ఖమ్మం, నల్గొండ జిల్లా రైతులకు శుభవార్త, పూర్తిస్థాయిలో సాగు నీటి విడుదల
నాగార్జున సాగర్ ఆయకట్టు రైతులకు పూర్తిస్థాయిలో నీటిని విడుదల చేయాలని తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు నీటిపారుదల శాఖ అధికారులను ఆదేశించారు. ఈ రోజు (ఆగస్టు 7, శుక్రవారం) నుంచే నీటి విడుదల...
ఆ నగరానికి వెళ్తే 14 రోజుల హోమ్ ఐసోలేషన్ తప్పనిసరి
మహారాష్ట్ర రాష్ట్రంలో కరోనా తీవ్ర ప్రభావం చూపుతున్న సంగతి తెలిసిందే. ముఖ్యంగా ముంబయి నగరంలో పెద్దసంఖ్యలో కరోనా పాజిటివ్ కేసులు, మరణాలు నమోదవుతున్నాయి. ఈ నేపథ్యంలో ఆగస్టు 7, శుక్రవారం నాడు బృహాన్...
తెలంగాణలో 75 వేలు దాటిన కరోనా కేసులు, 601 కి పెరిగిన మరణాలు
తెలంగాణలో ముఖ్యంగా జీహెచ్ఎంసీ పరిధిలో కరోనా పాజిటివ్ కేసులు ఎక్కువుగా నమోదవుతున్నాయి. ఆగస్టు 6, గురువారం రాత్రి 8 గంటల నాటికీ రాష్ట్రంలో మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 75,257 కి...
రాజమహేంద్రవరం సెంట్రల్ జైలులో 265 ఖైదీలకు కరోనా
ఆంధ్రప్రదేశ్ లో కరోనా తీవ్రత పెరుగుతుండడంతో ఆగస్టు 6, గురువారం ఉదయం 10 గంటల వరకు మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 196789 కు చేరింది. ఈ నేపథ్యంలో రాజమహేంద్రవరం(రాజమండ్రి) సెంట్రల్ జైలులో...
ఏపీలో కొత్త జిల్లాలపై మరో ముందడుగు, అధ్యయన కమిటీ ఏర్పాటు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కొత్త జిల్లాల ఏర్పాటుపై అధ్యయన కమిటీ ఏర్పాటుకు రాష్ట్ర కేబినెట్ ఇటీవలే ఆమోదం తెలిపిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో కొత్త జిల్లాల ఏర్పాటుపై అధ్యయనం చేసేందుకు కమిటీని ఏర్పాటు...
కరోనా నుంచి కోలుకున్న వారు ధైర్యంగా ప్లాస్మా దానం చేయండి – చిరంజీవి
కోవిడ్-19 (కరోనావైరస్) వ్యాధి తీవ్రంగా ఉన్న పేషంట్లను రక్షించడానికి ప్లాస్మా థెరపి చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో కరోనా నుంచి కోలుకున్న వారిని ప్లాస్మా దానం చేసేలా ప్రోత్సహిస్తూ సైబరాబాద్ సీపీ...
దేశంలో కరోనా నుంచి కోలుకుని ఒకేరోజు 49,769 మంది డిశ్చార్జ్
భారత్ లో గత కొన్నిరోజులుగా పెద్ద సంఖ్యలో కరోనా కేసులు నమోదవుతున్నప్పటికీ, కోలుకుంటున్న వారి శాతం కూడా మరింతగా పెరుగుతుంది. గత 24 గంటల్లోనే దేశవ్యాప్తంగా 49,769 మంది కరోనా నుంచి కోలుకుని...
ఏపీలో అక్టోబర్ 15 న కాలేజీలు ప్రారంభం
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఆగస్టు 6, గురువారం నాడు రాష్ట్రంలో ఉన్నత విద్యా విధానంపై ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎం పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు....
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ను కలిసిన ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు
ఆంధ్రప్రదేశ్ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు ఆగస్టు 7, శుక్రవారం నాడు జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ను మర్యాదపూర్వకంగా కలిశారు. హైదరాబాద్ లోని పవన్ కళ్యాణ్ కార్యాలయంలో ఈ భేటీ...
తన పుట్టిన రోజు వేడుకలపై అభిమానులకు సూపర్ స్టార్ మహేష్ బాబు విజ్ఞప్తి
టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు తన అభిమానులకు ట్విట్టర్ వేదికగా ఈ రోజు ఒక విజ్ఞప్తి చేశారు. ప్రస్తుత కరోనా పరిస్థితుల్లో ఆగష్టు 9న తన పుట్టినరోజు సందర్భంగా అభిమానులందరూ సామూహిక...
అమెరికాలో కూడా టిక్టాక్ నిషేధం, 45 రోజుల్లోగా అమల్లోకి వచ్చేలా ట్రంప్ ఆదేశాలు
భారత్-చైనా వివాదం నేపథ్యంలో భద్రతా కారణాల దృష్ట్యా టిక్టాక్ సహా మొత్తం 59 చైనా ఆధారిత యాప్లపై కేంద్రప్రభుత్వం నిషేధం విధించిన సంగతి తెలిసిందే. తాజాగా టిక్టాక్ విషయంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్...
టీఎస్ఆర్టీసీ పెట్రోల్ పంప్ అవుట్లెట్స్ ప్రారంభం
తెలంగాణ ఆర్టీసీ ఇటీవలే కార్గో, పార్సిల్ సర్వీసులను అందుబాటులోకి తీసుకొచ్చిన సంగతి తెలిసిందే. తాజాగా రిటైల్ ఇంధన అమ్మకాలతో మరో ఆదాయ మార్గంలోకి ప్రవేశించింది. ఆదాయ పెంపులో భాగంగా తెలంగాణ ఆర్టీసీ,హెచ్పీసీఎల్ మరియు...
బీజేపీ ఎంపీ సీఎం రమేష్ కు కరోనా పాజిటివ్ గా నిర్ధారణ
దేశంలో కరోనావ్యాప్తి రోజురోజుకి పెరుగుతున్న నేపథ్యంలో పలువురు ప్రజాప్రతినిధులు, పలు పార్టీల కీలక నేతలు సైతం కరోనా వైరస్ బారిన పడుతున్నారు. ఈ నేపథ్యంలో బీజేపీ నేత, రాజసభ సభ్యుడు సీఎం రమేష్...
తెలంగాణలో పెరుగుతున్న కరోనా కేసులు: 24 గంటల్లో 2207 కేసులు, 12 మరణాలు
తెలంగాణ రాష్ట్రంలో కరోనా ప్రభావం కొనసాగుతుంది. దీంతో గతకొన్ని రోజులుగా పాజిటివ్ కేసులు మళ్ళీ పెరుగుతున్నాయి. కొత్తగా 2207 కరోనా పాజిటివ్ కేసులు నమోదవడంతో ఆగస్టు 6, గురువారం రాత్రి 8 గంటల...
దేశంలో 40 వేలు దాటిన కరోనా మరణాలు, ఒక్కరోజే 46124 మంది డిశ్చార్జ్
భారత్ లో కరోనా మహమ్మారి విజృంభణ కొనసాగుతుంది. గత కొన్ని రోజులుగా ప్రతి రోజూ 50 వేలకు పైగానే పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. దీంతో ఆగస్టు 6, గురువారం ఉదయానికి దేశంలో మొత్తం...
ఏపీలో 1700 దాటిన కరోనా మరణాలు, ఒకేరోజులో 72 మంది మృతి
ఆంధ్రప్రదేశ్ లో కరోనా తీవ్రత రోజురోజుకి మరింతగా పెరుగుతుంది. దీంతో మరోసారి భారీ సంఖ్యలో పాజిటివ్ కేసులు, మరణాలు నమోదయ్యాయి. రాష్ట్రంలో కొత్తగా 10328 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. కొత్తగా నమోదైన...
5 సెకండ్లలోనే ఉడకబెట్టిన కోడిగుడ్లను వలుచుకోవడం ఎలా?
వావ్ రెసిపీస్ యూట్యూబ్ ఛానెల్లో ఇంట్లో వండుకోదగిన ఎన్నో రకాలైన వంటకాల వివరాలను అందిస్తున్నారు. నోరూరించే నాన్ వెజ్, వెజ్ ఆహార వంటకాల ప్రత్యేకమైన సమాచారంతో పాటుగా రుచికరమైన పచ్చళ్ళ, స్నాక్స్, డ్రింక్స్...
రాష్ట్రంలో 10 వేల ఆక్సిజన్ బెడ్స్ సిద్ధంగా ఉంచాలి, అదనంగా మరో 100 కోట్లు...
తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు అధ్యక్షతన ఆగస్టు 5, బుధవారం నాడు ప్రగతి భవన్ లో జరిగిన రాష్ట్ర కేబినెట్ సమావేశంలో రాష్ట్రంలో కరోనా వ్యాప్తి, నివారణ చర్యలు, బాధితులకు అందిస్తున్న వైద్య...
కరోనాతో ఒకే రోజులో 110 మంది మృతి, 5684 పాజిటివ్ కేసులు నమోదు
తమిళనాడు రాష్ట్రంలో కరోనా ఉధృతి కొనసాగుతుంది. రాష్ట్రంలో గత కొన్నిరోజులుగా పెద్ద సంఖ్యలో మరణాలు నమోదవుతున్నాయి. ఆగస్టు 6, గురువారం నాడు ఒక్కరోజే 110 కరోనా మరణాలు, 5684 కరోనా పాజిటివ్ కేసులు...
ఏపీలో ఇప్పటికే మూడు జిల్లాల్లో 20,000 పైగా కరోనా కేసులు నమోదు
ఆంధ్రప్రదేశ్ లో కరోనా విజృంభణ కొనసాగుతుంది. రాష్ట్రంలో ఆగస్టు 6, గురువారం నాడు ఉదయం 10 గంటల వరకు మొత్తం కేసుల సంఖ్య 196789 కు చేరగా, మరణాల సంఖ్య 1753 కి...





















































