్రి 8 గంటల...
దేశంలో 40 వేలు దాటిన కరోనా మరణాలు, ఒక్కరోజే 46124 మంది డిశ్చార్జ్
భారత్ లో కరోనా మహమ్మారి విజృంభణ కొనసాగుతుంది. గత కొన్ని రోజులుగా ప్రతి రోజూ 50 వేలకు పైగానే పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. దీంతో ఆగస్టు 6, గురువారం ఉదయానికి దేశంలో మొత్తం...
ఏపీలో 1700 దాటిన కరోనా మరణాలు, ఒకేరోజులో 72 మంది మృతి
ఆంధ్రప్రదేశ్ లో కరోనా తీవ్రత రోజురోజుకి మరింతగా పెరుగుతుంది. దీంతో మరోసారి భారీ సంఖ్యలో పాజిటివ్ కేసులు, మరణాలు నమోదయ్యాయి. రాష్ట్రంలో కొత్తగా 10328 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. కొత్తగా నమోదైన...
5 సెకండ్లలోనే ఉడకబెట్టిన కోడిగుడ్లను వలుచుకోవడం ఎలా?
వావ్ రెసిపీస్ యూట్యూబ్ ఛానెల్లో ఇంట్లో వండుకోదగిన ఎన్నో రకాలైన వంటకాల వివరాలను అందిస్తున్నారు. నోరూరించే నాన్ వెజ్, వెజ్ ఆహార వంటకాల ప్రత్యేకమైన సమాచారంతో పాటుగా రుచికరమైన పచ్చళ్ళ, స్నాక్స్, డ్రింక్స్...
రాష్ట్రంలో 10 వేల ఆక్సిజన్ బెడ్స్ సిద్ధంగా ఉంచాలి, అదనంగా మరో 100 కోట్లు...
తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు అధ్యక్షతన ఆగస్టు 5, బుధవారం నాడు ప్రగతి భవన్ లో జరిగిన రాష్ట్ర కేబినెట్ సమావేశంలో రాష్ట్రంలో కరోనా వ్యాప్తి, నివారణ చర్యలు, బాధితులకు అందిస్తున్న వైద్య...
కరోనాతో ఒకే రోజులో 110 మంది మృతి, 5684 పాజిటివ్ కేసులు నమోదు
తమిళనాడు రాష్ట్రంలో కరోనా ఉధృతి కొనసాగుతుంది. రాష్ట్రంలో గత కొన్నిరోజులుగా పెద్ద సంఖ్యలో మరణాలు నమోదవుతున్నాయి. ఆగస్టు 6, గురువారం నాడు ఒక్కరోజే 110 కరోనా మరణాలు, 5684 కరోనా పాజిటివ్ కేసులు...
ఏపీలో ఇప్పటికే మూడు జిల్లాల్లో 20,000 పైగా కరోనా కేసులు నమోదు
ఆంధ్రప్రదేశ్ లో కరోనా విజృంభణ కొనసాగుతుంది. రాష్ట్రంలో ఆగస్టు 6, గురువారం నాడు ఉదయం 10 గంటల వరకు మొత్తం కేసుల సంఖ్య 196789 కు చేరగా, మరణాల సంఖ్య 1753 కి...
కోర్టు ఆదేశాల మేరకు డిగ్రీ, పీజీ ఫైనల్ ఇయర్ పరీక్షల నిర్వహణ
ఆగస్టు 5, బుధవారం నాడు సీఎం కేసీఆర్ అధ్యక్షతన జరిగిన రాష్ట్ర కేబినెట్ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. కరోనా నేపథ్యంలో విద్యారంగంలో తీసుకోవాల్సిన చర్యలపై కూడా ముఖ్యంగా చర్చించారు. కేంద్ర...
ప్రభుత్వ శాఖల్లో పనికి రాని పాత వాహనాల అమ్మకానికి కేబినెట్ ఆమోదం
తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు అధ్యక్షతన ఆగస్టు 5, బుధవారం నాడు ప్రగతి భవన్ లో రాష్ట్ర కేబినెట్ సమావేశం జరిగింది. ఈ కేబినెట్ సమావేశంలో పలు అంశాలపై చర్చించి కీలక నిర్ణయాలు...
తెలంగాణలో 73 వేలు దాటిన కరోనా కేసులు, 589 కి పెరిగిన మరణాలు
తెలంగాణలో కరోనా వైరస్ ప్రభావం కొనసాగుతుంది. రాష్ట్రంలో మరో 2092 కరోనా పాజిటివ్ కేసులు నమోదవడంతో ఆగస్టు 5, బుధవారం రాత్రి 8 గంటల నాటికీ మొత్తం కేసుల సంఖ్య 73,050 కి...
మెగాస్టార్ చిరంజీవిని కలిసిన ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోమువీర్రాజు
ఆంధ్రప్రదేశ్ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు గురువారం నాడు ప్రముఖ సినీనటుడు, మాజీ కేంద్ర మంత్రి చిరంజీవిని కలిశారు. హైదరాబాద్ లోని చిరంజీవి నివాసంలో ఈ భేటీ జరిగింది. ఈ సందర్భంగా ఏపీ...
ఐపీఎల్ టైటిల్ స్పాన్సర్షిప్ నుంచి వివో ఔట్, బీసీసీఐ అధికారికంగా ప్రకటన
ఈ ఏడాది ఐపీఎల్ టైటిల్ స్పాన్సర్షిప్ నుంచి వైదొలగాలని వివో నిర్ణయించుకున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆగస్టు 5, గురువారం నాడు వివో అభ్యర్ధనను భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు(బీసీసీఐ) అంగీకరించింది....
కరోనా పాజిటివ్ పేషెంట్లకు కౌన్సిలింగ్, మెడికల్ కిట్స్ అందజేయాలి
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు ఆదేశాల మేరకు రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ , రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్ కుమార్ జిల్లాలలో కోవిడ్ మేనేజ్...
రాజధాని ఏర్పాటు రాష్ట్ర పరిధిలోనే, హైకోర్టులో అఫిడవిట్ దాఖలు చేసిన కేంద్రం
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని అంశంపై ఏపీ హైకోర్టులో కేంద్రప్రభుత్వం గురువారం నాడు అఫిడవిట్ దాఖలు చేసింది. రాజధాని ఏర్పాటు రాష్ట్ర పరిధిలోని అంశమని, రాజధాని నిర్ణయంలో కేంద్ర ప్రభుత్వానికి ఎలాంటి పాత్ర లేదని...
రెపో రేటు, రివర్స్ రెపో రేట్లపై ఆర్బీఐ కీలక నిర్ణయం
దేశంలో కోవిడ్-19 (కరోనా వైరస్) వ్యాప్తి నేపథ్యంలో ఆర్ధిక వ్యవస్థపై ప్రభావం పడుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) యొక్క ద్రవ్య విధాన కమిటీ (ఎంపిసి)...
కరోనా తీవ్రత: ఒకేరోజు 334 మరణాలు, 10,309 పాజిటివ్ కేసులు నమోదు
దేశంలో కరోనా వ్యాప్తి మొదలయినప్పటి నుంచి మహారాష్ట్ర రాష్ట్రంలో అధిక ప్రభావం చూపుతుంది. మహారాష్ట్రలో కరోనా తీవ్రత రోజురోజుకి పెరుగుతుండడంతో పెద్ద సంఖ్యలో పాజిటివ్ కేసులు, మరణాలు నమోదవుతున్నాయి. ఈ నేపథ్యంలో ఆ...
దుబ్బాక ఎమ్మెల్యే సోలిపేట రామలింగారెడ్డి కన్నుమూత
టిఆర్ఎస్ నేత, దుబ్బాక ఎమ్మెల్యే సోలిపేట రామలింగారెడ్డి కన్నుమూశారు. ఆయన వయసు 57 సంవత్సరాలు. కొన్ని రోజుల క్రితం రామలింగారెడ్డి కాలికి శస్త్ర చికిత్స చేయించుకున్నారు. చికిత్స అనంతరం ఇన్ఫెక్షన్ కావడంతో హైదరాబాద్లోని...
కరోనా లక్షణాలేంటి? ఈ లక్షణాలు కూడా కరోనా కావొచ్చా?
ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా పలు దేశాలను కోవిడ్-19(కరోనావైరస్) వణికిస్తున్న సంగతి తెలిసిందే. కరోనా వైరస్ విస్తృతంగా వ్యాప్తి చెందుతున్నప్పటికీ ఇంకా ఈ వ్యాధి లక్షణాలపై ప్రజల్లో అయోమయం నెలకొని ఉంది. దగ్గు, తుమ్ములు లేదా...






















































